
Naga Chaitanya:తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు మొదట ఒక హీరో వద్దకు వెళ్లి, చివరికి మరో హీరోతో తెరకెక్కిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి చిత్రాల్లో కొన్ని నాగ చైతన్య కూడా మిస్


Naga Chaitanya:తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు మొదట ఒక హీరో వద్దకు వెళ్లి, చివరికి మరో హీరోతో తెరకెక్కిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి చిత్రాల్లో కొన్ని నాగ చైతన్య కూడా మిస్

Dhootha season 2 was announced with much fanfare and people got excited as the first season turnedout tobe super hit. Naga Chaitanya this time, decided to produce the webseries helmed by Vikram Kumar

Naga Chaitanya who has penchant for doing new and different genre entertainers, some time back teamed with Vikram Kumar and scored a resounding hit with the webseries Dhootha. Now the webseries'

అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఒకవైపు భారీ పీరియాడికల్ యాక్షన్ వృష కర్మలో నటిస్తూనే, మరోవైపు తన కెరీర్లో డిజిటల్...

అక్కినేని యువ హీరో నాగ చైతన్య నటించిన సూపర్ హిట్ థ్రిల్లర్ సిరీస్ దూత 2 పై ప్రస్తుతం భారీ బజ్ కనిపిస్తోంది. ఈ క్రమంలోనే ఎనిమిది సంవత్సరాల తర్వాత భూమిక చావ్లాతో నాగ చైతన్య మళ్లీ జత కట్టడం విశేషం.

అక్కినేని నాగచైతన్య కెరీర్లో బ్లాక్బస్టర్గా నిలిచిన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘దూత’ సీక్వెల్పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ‘దూత-2’ పూజా కార్యక్రమాలతో పాటు షూటింగ్ కూడా అధికారికంగా...

Naga Chaitanya and director Vikram K Kumar have started work on Dhootha 2. The team held a pooja ceremony on June 5, 2026 to launch the new season

When Dhootha premiered on Amazon Prime Video, it quickly became one of the most talked-about series, earning acclaim for its chilling storytelling, atmospheric execution, and Naga Chaitanya s

Naga Chaitanya:నటుడు నాగచైతన్య తన వ్యక్తిత్వ హక్కులను కాపాడుకోవడానికి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు మరియు ఫొటోలను వాడి ఏఐ సాంకేతికతతో అశ్లీల కంటెంట్ సృష్టిస్తున్నారని

Actor Naga Chaitanya scored a big victory in the Delhi High Court on Monday in his plea to protect his personality rights. The court granted the actor interim protection against

Actor Naga Chaitanya recently approached the Delhi High Court seeking protection of his personality rights. As per the latest update from news agency ANI on Monday, the Delhi High Court has granted interim protection to the Telugu film actor against the unauth...

పూర్తి వివరాల కోసం మూల కథనం లింక్ చూడండి

Actor Naga Chaitanya recently approached the Delhi High Court seeking protection of his personality rights. The suit was filed over the alleged unauthorised use of his name, image, unauthorised merchandise, AI-generated and pornographic content.

నటుడు నాగ చైతన్య పర్సనాలిటీ రైట్స్ పరిరక్షణకు ఢిల్లీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన అనుమతి లేకుండా పేరు, వాయిస్, ఏఐ డీప్ఫేక్స్ వాడటంపై నిషేధం విధించింది.

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది. Naga Chaitanya:నాగచైతన్య తరఫున సీనియర్ న్యాయవాది వైభవ్ గగ్గర్ కోర్టులో వాదనలు వినిపించారు. కొన్ని వెబ్సైట్లు నటుడి పేరు, ఫోటోలను అనధికారికంగా ఉపయోగిస్తున్నాయని ఆయన కోర్టుకు వివరించారు. అలాగే ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించేందుకు కొన్ని అభ్యంతరకర పదాలతో నాగచైతన్య పేరును జత చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక నటుడి ఫోటోలు, చిత్రాలను ఉపయోగించి అనుమతి లేకుండా కొన్ని వస్తువులు విక్రయిస్తున్నారని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. దీనివల్ల నాగచైతన్య ప్రతిష్టకు నష్టం కలిగే అవకాశం ఉందని వాదించారు. ఈ కేసులో మరో ముఖ్యమైన అంశం కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా రూపొందించిన కంటెంట్. ఏఐ సాయంతో తయారు చేసిన కొన్ని ఫోటోలు, వీడియోలు మరియు మార్పులు చేసిన కంటెంట్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నాయని పిటిషన్లో పేర్కొన్నారు. ఇవి ప్రజలను తప్పుదోవ పట్టించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాకుండా నాగచైతన్య వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని తప్పుడు, అవమానకరమైన విషయాలు కూడా ఆన్లైన్లో ప్రచారం అవుతున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. వాదనలు విన్న జస్టిస్ జ్యోతి సింగ్ ఈ అంశాలను పరిశీలించి నాగచైతన్యకు మధ్యంతర రక్షణ కల్పించారు. అలాగే ఈ కేసులో ఉన్న ప్రతివాదులకు సమన్లు జారీ చేసి తమ సమాధానాలు దాఖలు చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇలాంటి వెబ్సైట్లు, లింకులు

అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలను దుర్వినియోగం చేస్తున్నారని, వాటిని అడ్డుకోవాలని ఢిల్లీ హైకోర్టులో నాగ చైతన్య పిటిషన్ దాఖలు చేశారు. నాగ చైతన్య పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. న్యూఢిల్లీ, మే 29: తన వ్యక్తిగత హక్కులు, గోప్యతను పరిరక్షించాలని కోరుతూ అక్కినేని నాగ చైతన్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అనుమతి లేకుండా తన పేరు, ఫొటోలను దుర్వినియోగం చేస్తున్నారని, వాటిని అడ్డుకోవాలని ఢిల్లీ హైకోర్టులో నాగ చైతన్య పిటిషన్ దాఖలు చేశారు. నాగ చైతన్య పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. కోర్టు నాగచైతన్య అభ్యర్థనపై సానుకూలంగా స్పందించింది. నాగ చైతన్య వ్యక్తిత్వ హక్కులు పరిరక్షిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా నాగ చైతన్య పేరు, ముఖ రూపం, కంఠస్వరం వాణిజ్యపరంగా వాడటంపై నిషేధం విధించింది. తన వ్యక్తిగత హక్కులకు (పర్సనాలిటీ రైట్స్) భంగం కలిగిస్తున్నారంటూ కొద్దిరోజుల క్రితం ఢిల్లీ హైకోర్టులో సినీ నటుడు అక్కినేని నాగార్జున పిటిషన్ దాఖలు చేశారు. ఓ బట్టల వ్యాపారి దుస్తులపై తన చిత్రాలు, పేరు వాడుతున్నాడని నాగార్జున కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసుపై మే 12వ తేదీన కోర్టు విచారణ జరిపింది. న్యాయస్థానం సదరు వ్యాపారిపై సీరియస్ అయ్యింది. నాగార్జున ఫొటోలను వాణిజ్యపరంగా వాడుకునే అధికారం మీకు ఎవరిచ్చారంటూ కోర్టు నిలదీసింది. వ్యాపారి తరఫు న్యాయవాది శృతి అయ్యర్ వాదనలు వినిపిస్తూ 'ది ఘోస్ట్' సినిమాకు తాము అధికారిక మర్చండైజింగ్ భాగస్వాములమని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. కాబట్టి తమకు కేసు నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్థించారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది. మందులు

అక్కినేని నాగచైతన్యకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. అనుమతి లేకుండా పేరు, ఫోటో, కంఠస్వరం వాడటంపై కోర్టు నిషేధం విధించింది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya)కు ఢిల్లీ హైకోర్టు నుంచి భారీ ఊరట లభించింది. ఆయన వ్యక్తిత్వ హక్కులు (Personality Rights) కాపాడుతూ కోర్టు కీలక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నాగచైతన్య అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటోలు, వీడియోలు, ముఖం, వాయిస్ వాణిజ్యపరంగా ఉపయోగించడాన్ని కోర్టు తాత్కాలికంగా నిషేధించింది. ఇటీవల సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానెల్స్, కొన్ని వెబ్సైట్లలో సెలబ్రిటీల పేర్లు, ఫోటోలు ఉపయోగించి నకిలీ ప్రకటనలు, ఫేక్ ప్రమోషన్స్ పెరిగిపోతున్న నేపథ్యంలో నాగచైతన్య ఈ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. ఈ అంశాన్ని సీరియస్గా పరిగణించిన ఢిల్లీ హైకోర్టు, వ్యక్తిగత గౌరవం మరియు సెలబ్రిటీ హక్కులు చట్టపరంగా రక్షించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున పేరును అశ్లీల కంటెంట్తో ముడిపెట్టిన కొన్ని వెబ్సైట్లపై కూడా కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాంటి వెబ్సైట్లను తక్షణమే బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సెలబ్రిటీల ఇమేజ్ను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది. డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ పెరుగుతున్న ఈ సమయంలో సెలబ్రిటీల వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణపై ఈ తీర్పు కీలక మైలురాయిగా మారనుంది. భవిష్యత్తులో ఇతర సినీ ప్రముఖులు కూడా తమ హక్కుల రక్షణ కోసం కోర్టులను ఆశ్రయించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారగా, అక్కినేని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు