
వరల్డ్ కప్లో రాణించిన హీరోలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారిలో భరోసా నింపడం మా బాధ్యత. అలా చేయడం వల్ల రాబోయే టోర్నీల్లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతారు. ప్రపంచ కప్ గెలిచిన ఆటగాళ్లకు టీ20


వరల్డ్ కప్లో రాణించిన హీరోలకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. వారిలో భరోసా నింపడం మా బాధ్యత. అలా చేయడం వల్ల రాబోయే టోర్నీల్లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతారు. ప్రపంచ కప్ గెలిచిన ఆటగాళ్లకు టీ20

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సంచలనం, భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం మరోసారి వాయిదా పడింది. ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో కూడా అతనికి తుది జట్టులో చోటు దక్కకపోవడంతో ఈ

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, వారి నిరీక్షణకు

చెస్టర్-లె-స్ట్రీట్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. వర్షం కారణంగా కేవలం సగం మ్యాచ్ మాత్రమే జరిగింది. ఈ మ్యాచ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న

భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ మొదలైపోయింది. తొలి మ్యాచ్ బుధవారం రాత్రి 10 గంటలకు మొదలైంది. చెస్టర్-లె-స్ట్రీట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్

చెస్టర్-లె-స్ట్రీట్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా బ్యాటింగ్లో అదరగొట్టింది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్లోకి వచ్చి జట్టును

Sanju Samson : భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఫామ్ ఇప్పుడు టీమిండియా మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల్లో 15 ఏళ్ల యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం

టీమిండియా, ఇంగ్లాండ్ మధ్య ఐదు టీ20ల సిరీస్ నేటితో మొదలవనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు తొలి టీ20 మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ కోసం కంటే చాలా మంది ఎదురుచూస్తోంది ఓ కుర్రాడి

Vaibhav Soorayvanshi : భారతదేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ను అభిమానించే వారి నుంచి ప్రస్తుతం వినిపిస్తున్న పేరు వైభవ్ సూర్యవంశీ. ఈ 15ఏళ్ల బుడ్డోడు బ్యాటు పట్టుకొని క్రీజులోకి వచ్చాడంటే

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరగబోయే మొదటి టీ20 మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్ కంటే ముందే టీమిండియా టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్రెస్ కాన్ఫరెన్స్లో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ గురించి నెట్టింట జరుగుతున్న రచ్చపై అయ్యర్ స్పందించాడు. అసలు వైభవ్ సూర్యవంశీ గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కానీ, హైప్ కానీ తనకు అస్సలు తెలియదని అయ్యర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. లెజెండరీ క్రికెటర్లు, పొలిటీషియన్లు వైభవ్ను ఎంతగా పొగుడుతున్నా.. తనకు మాత్రం ఆ విషయాలేవీ తెలియవని చెప్పి అందరినీ షాక్కు గురిచేశాడు. అయ్యర్ మాటలను బట్టి చూస్తే తొలి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ బెంచ్కే పరిమితం కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రెస్ మీట్లో ఒక రిపోర్టర్ వైభవ్ సూర్యవంశీ గురించి అడిగిన ప్రశ్నకు అయ్యర్ చాలా కూల్గా, అంతే స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఆన్సర్ ఇచ్చాడు. "నేను సోషల్ మీడియాలో మా టీమ్ ప్లేయర్స్ గురించి జరిగే చర్చలను అస్సలు పట్టించుకోను. నిజం చెప్పాలంటే ఇన్ స్టాగ్రామ్లో ఏం జరుగుతోంది, సోషల్ మీడియా ట్రెండ్స్లో ఏముందో నాకు అస్సలు తెలియదు. నేను వార్తలను కూడా అస్సలు ఫాలో అవ్వను. ఇప్పటివరకు వైభవ్ గురించి బయట జరుగుతున్న ఏ విషయాన్ని కూడా నేను వినలేదు" అంటూ అయ్యర్ క్లారిటీ ఇచ్చాడు. అయితే వైభవ్కు ఎప్పుడు అవకాశం వచ్చినా తను కచ్చితంగా అదరగొడతాడనే నమ్మకం తనకు ఉందని అయ్యర్ చెప్పుకొచ్చాడు. ఇటీవలే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కూడా వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, యువరాజ్ సింగ్, బ్రయాన్ లారా, గ్రేమ్ స్వాన్ లాంటి క్రికెట్ దిగ్గజాలు వైభవ్ టాలెంట్ను ఏకగ్రీవంగా
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ బుధవారం ప్రారంభం కానుంది. ఇక ఈ సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే ప్లేయింగ్ లెవెన్ను ప్రకటించింది. మరోవైపు భారత్ సైతం ఈ

IND vs ENG : భారత క్రికెట్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన ఐర్లాండ్ పర్యటనలో ఈ వండర్కిడ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం

డర్హామ్లోని రివర్సైడ్ గ్రౌండ్ వేదికగా భారత్, ఇంగ్లాండ్ దేశాల మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగడానికి సమయం ఆసన్నమైంది. ఈ క్రమంలో భారత క్రికెట్ వర్గాలలో యువ బ్యాట్స్మన్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ

IND vs ENG : న్యూజిలాండ్ చేతిలో జరిగిన టెస్ట్ సిరీస్లో 1-2 తేడాతో ఓటమి చవిచూసిన ఇంగ్లాండ్ జట్టుకు ఇప్పుడు మరో అంతకంటే పెద్ద సవాల్ ఎదురుకాబోతోంది. అదే బలమైన టీమిండియాతో జరగబోయే పరిమిత ఓవర్ల సమరం

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్ చరిత్రలో బుధవారం (జూలై 1, 2026) ఒక అరుదైన మైలురాయిగా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగనున్న మొదటి టీ20 మ్యాచ్తో ఒక సరికొత్త

India vs England T20I: భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్కు ముందు మైదానం వెలుపల మాటల యుద్ధం మొదలైంది. ఐర్లాండ్ పర్యటనలో ఊహించని పరాభవాన్ని మూటగట్టుకున్న టీమిండియా
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ బుధవారం ప్రారంభం కానుంది. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం ఇప్పటికే భారత జట్టు.. ఇంగ్లాండ్కు చేరుకుని ప్రాక్టీస్ కూడా

యూకే పర్యటనలో ఉన్న టీమిండియాకు మరో కఠిన సవాల్ ఎదురు కానుంది. జూలై 1 నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా ఇరు జట్ల తొలి టీ20 డర్హామ్ వేదికగా బుధవారం

ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్, భారత్ మధ్య జులై 1 నుంచి టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. తొలి మ్యాచ్కు ముందు భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మీడియాతో మాట్లాడాడు. టీ20 ప్రపంచ కప్ విన్నింగ్ హీరోలకు మద్దతుగా

India vs England T20I: ఐపీఎల్ 2026 సీజన్లో పరుగుల వరద పారించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎట్టకేలకు అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టబోతున్నాడు. ఇంగ్లాండ్తో

భారత క్రికెట్లో సంచలనంగా మారిన యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి టీమిండియా సీనియర్ ఆటగాడు, మాజీ బ్యాటర్ ఛటేశ్వర్ పుజారా విలువైన సలహాలు ఇచ్చాడు. రేపటి నుంచి ఇంగ్లండ్తో జరగబోయే టీ20 సిరీస్కు వైభవ్

IND vs ENG 1st T20I : ఐర్లాండ్ పర్యటనలో ఊహించని విధంగా 2-0 తో క్లీన్ స్వీప్ పరాభవాన్ని మూటగట్టుకున్న భారత క్రికెట్ జట్టు.. ఇప్పుడు ఇంగ్లాండ్తో జరగబోయే 5 మ్యాచ్ల టి20 సిరీస్కు సిద్ధమవుతోంది. ఈ

Vaibhav Sooryavanshi : టీమిండియా యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీకి ఐర్లాండ్ పర్యటనలో ఆడే అవకాశం ఇవ్వకపోవడంపై భారత మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ టీమ్ మేనేజ్మెంట్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శ్రేయస్

Team India Hypocrisy: ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఎదుర్కొన్న చారిత్రాత్మక పరాజయంపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అనుసరిస్తున్న ద్వంద్వ విమర్శనాత్మక

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ స్టార్, భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో జట్టులో చోటు దక్కుతుందని భావించిన

ఐర్లాండ్ గడ్డపై టీమిండియా ఘోర పరాజయం.. భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలానికి దారితీసింది. లో-ర్యాంక్ జట్టు చేతిలో భారత్ 0-2తో సిరీస్ కోల్పోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఐపీఎల్ స్టార్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

Vaibhav Sooryavanshi Debut: ఐర్లాండ్తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కకపోవడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే, ఈ నిర్ణయం వెనుక టీమిండియా

ఐర్లాండ్తో జరుగుతున్న చివరిదైన రెండో టీ20లో టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్లో కూడా టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ టాస్ గెలిచి, తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మరోసారి ఐర్లాండ్ మంచి

Vaibhav Sooryavanshi : భారత్, ఐర్లాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్లో రెండో మ్యాచ్ కంటే ముందే ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ తరఫున అద్భుతంగా అరంగేట్రం చేసిన భారత సంతతి

క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఐర్లాండ్ పేరు మార్మోగిపోతోంది. గత కొన్ని రోజులుగా ఐరిష్ క్రికెట్కు ఇవి నిజంగానే హిస్టారికల్ డేస్ అని చెప్పాలి. శుక్రవారం జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ మెన్స్ టీమ్

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ పేరే వినిపిస్తోంది. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో 175 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడిన వైభవ్, ఆ తర్వాత

GenZ Cricketers : సాధారణంగా ఆదివారం ఉదయం 6 గంటలంటే కుర్రాళ్లంతా దుప్పటి ముసుగేసి పడుకుంటారు. కానీ టీమిండియా కొత్త తరం క్రికెటర్లు వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, సూర్యాంశ్ శెడ్గే మాత్రం అప్పుడే మంచు

