విద్యార్థులకు
Actor ProfilePolitician

విద్యార్థులకు

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources14
నడుస్తుండగా..ఊడిన స్కూల్ బస్సువెనుక చక్రాలు
Eenadu4 Oct 2026
నడుస్తుండగా..ఊడిన స్కూల్ బస్సువెనుక చక్రాలు

వైఎస్సార్‌ కడప జిల్లాలో విద్యార్థులకు తప్పిన ప్రమాదం పులివెందుల గ్రామీణ, న్యూస్‌టుడే: విద్యార్థులు ప్రయాణిస్తున్న స్కూలు బస్సు వెనుక చక్రాలు రెండూ హఠాత్తుగా ఊడిపోయాయి. దీంతో రోడ్డుపై నడుస్తున్న

మొదటిసారి దేశం దాటనున్న ఐఐఎం బెంగళూరు- నూతన క్యాంపస్ ప్రకటించిన ప్రధాని మోదీ
Oneindia Telugu3 Oct 2026
మొదటిసారి దేశం దాటనున్న ఐఐఎం బెంగళూరు- నూతన క్యాంపస్ ప్రకటించిన ప్రధాని మోదీ

ప్రతిష్ఠాత్మక అత్యున్నత విద్యాసంస్థ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (IIM Bengaluru) బెంగళూరు.. మొదటిసారిగా దేశం దాటబోతోంది. ఇండోనేషియాలో దీని క్యాంపస్ ఏర్పాటు కాబోతోంది. ఈ విషయాన్ని

విద్యార్థులకు, కాలేజీలకు భారీ ఊరట
Telugu Times3 Oct 2026
విద్యార్థులకు, కాలేజీలకు భారీ ఊరట

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులకు, తల్లిదండ్రులకు అత్యంత తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ కేటగిరీల ఫీజు రీయింబర్స్‌మెంట్, పోస్ట్‌ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల బకాయిలను ఒకేసారి భారీ మొత్తంలో విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ సంక్షేమ శాఖల పరిధిలోని లబ్ధిదారులకు ఈ నిధులు తక్షణమే చేరేలా ప్రభుత్వం పరిపాలనా అనుమతులతో కూడిన జీవోలను జారీ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (Economically Weaker Sections) చెందిన విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ఇందులో భాగంగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద చదువుకుంటున్న అర్హులైన విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం ప్రభుత్వం ఏకంగా రూ.251.30 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధుల విడుదలతో విద్యార్థుల కోర్సు ఫీజుల చెల్లింపుల ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఉన్నత కోర్సులు (ఇంజినీరింగ్, మెడిసిన్, డిగ్రీ, పాలిటెక్నిక్ తదితర) అభ్యసిస్తున్న లక్షలాది మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుస్తూ.. జనరల్ పోస్ట్‌ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల (Post-Matric Scholarships) పెండింగ్ బకాయిల కోసం ప్రభుత్వం అత్యధికంగా రూ.534.63 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులు నేరుగా లబ్ధిదారులకు అందడం వల్ల పేద విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు తొలగనున్నాయి. రాష్ట్రంలోని మైనారిటీ (Minority Welfare) వర్గాల విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. ఇందులో భాగంగా మైనారిటీ విద్యార్థుల పోస్ట్‌ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల బకాయిల నిమిత్తం రూ.47.80 కోట్లు, అలాగే వారి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల క్లియరెన్స్ కోసం మరో రూ.171.13 కోట్లను ఏపీ సర్కార్ అధికారికంగా విడుదల చేసింది. గతంలో బకాయిలు పేరుకుపోవడం వల్ల చాలా విద్యా సంస్థలు విద్యార్థులకు హాల్ టికెట్లు ఇవ్వడానికి, కోర్సు పూర్తయిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లు అప్పగించడానికి నిరాకరించిన ఘటనలు వెలుగుచూశాయి. ఇప్పుడు ప్రభుత్వం వందల కోట్ల రూపాయల బకాయిలను ఒకేసారి విడుదల చేయడంతో విద్యా సంస్థల ఆర్థిక

