రైతు భరోసా నిధుల విడుదల
Actor ProfilePolitician

రైతు భరోసా నిధుల విడుదల

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources2
మధిర సభ రద్దు.. రైతు భరోసా’పై రేవంత్ సర్కార్ క్లారిటీ
Sakshi13 Aug 2026
మధిర సభ రద్దు.. రైతు భరోసా’పై రేవంత్ సర్కార్ క్లారిటీ

సాక్షి, హైదరాబాద్‌: భారీ వర్షాల కారణంగా ఖమ్మం జిల్లా మధిరలో నిర్వహించాల్సిన రైతు భరోసా సభను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో రైతు భరోసా నిధుల విడుదల ఉండదనే ఆందోళనలు రైతుల్లో వ్యక్తమైంది

రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం కొత్త నిర్ణయం, దరఖాస్తు చేసుకోండి
Oneindia Telugu12 Aug 2026
రైతు భరోసా నిధుల విడుదలపై ప్రభుత్వం కొత్త నిర్ణయం, దరఖాస్తు చేసుకోండి

రైతు భరోసా నిధుల విడుదల పై కీలక అప్డేట్. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా అమలులో కొత్త వారికి అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఇందు కోసం దరఖాస్తు చేసుకునే గడువు ప్రకటించింది. ఈ నెల 30న రైతు భరోసా నిధుల విడుదలకు ప్రభుత్వం నిధుల సమీకరణ వేగవంతం చేసింది. ప్రకటించిన విధంగా అదే రోజున రైతుల ఖాతాల్లో నిధులను జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. కాగా, ఇదే సమయంలో ప్రభుత్వం కొత్త వారికి అవకాశం కల్పించాలని డిసైడ్ అయింది.రైతు భరోసా నిధుల పై తెలంగాణ ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంలో కొత్త రైతులు చేరేందుకు అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు ఈ పథకంలో నమోదు చేసుకోని రైతులు, కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొందిన రైతులు.. సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించి, తమ పేర్లు నమోదు చేసుకునేందుకు గడువు తేదీ ప్రకటించింది. ఈ నెల (జూన్‌) 15వ తేదీ నాటికి పట్టాదారు పాస్‌ పుస్తకాలు పొందిన రైతులు.. రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హులైన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈవో)కి గానీ, మండల వ్యవసాయ అధికారి (ఎంఏవో)కి గానీ దరఖాస్తులు, ధ్రువపత్రాలు సమర్పించాలని సూచించింది. కాగా, దరఖాస్తుతోపాటు పట్టాదారు పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌ మొదటి పేజీ జిరాక్సు కాపీలతోపాటు రైతుభరోసా దరఖాస్తు ఫారాలను సమర్పించాలని పేర్కొంది. తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ఇన్ - ఔట్.. ఊహించని నిర్ణయం..!!ప్రభుత్వం కీలక మార్గదర్శకాలుదీనికి సంబంధించి రైతులు తమ దరఖాస్తులు, ధ్రువపత్రాలు సమర్పించేందుకు జూలై 5 చివరి తేదీగా ప్రకటించింది. కాగా వ్యవసాయశాఖ అధికారులు సీసీఎల్‌ఏ డేటా ఆధారంగా దరఖాస్తులు తీసుకొని.. రైతుభరోసా పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేస్తే లబ్ధిదారుల జాబితాలో కొత్త రైతులు చేరిపోతారు. రైతుభరోసా పథకానికి ప్రభుత్వం

ర త భర స న ధ ల వ డ దల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in