Vaibhav Sooryavanshi : టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ను ట్రోల్ చేశాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఐర్లాండ్తో జరిగిన మొదటి టీ20లో వైభవ్ ప్లేయింగ్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
టీమిండియా యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కేవలం టీ20 ఫార్మాట్కు పరిమితం కాదని, టెస్టు క్రికెట్లోనూ రాణించగల సత్తా అతడికి ఉందని భారత మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్సర్కార్ అభిప్రాయపడ్డాడు

Vaibhav Sooryavanshi: కోచ్కు కన్నుకొట్టిన వైభవ్ సూర్యవంశీ.. ఆసక్తికర విషయం చెప్పిన సంగా! Vaibhav Sooryavanshi: భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన అసాధారణ ప్రతిభతో ఇప్పటికే ప్రపంచ క్రికెట్ దృష్టిని
బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో ప్రపంచ చాంపియన్ భారత్ జట్టుకు ఐర్లాండ్ గట్టి షాక్ ఇచ్చింది. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి భారత్ను ఓడించి ఐర్లాండ్ సరికొత్త సంచలనం సృష్టించింది. ఈ

Vaibhav Sooryavanshi : ఐర్లాండ్తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని

ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలైంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ రిజల్ట్తో క్రికెట్ అభిమానులంతా చాలా నిరాశ చెందారు. అయితే మ్యాచ్ కంటే ముందే ఓ విషయంపై మరింత డిజప్పాయింట్

Vaibhav Sooryavanshi : ఐర్లాండ్తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు ఎవరూ ఊహించని విధంగా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఏ ఫార్మాట్లోనైనా ఐర్లాండ్ చేతిలో భారత్ ఓడిపోవడం చరిత్రలో ఇదే ప్రథమం

టీ20 వరల్డ్ కప్ 2026 గెలిచిన తర్వాత.. తొలిసారి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన టీమిండియాకు ఊహించని షాక్ తగిలింది. పసికూన ఐర్లాండ్ చేతిలో శ్రేయస్ సేన ఘోర పరాజయాన్ని చవిచూసింది. నిజానికి ఐర్లాండ్తో

ఇంటర్నెట్ డెస్క్ - తాజా సమాచారం: భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ప్రయోగం ఫలించింది. శివమ్ దూబేను రంగంలోకి దింపగా.. తొలి బంతికే వికెట్ తీశాడు. దూబే వేసిన 7.1 ఓవర్లో బెంజమిన్ (15) భారీ షాట్కు

ఈ రోజు (శుక్రవారం, జూన్ 26) యంగ్ టీమిండియా, పసికూన ఐర్లాండ్తో టీ20 మ్యాచ్ ఆడనుంది. రెండు టీ20 మ్యాచ్ల సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని యంగ్ టీమ్ ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే

టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ క్రేజ్ ఇప్పుడు దేశాన్ని దాటి.. అంతర్జాతీయ సరిహద్దులను తాకింది. తాజాగా ఐర్లాండ్తో జరగనున్న తొలి టీ20 మ్యాచ్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. స్పోర్ట్స్

ప్రస్తుతం టీమిండియాలో కుర్రాళ్ల హవా నడుస్తోంది. అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లు తమ దూకుడైన ఆటతీరుతో ఇప్పటికే జట్టుకు కొత్త కళ తీసుకొచ్చారు. తాజాగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఎంపిక క్రికెట్

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్లో సరికొత్త అధ్యాయం లిఖించబడబోతోంది. ఐర్లాండ్ పర్యటనలో భాగంగా ఇవాళ జరగబోయే మొదటి టీ20 మ్యాచ్ ద్వారా 15 ఏళ్ల యువ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ

బెల్ఫాస్ట్లోని స్టార్మంట్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా భారత్, ఐర్లాండ్ మధ్య మొదటి టీ20 మ్యాచ్కు సర్వం సిద్ధమైంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా, తిలక్ వర్మ వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టిన ఈ సిరీస్తో

IND vs IRE 1st T20I : టీమిండియా ఐర్లాండ్ పర్యటన ఎన్నో రకాల ప్రత్యేకతలతో క్రికెట్ అభిమానులను ఊరిస్తోంది. ముఖ్యంగా 15 ఏళ్ల యంగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇంటర్నేషనల్ క్రికెట్లోకి అడుగుపెట్టి సరికొత్త
ఐసీసీ టీ20 వరల్డ్కప్ 2026 ఛాంపియన్గా నిలిచిన తర్వాత భారత్ తన తొలి టీ20 సిరీస్ ఆడనుంది. వరుసగా ఐర్లాండ్, ఇంగ్లండ్లపై రెండు సిరీస్లకు బీసీసీఐ ప్లాన్ చేసింది. అయితే, ఈ సిరీస్లు చాలా ప్రత్యేకం

ఐపీఎల్ 2026లో తన తుపాన్ బ్యాటింగ్తో అందరినీ ఆశ్చర్యపరిచిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ నిరీక్షణకు తెరపడింది. ఈ యంగ్ స్టార్ అద్భుతమైన ఆటతీరు సెలెక్టర్లను బాగా ఆకట్టుకుంది. దీనితో వైభవ్ను మూడు...