
హాజరైన మంత్రి నారా లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులు గుంటూరు: గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన టీడీపీ


హాజరైన మంత్రి నారా లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులు గుంటూరు: గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర లిడ్ క్యాప్ ఛైర్మన్ పిల్లి మాణిక్యరావు నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన టీడీపీ

మంగళగిరి నియోజకవర్గం నూతక్కి గ్రామానికి చెందిన వైసీపీ నేత కొత్తపల్లి మోహన రావు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనతో పాటు గ్రామానికి చెందిన మోరంపూడి గోపాలకృష్ణ, నూతక్కి

ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం

Markapuram: మార్కాపురంలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల విజయోత్సవ సభ! మార్కాపురం జిల్లా: మార్కాపురం మార్కెట్ యార్డులో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన విజయోత్సవ సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు

ఒక్కచాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి విధ్వంస పాలనతో ప్రజల నమ్మకాన్ని వమ్ముచేశారని, చరిత్రలో వెన్నుపోటుదారుడిగా నిలిచిపోయారని మంత్రి సవిత (Savitha) విమర్శించారు. శ్రీసత్యసాయి జిల్లా

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి- వైసీపీ మధ్య కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం ఇక ప్రజల్లోకి తమ విజయాలను తీసుకెళ్లాలని డిసైడ్

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. రాజకీయంగా కొత్త వ్యూహాలు సిద్దం చేస్తోంది. అటు మాజీ సీఎం జగన్ ప్రభుత్వం పైన క్రమేణా పోరాటం తీవ్ర

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై.. రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ భారీ ప్రజా కార్యక్రమానికి సిద్ధమైంది. టీడీపీ జాతీయ వర్కింగ్

Kalyandurgam News: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ విధ్వంసం నుండి వికాసం వైపు పాలన సాగుతోందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు

Two-Year Trust Program | విజయనగరం, జూన్ 15: ప్రభాతవార్త :రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం”

విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో వైద్యారోగ్య రంగాన్ని కొత్త పుంతలు తొక్కించామని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా విజయవాడలో

Sajjala Ramakrishna Reddy: రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన “వెన్నుపోటు పాలనకు రెండేళ్లు” నిరసన ర్యాలీలు విజయవంతమయ్యాయని వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాల...
అనంతపురం జిల్లా తాడిపత్రిలో శుక్రవారం హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి , కేతిరెడ్డి పెద్దారెడ్డి తీరుతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనా

డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న వేళ జరిగిన సభలో ఆసక్తి కర అంశాలను ప్రస్తావించారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలేనని

తిరుపతి: ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే ప్రజలకు స్వేచ్ఛ లభించిందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ‘రెండేళ్ల నమ్మకం

ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి విజయవంతంగా 24 నెలలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని జూన్ 12న తిరుపతి వేదికగా భారీ బహిరంగ సభను ప్రభుత్వం నిర్వహిస్తోంది
.webp)
రెండేళ్ల కూటమి పాలనపై భారీ యాక్షన్ ప్లాన్..మూడు చోట్ల బహిరంగ సభలు.. ఆంధ్రప్రదేశ్లో అధికార ఎన్డీయే కూటమి పార్టీల మధ్య రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. రాబోయే రాజ్యసభ

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని