
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Harish rao PowerPoint presentation on kaleshwaram project: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం మరోసారి హీటెక్కాయి. ముఖ్యంగా ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక రైతన్నలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరంతో పాటు పలు ప్రాజెక్టుల్లో నీళ్లు ఉన్నా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోటర్లతో వదలడంలేదని మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రాజెక్టుల వివాదంపై మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటెషన్ నిర్వహించారు. దీనిలో కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి వివరిస్తు కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. నదుల్లో పుష్కలంగా నీరు ప్రవహిస్తున్నా, మోటార్లను నడపకపోవడం రేవంత్, ఉత్తమ్ల క్రిమినల్ నిర్లక్ష్యమని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నీటిపారుదల మంత్రిగా ఉత్తమ్, ముఖ్యమంత్రిగా రేవంత్ ఇద్దరూ పూర్తిగా విఫలమయ్యారని ఏకీపారేశారు. ఇద్దర్ని ఉరితీసిన తప్పులేదని మండిపడ్డారు. దేవాదుల వద్ద మోటార్లను ఎందుకు ఆన్ చేయడం లేదని..? అక్కడ NDSA గానీ, మరే ఇతర అభ్యంతరాలు గానీ లేవు కదా.. రేవంత్?.. అని ప్రశ్నించారు. ఏపీ సీఎం చంద్రబాబుకు గురుదక్షిణగా తెలంగాణకు వినియోగించాల్సిన నీటిని ఆంధ్రప్రదేశ్కు వదులుతున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా అన్నీ కేసీఆర్ చేసి పెట్టినా, సీఎం రేవంత్ రెడ్డికి పాలన చాత కావడంలేదని విమర్శించారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్కు నోబెల్ బహుమతి ఇవ్వొచ్చని మండిపడ్డారు. రేవంత్, నువ్వు నిన్న చెప్పిన ప్రతి అబద్ధానికీ, ప్రతి అక్షరానికీ నేను సమాధానం చెబుతానంటూ ట్రబుల్





















.webp)
















.webp)







