
ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య. చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం, రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం


ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య. చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం, రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం

తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు రెండు రాష్ట్రాల్లోకీ ఎంటర్ అవ్వడమే కాకుండా.. వీటికి ద్రోణి, ఉపరితల ఆవర్తనం కూడా తోడయ్యాయి. దీనివల్ల రాబోయే వారం రోజుల

దేవర సినిమా రిలీజ్ అయి దాదాపు రెండేళ్లు కావొస్తుంది. కానీ ఇప్పటి వరకు దేవర 2 నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. మధ్యలో ఎన్టీఆర్ దేవర 2 ఉంటుందని కన్ఫామ్ చేసినప్పటికీ.. ఇప్పట్లో మాత్రం ఉండేలా కనిపించడం

Samantha: సమంత ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా నిర్మించిన వినూత్న చిత్రం ‘మా ఇంటి బంగారం’ జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో జరిగిన ప్రీ-రిలీజ్/ట్రైలర్

బాలీవుడ్ టీవీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. సీరియల్ నటి సంచితా ఉగాలే (Sanchitha Ugale) ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం సాయంత్రం ఆమె ముంబైలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. బాలీవుడ్ టీవీ

Vijay Antony: వైవిధ్యభరితమైన కథలతో తెలుగు, తమిళ ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న హీరో, నిర్మాత విజయ్ ఆంటోనీ. ప్రస్తుతం ఆయన ‘వంద దేవుళ్లు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు

Bommadevara Dheeraj Archery: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-3 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో రెండు స్వర్ణ పతకాలు సాధించి, దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఆంధ్రప్రదేశ్ అగ్రశ్రేణి ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్పై

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

విజయవాడకు చెందిన యువ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవరపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. టర్కీలోని అంటాల్యాలో జరిగిన ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్-3 పోటీల్లో ధీరజ్ రెండు

నాగిని సీరియల్ లో పాపులారిటీ తెచ్చుకుని సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మౌని రాయ్. ఈమె కెరీర్ మంచి స్టేజ్ లో ఉన్నప్పుడే బెంగళూరుకు చెందిన సూరజ్ నంబియార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ రెండేళ్లకే
మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ వేదికగా ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం రాత్రి

మన విల్లు వీరుడు సాధించాడు.. తెలుగు కుర్రాడు ధీరజ్ బొమ్మదేవర ఆర్చరీ ప్రపంచకప్ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో తొలి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. తుదిపోరులో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేతను

Sangareddy Road Accident: సంగారెడ్డి జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అమాయక బాలికను ఆర్టీసీ బస్సు రూపంలో వచ్చిన మృత్యువు కబళించింది. బంధువుల పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని, ఎంతో ఇష్టమైన భరతనాట్యం ప్రదర్శన ఇవ్వడానికి బైక్పై వెళ్తుండగా.. వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ దారుణ ఘటనలో 13 ఏళ్ల బాలిక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. చౌటాకూర్ మండల పరిధిలోని శివ్వంపేట వద్ద 161 జాతీయ రహదారిపై ఈ విషాదం సంభవించింది. పోలీసులు మరియు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన పుర్ర వైష్ణవి (13) భరతనాట్యం నేర్చుకుంటోంది. పుల్కల్ మండలం మిన్పూర్ గ్రామంలోని తమ బంధువుల ఇంట్లో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనేందుకు వైష్ణవి ఇక్కడికి వచ్చింది. ఆదివారం ఫసల్వాది విద్యాపీఠంలో నిర్వహించ తలపెట్టిన ప్రత్యేక భరతనాట్యం సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వైష్ణవి.. మిన్పూర్ గ్రామానికి చెందిన మరో ముగ్గురు బంధువులతో కలిసి బైక్పై బయలుదేరింది. వీరి బైక్ చౌటాకూర్ మండలం శివ్వంపేట వద్ద 161 జాతీయ రహదారిపైకి చేరుకోగానే.. వెనక నుండి అతివేగంగా వచ్చిన టీజీఎస్ ఆర్టీసీ బస్సు వీరి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. బస్సు ఢీకొట్టిన తీవ్రతకు బైక్ పైనుంచి అందరూ రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. తలకు తీవ్ర గాయమవ్వడంతో పుర్ర వైష్ణవి రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తితో పాటు మిగిలిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారంతా మిన్పూర్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఘోర ప్రమాద సమాచారం అందుకున్న చౌటాకూర్ పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి వివరాలు సేకరించారు. వైష్ణవి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి

తుర్కియేలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ పోటీల్లో ధీరజ్ బొమ్మదేవర స్వర్ణ పతకం సాధించాడు. వ్యక్తిగత విభాగంలో పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లీ వు సియోక్ను(దక్షిణ కొరియా) ఓడించాడు. ఇప్పటికే

ఆర్చరీ వరల్డ్కప్ స్టేజ్-3లో సంచలనం నమోదైంది. పది సార్లు ఒలింపిక్స్ ఛాంపియన్లు అయిన సౌత్ కొరియాపై భారత్ వరుసగా రెండోసారి విజయం సాధించింది. టర్కీలోని ఆంటాల్యా వేదికగా జరిగిన ఈ టోర్నీలో భారత్

ఆర్చరీ ప్రపంచ కప్లో భారత్ చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. తుర్కియేలో జరిగిన ఆర్చరీ ప్రపంచ కప్ స్టేజ్ 3 పోటీలో భారత్ స్వర్ణం గెలుచుకుంది. ఇంటర్నెట్ డెస్క్: ఆర్చరీ ప్రపంచ కప్లో భారత్
వెండితెరపై ఒక పాత్ర కనిపిస్తున్నప్పుడు.. అది కేవలం అభినయంలా అనిపిస్తే అతడు నటుడు అవుతాడు. కానీ, ఆ పాత్రలో ఒక సాధారణ మనిషి సజీవంగా కదిలాడు అనే భ్రమ కల్పిస్తే అతడు కళాకారుడు అవుతాడు. ఇలాగే ప్రస్తుతం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్లో ప్రధాన ఆకర్షణ కలిగిన ప్లేయర్లలో నెయ్మర్ ఒకరు. బ్రెజిల్కు చెందిన ఈ స్టార్ ఆటగాడి ఆటను చూడాలని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉవ్విళ్లూరుతారు. కానీ, వరల్డ్ కప్

TeamIndia Captain : భారత టీ20 క్రికెట్ జట్టు కొత్త కెప్టెన్, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ మైదానంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీ లెవెల్ను నెక్స్ట్ స్టేజ్కు తీసుకెళ్లారు. ముంబైలోని అత్యంత
యానివర్సరీ ఈవెంట్కి శ్రుతి ఇంకా రావడం, ఎక్కడికి వెళ్లిందో అని రవి కంగారు పడుతుంటారు. ఏదో తేడా కొడుతోంది అని రోహిణి, మనోజ్లకు డౌట్ వస్తుంది. ఇక డ్యాన్స్ ప్రోగ్రాం అయిపోయింది రా అని ప్రభావతి

ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రారంభమైంది. మొత్తం 48 జట్లు కప్పు కోసం పోటీపడనున్నాయి. 16 స్టేడియాల్లో 39 రోజుల పాటు మొత్తంగా 104 మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో 16 రోజుల పాటు మొత్తం 72 గ్రూప్

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్

స్టేజ్ పై స్పీచ్ అదరగొట్టిన జగపతి బాబు | Jagapathi Babu Speech | PEDDI Pre Release Event ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి

స్టేజ్ పై అనంత్ శ్రీరామ్ ప్రాసకి ఫ్యాన్స్ ఫిదా | Ananth Sriram Speech | PEDDI Pre Release Event ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్లో హాట్ టాపిక్ వైభవ్ సూర్యవంశీ. ఈ ఎడిషన్లో తన జట్టు రాజస్థాన్ రాయల్స్ రెండో క్వాలిఫయర్లో ఓడి ఇంటిముఖం పట్టినా.. అతడు మాత్రం తన ఆటతో

ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండోసారి ఐపీఎల్ కప్పును నెగ్గిన మూడో జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. విరాట్ కోహ్లీతోపాటు ఆ జట్టు సారథి రజత్ పాటీదార్ కూడా కీలక పాత్ర