జేఎన్ టీయూలో మహామాయలు
Andhra Jyothy2 Oct 2026
జేఎన్ టీయూలో మహామాయలు

6 వేల సర్టిఫికెట్లు మాయం విచారణ నివేదికపై గోప్యత చక్రంతిప్పిన కీలక అధికారిపై చర్యలు శూన్యం చాంతాడంత పాపాల చిట్టా ఉన్నా ఉన్నత పదవులు వైసీపీ ముద్ర ఉన్నా కూటమి ప్రభుత్వం పెద్దపీట అనంతపురం: జవహర్‌లాల్‌

సంక్షిప్త వార్తలు
Eenadu1 Oct 2026
సంక్షిప్త వార్తలు

ఫీజు బకాయిల కోసం ధర్నాలు, రాస్తారోకోలు 14న సత్యాగ్రహ దీక్ష: ఆర్‌.కృష్ణయ్య నల్లకుంట, న్యూస్‌టుడే: ‘విద్యార్థుల ఫీజు బకాయిలకు డబ్బులు ఇవ్వలేకపోతున్నాం.. ప్రభుత్వ ఖజానాలో నిధులు లేవు’ అని చేయిచాచితే

ఆ కాలేజీలలో చేరుతున్నారా.. డిగ్రీలో చేరే విద్యార్థులకు తీవ్ర హెచ్చరిక
Oneindia Telugu29 Sept 2026
ఆ కాలేజీలలో చేరుతున్నారా.. డిగ్రీలో చేరే విద్యార్థులకు తీవ్ర హెచ్చరిక

ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీ కాలేజీలలో చేరాలి అనుకునే విద్యార్థులకు ముఖ్య గమనిక. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని డిగ్రీ ప్రవేశాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాలేజీల ఎంపిక

శ్రీకాకుళంలో పీఎం జన్మన్ వసతి గృహాన్ని ప్రారంభించిన రామ్మెహన్ నాయుడు
Eenadu29 Sept 2026
శ్రీకాకుళంలో పీఎం జన్మన్ వసతి గృహాన్ని ప్రారంభించిన రామ్మెహన్ నాయుడు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలంలో పలు నిర్మాణాలను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. సోమవారం కోడూరు గ్రామంలో పీఎం జన్మన్ వసతి గృహాన్ని ఆయన ప్రారంభించారు. సుమారు 200 మంది విద్యార్థులకు

జాతీయ కవితా ఉత్సవం-2026.. విద్యార్థులకు అరుదైన అవకాశం
Andhra Jyothy29 Sept 2026
జాతీయ కవితా ఉత్సవం-2026.. విద్యార్థులకు అరుదైన అవకాశం

2026- విద్యా సంవత్సరానికి గాను స్కూల్, కాలేజీ విద్యార్థులకు జాతీయ కవితా ఉత్సవం (National Poetry Festival) నిర్వహిస్తున్నట్లు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. న్యూఢిల్లీ, జులై 06: 2026

నవోదయ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు
Namasthe Telangana28 Sept 2026
నవోదయ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు

కరకగూడెం, జూలై 06 : కరకగూడెం మండల కేంద్రంలోని జవహార్ నవోదయ విద్యాలయంలో సోమవారం పీహెచ్‌సీ ఆధ్వర్యంలో డా.రవితేజ ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం

హైడ్రా నోటీసులపై అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు
AP7AM28 Sept 2026
హైడ్రా నోటీసులపై అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

సల్కం చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించారంటూ ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థలపై హైడ్రా విచారణ జరుపుతున్న నేపథ్యంలో, చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్

బీసీల సంక్షేమానికి రికార్డు స్థాయిలో కేటాయింపులు
Andhra Jyothy27 Sept 2026
బీసీల సంక్షేమానికి రికార్డు స్థాయిలో కేటాయింపులు

