
Andhra Jyothy•10 Jun 2026
మామిడి పండ్లు తిన్నాక అస్వస్థత.. ఇద్దరు అక్కాచెల్లెళ్ల మృతిహైదరాబాద్లోని నారాయణగూడ ప్రాంతంలో విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫుడ్ పాయిజన్ అనుమానంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి చెందడం స్థానికంగా కలకలం రేపుతోంది. హైదరాబాద్, జూన్ 10 (ఆంధ్రజ్యోతి):...