వడ్డీ రేటును ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది? పూర్తి వివరాలు ఇవే
Actor ProfilePolitician

వడ్డీ రేటును ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది? పూర్తి వివరాలు ఇవే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
వడ్డీ రేటును ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది? పూర్తి వివరాలు ఇవే
Zee Telugu8 Aug 2026
వడ్డీ రేటును ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుంది? పూర్తి వివరాలు ఇవే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. EPFO Interest Rate Decision: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం.. ఇటీవల 2025-26 సంవత్సరానికి గాను 7.8 కోట్ల మంది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై 8.25శాతం వడ్డీ రేటును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ రేటు వరుసగా 3వ సంవత్సరం కూడా అలాగే స్థిరంగా ఉంచింది. ఇతర స్థిర-ఆదాయ, పన్ను-పొదుపు ఎంపికలలోకెల్లా ఇదే అత్యధికమని చెప్పాలి. అయితే 1980లు, 1990లలో EPFపై వడ్డీ రేటు 12శాతం వరకు ఉండేది. ప్రస్తుతం ఈపీఎఫ్ పై వడ్డీ రేటు సుమారు 8-8.5శాతంగా ఉంది. అయితే ఈపీఎఫ్ఓ వడ్డీ రేటును ఎలా నిర్ణయిస్తుంది? తెలుసుకుందాం. వడ్డీ రేటును ఎలా నిర్ణయిస్తారు? ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వడ్డీ రేటును నిర్ణయిస్తుంది. ప్రభుత్వ సెక్యూరిటీలు, డెట్ సెక్యూరిటీలు, ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ వంటి వివిధ రుణ, ఈక్విటీ సాధనాలలో పెట్టుబడుల నుండి EPFO పొందే వడ్డీ ఆదాయాలను మదింపు చేయడం ద్వారా ఈ రేటును నిర్ణయిస్తారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ రేటును ఆమోదించిన తర్వాత, దానిని చందాదారుల ఖాతాలకు జమ చేస్తారు. వడ్డీని ఏటా జమ చేసినప్పటికీ, ఆర్థిక సంవత్సరం పొడవునా నెలవారీ నిల్వ ఆధారంగా దీనిని లెక్కిస్తారు. సాధారణంగా, కష్ట సమయాల కోసం ఒక చిన్న మిగులును పక్కన పెడతారు. ప్రైవేట్ ఉద్యోగంలో పనిచేసే ప్రతి ఉద్యోగి మూల వేతనం, కరువు భత్యం నుండి 12శాతం ప్రావిడెంట్ ఫండ్ కోసం కట్ అవుతుంది. ఉద్యోగి చెల్లించేంత మొత్తాన్నే 12శాతం కంపెనీ కూడా చెల్లిస్తుంది. ఇదే కాకుండా పీఎఫ్ నిర్వహణ ఖర్చు, ఉద్యోగులకు ఉచిత బీమా ఖర్చును కూడా

వడ డ ర ట న ప రభ త వ ఎల న ర ణయ స త ద ప ర త వ వర ల ఇవ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in