బీసీ సంక్షేమానికి తొలి మూడు బడ్జెట్లలో వరుసగా రూ.39 వేల కోట్లు, రూ.47 వేల కోట్లు, రూ.51 వేల కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించిందని మంత్రి సవిత తెలిపారు. మూడో బడ్జెట్‌లో బీసీల సంక్షేమం కోసం రికార్డు

రన్నింగ్ బస్సు నుంచి ఊడిపోయిన బస్సు టైర్లు.. 30 మంది విద్యార్థులకు తప్పిన ప్రమాదం.. వీడియో
Zee Telugu26 Sept 2026
రన్నింగ్ బస్సు నుంచి ఊడిపోయిన బస్సు టైర్లు.. 30 మంది విద్యార్థులకు తప్పిన ప్రమాదం.. వీడియో

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

భారీ షాక్.. 58 ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేత.. కారణం ఏంటి
Oneindia Telugu23 Sept 2026
భారీ షాక్.. 58 ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేత.. కారణం ఏంటి

దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్ విద్యార్థులకు బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ రిలీజ్ చేసిన తాజా గణాంకాల ప్రకారం.. దేశవ్యాప్తంగా 2025-26 విద్యాసంవత్సరంలో 58

అసదుద్దీన్ ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారు
Andhra Jyothy23 Sept 2026
అసదుద్దీన్ ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారు

తెలంగాణ కాంగ్రెస్ అండతోనే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. హైకోర్టునే బెదిరించేలా ఒవైసీ వ్యాఖ్యలు చేస్తున్నారని

విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లు, కాలేజీలకు మొత్తం 7 రోజుల సెలవులు
Zee Telugu22 Sept 2026
విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లు, కాలేజీలకు మొత్తం 7 రోజుల సెలవులు

School Holidays:జూలై నెలలో విద్యార్థులకు పలు సందర్భాల్లో సెలవులు రానున్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత, అలాగే పండుగల కారణంగా పాఠశాలలు, కళాశాలలకు

విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు స్కూళ్లకు సెలవు
Oneindia Telugu21 Sept 2026
విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు స్కూళ్లకు సెలవు

ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైతో సహా గుజరాత్, ఏపీ, తెలంగాణ ఇలా అనేక రాష్ట్రాల్లో వర్షాలు నమోదవుతున్నాయి. దిల్లీతో పాటు

జాబ్ లేకపోయినా క్రెడిట్ కార్డు ఇచ్చే సీక్రెట్ టిప్స్
Oneindia Telugu19 Sept 2026
జాబ్ లేకపోయినా క్రెడిట్ కార్డు ఇచ్చే సీక్రెట్ టిప్స్

క్రెడిట్ కార్డు కావాలా? అయితే నెలవారీ జీతం స్లిప్ (శాలరీ స్లిప్) ఉండాల్సిందేనని చాలా మంది గట్టిగా నమ్ముతుంటారు. స్థిరమైన కార్పొరేట్ ఉద్యోగం లేని వారు, సొంతంగా వ్యాపారాలు చేసుకునే వారు అసలు బ్యాంకుకు

చంద్రబాబు సూపర్ సిక్స్ వైఫల్యాలపై బొత్స ఫైర్
SkyC Media19 Sept 2026
చంద్రబాబు సూపర్ సిక్స్ వైఫల్యాలపై బొత్స ఫైర్

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో

చంద్రబాబు సర్కార్ పై బొత్స ఫైర్.. హామీల అమలులో విఫలమంటూ విమర్శలు
AP7AM17 Sept 2026
చంద్రబాబు సర్కార్ పై బొత్స ఫైర్.. హామీల అమలులో విఫలమంటూ విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రతిపక్ష వైసీపీ విమర్శల దాడిని తీవ్రతరం చేసింది. ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమవడమే కాకుండా, రాజకీయ

అదృష్టాన్ని మార్చే గ్రహాలకూటమితో నేడు ఈ రాశులవారికి పండుగే
Oneindia Telugu17 Sept 2026
అదృష్టాన్ని మార్చే గ్రహాలకూటమితో నేడు ఈ రాశులవారికి పండుగే

