రోహిత్ శర్మకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం.. పద్మశ్రీ అందుకున్న 16 మంది క్రికెటర్లు వీరే
Actor ProfilePolitician

రోహిత్ శర్మకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం.. పద్మశ్రీ అందుకున్న 16 మంది క్రికెటర్లు వీరే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
రోహిత్ శర్మకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం.. పద్మశ్రీ అందుకున్న 16 మంది క్రికెటర్లు వీరే
Asianet News Telugu12 Jul 2026
రోహిత్ శర్మకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం.. పద్మశ్రీ అందుకున్న 16 మంది క్రికెటర్లు వీరే

టీమిండియా మాజీ కెప్టెన్, రికార్డుల రారాజు రోహిత్ శర్మ కెరీర్‌లో మరో అద్భుతమైన మైలురాయి నమోదైంది. దేశంలోనే నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన 'పద్మశ్రీ' అవార్డును రోహిత్ శర్మ అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రోహిత్ ఈ అవార్డును స్వీకరించారు. దాదాపు రెండు దశాబ్దాలుగా అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఫార్మాట్లలోనూ రోహిత్ శర్మ అందించిన అసాధారణమైన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందించింది. ముంబైలో పుట్టి పెరిగిన ఈ స్టార్ బ్యాటర్, ఈ వేడుకకు తన భార్య రితికా సజ్దేతో కలిసి హాజరయ్యారు. రాష్ట్రీయ భవన్‌లో అవార్డు తీసుకుంటున్న సమయంలో రోహిత్ ముఖంలో ఆనందం, గర్వం స్పష్టంగా కనిపించాయి. ఈ అవార్డు ప్రదానోత్సవం జరిగిన రోజుకు ఒక పెద్ద హిస్టరీ ఉంది. అదేంటో తెలుసా? జూన్ 23, 2026 నాటికి రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి సరిగ్గా 19 ఏళ్లు పూర్తయ్యాయి. కరెక్ట్‌గా తను టీమిండియా క్యాప్ ధరించిన రోజునే, దేశ అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీని అందుకోవడం రోహిత్ కెరీర్‌లో ఒక మ్యాజికల్ మూమెంట్‌గా నిలిచిపోయింది. 2007లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చిన రోహిత్, తన తరం క్రికెటర్లలోనే మోస్ట్ సక్సెస్ ఫుల్ బ్యాటర్‌గా ఎదిగారు. టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు. వన్డే క్రికెట్ చరిత్రలోనే మూడు డబుల్ సెంచరీలు బాదిన ఏకైక ఏకైక ప్లేయర్‌గా రోహిత్ పేరిట ఉన్న వరల్డ్ రికార్డును ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయలేకపోయారు. ప్రస్తుతం 39 ఏళ్ల వయసులో ఉన్న రోహిత్ శర్మ, తన సుదీర్ఘ కెరీర్‌లో ఇప్పటికే టెస్టులు, టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఆయన కేవలం 50 ఓవర్ల వన్డే ఫార్మాట్‌లో మాత్రమే టీమిండియా తరఫున ఆడుతున్నారు. క్రికెట్ సర్కిల్ టాక్ ప్రకారం.. 2027లో జరగబోయే వన్డే వరల్డ్

ర హ త శర మక ద శ న ల గ అత య న నత ప ర ప రస క ర పద మశ ర అ ద క న న 16 మ ద క ర క టర ల వ ర Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in