ప్రస్తుతం సూర్య భగవానుడు మిథున రాశిలో సంచరిస్తుండగా, బుధుడు మరియు ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువు ఇద్దరూ కలిసి కర్కాటక రాశిలో కొనసాగుతున్నారు. కుజుడు వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో ప్రయాణిస్తుండగా, శని

అమెరికాలో రూ. 2.9 కోట్ల ఉద్యోగం కాదని.. తల్లిదండ్రుల కోసం కిరాణా దుకాణం నడుపుతున్న ఐఐటీ టాపర్
AP7AM16 Sept 2026
అమెరికాలో రూ. 2.9 కోట్ల ఉద్యోగం కాదని.. తల్లిదండ్రుల కోసం కిరాణా దుకాణం నడుపుతున్న ఐఐటీ టాపర్

ఐఐటీ బాంబేలో గోల్డ్ మెడల్ సాధించిన ఓ యువ ఇంజనీర్, ఏటా సుమారు రూ. 2.9 కోట్ల వేతనంతో లభించిన అమెరికా ఉద్యోగాన్ని కాదని, అనారోగ్యంతో ఉన్న తన తల్లిదండ్రుల సేవ కోసం స్వదేశంలోనే ఉండిపోయాడు

నెలకు రూ.4 లక్షలు.. ఫ్రీగా థాయ్ లాండ్ ట్రిప్
Sakshi16 Sept 2026
నెలకు రూ.4 లక్షలు.. ఫ్రీగా థాయ్ లాండ్ ట్రిప్

ఇంటర్న్‌షిప్‌లు అనుభవాన్ని సంపాదించుకోవడానికి విద్యార్థులకు లభించే అవకాశాలు. కానీ కొందరికి అవే జీవితాన్ని మార్చే మలుపులుగా మారిపోతాయి. అలాంటి ఒక ఆసక్తికరమైన సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్

ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు.. మీకు ఏ కాలేజీలో సీటొచ్చింది
Eenadu16 Sept 2026
ఇంజినీరింగ్ మాక్ సీట్ల కేటాయింపు.. మీకు ఏ కాలేజీలో సీటొచ్చింది

ఇంటర్నెట్ డెస్క్‌: తెలంగాణలో ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీకి నిర్వహించిన తొలివిడత కౌన్సెలింగ్‌లో శనివారం మాక్‌ సీట్ల కేటాయింపు చేపట్టారు. రాష్ట్రంలోని 179 కళాశాలల్లో కన్వీనర్‌ కోటా కింద విద్యార్థులకు

ఈ 10న విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి
Namasthe Telangana15 Sept 2026
ఈ 10న విద్యాసంస్థల బంద్ ను జయప్రదం చేయండి

జూలూరుపాడు, జూలై 04 : విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా ఈ నెల 10న వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో చేపట్టే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల

ఏపీలో విద్యార్థులకు ఉచిత బస్ పాస్ లు.. ఈజీగా తీసుకోవచ్చు, ఇలా చేయండి
10TV Telugu15 Sept 2026
ఏపీలో విద్యార్థులకు ఉచిత బస్ పాస్ లు.. ఈజీగా తీసుకోవచ్చు, ఇలా చేయండి

విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్‌లు ఉచిత మరియు రాయితీ సౌకర్యం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు విధానం ఆంధ్రప్రదేశ్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో ఏపీఎస్‌ఆర్టీసీ విద్యార్థుల కోసం ఉచిత, రాయితీ

జగిత్యాల కి 5 ఎకరాలు సరిపోవు.. 10 ఎకరాలు కేటాయించండి
Zee Telugu15 Sept 2026
జగిత్యాల కి 5 ఎకరాలు సరిపోవు.. 10 ఎకరాలు కేటాయించండి

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌

ఎలక్టోరల్ లిట్రసీ క్లబ్ ద్వారా ఓటర్ల నమోదు చేపట్టాలి
Namasthe Telangana15 Sept 2026
ఎలక్టోరల్ లిట్రసీ క్లబ్ ద్వారా ఓటర్ల నమోదు చేపట్టాలి

– ఎన్నికల సంఘం సెల్ డిప్యూటీ సీఈవో రాంప్రసాద్ బూర్గంపహాడ్, జూలై 04 : ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా ఎలక్ట్రోరల్ లిట్రసీ క్లబ్ ఏర్పాటు చేసుకుని 18 ఏళ్లు దాటిన యువతకు కొత్తగా ఓటు నమోదు

వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశులకు వారఫలాలు
TV9 Telugu15 Sept 2026
వారి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశులకు వారఫలాలు

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): గురు, శుక్ర, రాహువుల అనుకూలత వల్ల వారమంతా హ్యాపీగా, సాఫీగా గడిచిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగ జీవితంలో ప్రాధాన్యం పెరుగుతుంది

ఒవైసీ విద్యాసంస్థకు అనుమతుల్లేవు.. హైకోర్టుకు తేల్చిచెప్పిన విద్యాశాఖ
Samayam Telugu13 Sept 2026
ఒవైసీ విద్యాసంస్థకు అనుమతుల్లేవు.. హైకోర్టుకు తేల్చిచెప్పిన విద్యాశాఖ

హైదరాబాద్‌ బండ్లగూడ మండలం పరిధిలోని బండ్లగూడ విలేజ్‌ సర్వే నెంబర్‌ 62లో ఉన్న సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫాతిమా ఒవైసీ విద్యాసంస్థ వివాదంపై తెలంగాణ హైకోర్టు

ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్ లు ఉచితం.. ఈజీగా తీసుకోవచ్చు, ఇలా చేస్తే చాలు
Samayam Telugu12 Sept 2026
ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్ లు ఉచితం.. ఈజీగా తీసుకోవచ్చు, ఇలా చేస్తే చాలు

ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవుల తర్వాత జూన్ నెలలో స్కూళ్లు, కాలేజీలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈ నెల నుంచి ఆర్టీసీ డిపోల్లోని బస్‌పాస్ కౌంటర్ల దగ్గర ఉచిత, రాయితీ బస్

బోల్తాపడిన స్కూల్ బస్సు.. 15 మంది విద్యార్థులకు గాయాలు
Andhra Jyothy11 Sept 2026
బోల్తాపడిన స్కూల్ బస్సు.. 15 మంది విద్యార్థులకు గాయాలు

ముంబై అహల్యానగర్‌లోని రాహురి ప్రాంతంలో ఓ స్కూల్ బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సుమారు 10 నుంచి 15 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తున్న బస్సు కొండ్వాడ్

నీట్ రీ-పరీక్ష రాసిన విద్యార్థులకు భారీ అప్ డేట్
SkyC Media9 Sept 2026
నీట్ రీ-పరీక్ష రాసిన విద్యార్థులకు భారీ అప్ డేట్

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జూన్ 21న నిర్వహించిన నీట్ యూజీ 2026 రీ-పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేయనుంది. ఈ నెల 20వ తేదీలోగా ఈ ఫలితాలను ప్రకటించేందుకు అధికారులు అన్ని రకాల సన్నాహాలు వేగంగా

భారతీయతకు ప్రతీక స్వదేశీ క్రైస్తవం
Sakshi8 Sept 2026
భారతీయతకు ప్రతీక స్వదేశీ క్రైస్తవం

19వ శతాబ్దపు మలబారు క్రైస్తవుల పెయింటింగ్‌ భిన్న సంస్కృతులు, మతాలు, భాషలు, తత్వాలు కలిసిమెలిసి వికసించినదే భారతీయత. సముద్ర వాణిజ్య మార్గాల ద్వారా ప్రపంచంతో ఏర్పడిన సంబంధాలు భారతీయ సంస్కృతిని మరింత

శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్
Telugu Times7 Sept 2026
శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీని ప్రారంభించిన మంత్రి నారా లోకేష్

శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ (SIU)ని శ్రీసిటీలోని తాత్కాలిక క్యాంపస్‌లో రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి, ఐటీ, ఎలక్ట్రానిక్స్&కమ్యూనికేషన్స్, రియల్ టైం గవర్నెన్స్ మంత్రి నారాలోకేష్ గురువారం

మిషన్ శక్తిశాట్ లో మహిమ
Sakshi6 Sept 2026
మిషన్ శక్తిశాట్ లో మహిమ

శక్తిశాట్‌ అంతర్జాతీయ అంతరిక్ష మిషన్‌లో 108 దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొంటున్నారు. మన దేశం నుంచి పదవతరగతి చదువుతున్న మహిమా రాజ్‌పుత్‌ ఎంపికైంది. ఉపగ్రహాలు, అంతరిక్ష మిషన్‌లకు సంబంధించి

ఈ రాశుల వారికి అదృష్టం.. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన రాశి ఇదే
Zee Telugu6 Sept 2026
ఈ రాశుల వారికి అదృష్టం.. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సిన రాశి ఇదే

నేటి రాశి ఫలాలు..ఈరోజు శ్రీ పరమహంస నామ సంవత్సరం, జ్యేష్ట మాసం, కృష్ణ పక్షం, ఉత్తరాయణం, 2026 జూలై 3వ తేదీ, శుక్రవారం. పండితుల అంచనాల ప్రకారం, ఈరోజు ఏ రాశుల వారు కొత్త పనులు ప్రారంభించాలి? ఏ రాశులు

కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయాలు.. ఆ పథకానికి ఆమోదం
Oneindia Telugu6 Sept 2026
కేబినెట్ భేటీలో సంచలన నిర్ణయాలు.. ఆ పథకానికి ఆమోదం

తెలంగాణ కేబినెట్ భేటీ తాజాగా పూర్తయింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటిల్లో రాష్ట్రంలో వీబీ జీ రామ్ జీ పథకం అమలు, మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్

టిమ్స్ లో 6,278 ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ నిర్ణయం
TeluguOne5 Sept 2026
టిమ్స్ లో 6,278 ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ నిర్ణయం

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై క్యాబినెట్ కీలక నిర్ణయాలకు ఆమోదం

రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. విద్యార్థులకే కాదు.. ఇక ప్రభుత్వ టీచర్లకూ ఫ్రీ బెనిఫిట్స్
10TV Telugu5 Sept 2026
రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. విద్యార్థులకే కాదు.. ఇక ప్రభుత్వ టీచర్లకూ ఫ్రీ బెనిఫిట్స్

Govt Teachers : తెలంగాణ ప్రభుత్వం విద్యా రంగానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యార్థులతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా అన్ని సదుపాయాలు అందనున్నాయి. ఇప్పటివరకు గవర్నెంట్ స్కూళ్లు

ప్రభుత్వ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. ఏమిటో తెలుసా
Zee Telugu5 Sept 2026
ప్రభుత్వ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. ఏమిటో తెలుసా

Good News To Telangana Govt Teachers: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు, పాఠశాల ఉపాధ్యాయులకు ఊరట కలిగించేలా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మంత్రివర్గ సమావేశంలో

టీచర్లు, లెక్చరర్లకూ బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకం.. క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
Oneindia Telugu4 Sept 2026
టీచర్లు, లెక్చరర్లకూ బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకం.. క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలలో చదువుకునే విద్యార్థులకు మాత్రమే కాక టీచర్లు, లెక్చరర్లకు కూడా శుభవార్త చెప్పింది. విద్యార్థుల పోషకాహార అభివృద్ధి కోసం ముఖ్యమైన నిర్ణయం తీసుకొని

కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకపై వారికి కూడా మధ్యాహ్న భోజనం
Asianet News Telugu4 Sept 2026
కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.. ఇకపై వారికి కూడా మధ్యాహ్న భోజనం

ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాన్ని ఉపాధ్యాయులకు కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా పథకం అమలులో నాణ్యతను మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులతో కలిసి

విజయ్ దళపతికి పోటీగా సూర్య, స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడో తెలుసా? నిజమెంత
Asianet News Telugu4 Sept 2026
విజయ్ దళపతికి పోటీగా సూర్య, స్టార్ హీరో పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడో తెలుసా? నిజమెంత

తమిళనాడు రాజకీయాల్లో హీరోల ఎంట్రీపై ఎప్పటికప్పుడు ట్విస్ట్ లు జరుగుతూనే ఉన్నాయి. ఈమధ్య కాలంలోనే రాడు అనుకున్న విజయ్ పాలిటిక్స్ లోకి వచ్చి సీఎం అయ్యాడు. వస్తాడనుకున్న రజినీకాంత్ సైలెంట్ అయిపోయాడు. ఇక

తెలంగాణలో టీచర్లకూ మధ్యాహ్న భోజనం
Eenadu3 Sept 2026
తెలంగాణలో టీచర్లకూ మధ్యాహ్న భోజనం

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాధ్యాయ సిబ్బందికీ అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది

విద్యార్థులకు బిగ్ అలర్ట్.. అక్కడ అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవుల ప్రకటన.. ఎందుకో తెలుసా
Zee Telugu2 Sept 2026
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. అక్కడ అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవుల ప్రకటన.. ఎందుకో తెలుసా

Mumbai rains update: ముంబైలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం అంతా అస్త వ్యస్తంగా మారిపోయింది.ప్రజలు అత్యవసరం అయితే తప్ప బైటకు రావొద్దని అలర్ట్ ను జారీ చేశారు. ఈ నేపథ్యంలో పలు స్కూళ్లు, కాలేజీలకు

ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ పై గుడ్ న్యూస్
Oneindia Telugu1 Sept 2026
ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్స్ పై గుడ్ న్యూస్

ఏపీలో వెనుకబడిన తరగతుల విద్యార్ధులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఫీజు రీయింబర్స్ మెంట్ (Fee Reimbursement) బకాయిలతో పాటు పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్పులపై (Post-Metric Scholarship) ప్రభుత్వం (AP

రాజకీయాల్లోకి స్టార్ హీరో సూర్య.. నిజమెంత
AP7AM1 Sept 2026
రాజకీయాల్లోకి స్టార్ హీరో సూర్య.. నిజమెంత

తమిళనాడు రాజకీయాల్లో సినీ గ్లామర్ మరోసారి చర్చనీయాంశమైంది. నటుడు విజయ్ దళపతి పొలిటికల్ ఎంట్రీతో విజయవంతం కావడంతో ఇతర స్టార్ హీరోల రాజకీయ ప్రవేశంపై తరచూ ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో

జులై నెలలో కింగ్ పిన్స్ ఈ రాశులే
Oneindia Telugu1 Sept 2026
జులై నెలలో కింగ్ పిన్స్ ఈ రాశులే

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలు, నక్షత్ర పరివర్తనాలు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా 2026 జూలై 4వ తేదీన అంతరిక్షంలో ఒక అరుదైన, అత్యంత శక్తివంతమైన గ్రహాల కలయిక జరగబోతోంది

గంటల్లో.. 3,651 కోర్సులు
Eenadu30 Aug 2026
గంటల్లో.. 3,651 కోర్సులు

ప్రభుత్వోద్యోగుల నైపుణ్యాలను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ఐ గాట్‌ కర్మయోగి’లో ఓ ప్రధానోపాధ్యాయురాలు ఏకంగా వేల కోర్సులు పూర్తి చేశారు. ఎన్టీఆర్‌ జిల్లా ఎ.కొండూరు మండలం మాత్రియాతండా

తరగతుల పిల్లలకు యాప్ ద్వారా పరీక్ష
Eenadu30 Aug 2026
తరగతుల పిల్లలకు యాప్ ద్వారా పరీక్ష

దేశంలోనే తొలిసారి నిర్వహణ అభ్యసన సామర్థ్యాల పరిశీలనకు.. యాప్‌లో ప్రశ్నలు చదివి జవాబులు నమోదు చేస్తున్న చిన్నారి ఈనాడు, హైదరాబాద్‌: తరగతులకు తగినట్లుగా అభ్యసన సామర్థ్యాలను పెంచాలన్న లక్ష్యంగా పాఠశాల