మురళీమోహన్
Actor ProfileActor

మురళీమోహన్

📊 Box Office Collections
Total News12
Movie Updates0
Sources8
పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న నటులు రాజేంద్రప్రసాద్, మురళీమోహన్
TeluguOne9 Jul 2026
పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న నటులు రాజేంద్రప్రసాద్, మురళీమోహన్

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను అందజేశారు. ప్రఖ్యాత మలయాళ పాత్రికేయుడు

మమ్ముట్టికి పద్మభూషణ్ ’.. మురళీమోహన్ , రాజేంద్రప్రసాద్ కు పద్మశ్రీ’ ప్రదానం
Samayam Telugu9 Jul 2026
మమ్ముట్టికి పద్మభూషణ్ ’.. మురళీమోహన్ , రాజేంద్రప్రసాద్ కు పద్మశ్రీ’ ప్రదానం

‘ పద్మ అవార్డ్స్ - 2026’ రెండో విడత ప్రదానోత్సవ కార్యక్రమం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా జరిగింది. మంగళవారం (జూన్ 23) సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక

పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీమోహన్
AP7AM8 Jul 2026
పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న రాజేంద్రప్రసాద్, మురళీమోహన్

మన తెలుగు చలనచిత్ర పరిశ్రమకు జాతీయ స్థాయిలో మరోసారి గర్వించదగ్గ గౌరవం దక్కింది. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వేదికగా పద్మ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవ కార్యక్రమం ఈరోజు అత్యంత వైభవంగా

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. రాజేంద్రప్రసాద్, మురళిమోహన్ కు పద్మ శ్రీ అవార్డులు
TV9 Telugu8 Jul 2026
ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. రాజేంద్రప్రసాద్, మురళిమోహన్ కు పద్మ శ్రీ అవార్డులు

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వివిధ రంగాల్లో దేశానికి విశిష్ట సేవలు అందించిన 65 మంది ప్రముఖులకు భారత రాష్ట్రపతి ద్రౌపది

మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ కు దక్కిన అరుదైన పద్మశ్రీ గౌరవం
SkyC Media8 Jul 2026
మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ కు దక్కిన అరుదైన పద్మశ్రీ గౌరవం

తెలుగు సినీ రంగానికి జూన్ 23 నాడు ఒక అద్భుతమైన మరియు మరువలేని రోజుగా నిలిచిపోయింది. టాలీవుడ్ దిగ్గజ నటులు మాగంటి మురళీ మోహన్, గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్ దేశ అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డులను అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీరిద్దరూ ఈ ప్రతిష్టాత్మక అవార్డులను స్వీకరించారు. కళలు మరియు సినీ రంగంలో వారు చేసిన అసాధారణ సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఈ ఘన గౌరవాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పద్మ అవార్డుల ప్రధానోత్సవం దేశ రాజధానిలో రెండో విడతగా అత్యంత ఘనంగా నిర్వహించారు. గత నెల 25వ తేదీన జరిగిన మొదటి విడత కార్యక్రమంలో భాగంగా 66 మందికి అవార్డులను అందజేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జరిగిన రెండో విడతలో టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత, మాజీ ఎంపీ అయిన మురళీ మోహన్ ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. దీనితో పాటు తెలుగు ప్రేక్షకులకు దశాబ్దాలుగా నవ్వులను పంచిన కామెడీ కింగ్ రాజేంద్ర ప్రసాద్ కూడా పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోవడం విశేషం. ఇదిలా ఉండగా ఈ ప్రతిష్టాత్మక వేడుకలో ఇతర పరిశ్రమలకు చెందిన ప్రముఖులకు కూడా అవార్డుల ప్రధానం జరిగింది. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకోగా, ప్రముఖ నటుడు ఆర్ మాధవన్‌కు పద్మశ్రీ అవార్డు లభించింది. ఫలితంగా ఈ వేడుక దక్షిణాది సినీ పరిశ్రమకు ఒక పెద్ద పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డులను ఘనంగా అందుకున్నారు. ఈ అవార్డుల జాబితాలో తెలంగాణ రాష్ట్రం నుండి 7 గురు ప్రముఖులు పద్మ పురస్కారాలను కైవసం చేసుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి కూడా ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ఈ గౌరవాన్ని

మమ్ముట్టికి పద్మభూషణ్ .. మురళీమోహన్ , రాజేంద్రప్రసాద్ కు పద్మశ్రీ ప్రదానం
Eenadu8 Jul 2026
మమ్ముట్టికి పద్మభూషణ్ .. మురళీమోహన్ , రాజేంద్రప్రసాద్ కు పద్మశ్రీ ప్రదానం

Padma Awards 2026 | ఇంటర్నెట్ డెస్క్‌: దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ‘పద్మ’ అవార్డుల (Padma awards 2026) రెండో విడత ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu)

ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం
Andhra Jyothy8 Jul 2026
ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రెండో విడత పద్మ పురస్కారాల ప్రదానోత్సవం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను అందజేశారు. న్యూఢిల్లీ: రాష్ట్రపతి

చంద్రబాబు-దగ్గుబాటి ఆత్మీయ పలకరింపు
Eenadu4 Jul 2026
చంద్రబాబు-దగ్గుబాటి ఆత్మీయ పలకరింపు

బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ రజతోత్సవ ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో సోమవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన

మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు మంత్రి లోకేష్ సత్కారం
Telugu Times4 Jul 2026
మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లకు మంత్రి లోకేష్ సత్కారం

రేపు పద్మశ్రీ అవార్డుల స్వీకారం... ఢిల్లీకి చేరుకున్న సీనియర్ నటులు న్యూఢిల్లీ: ప్రముఖ సినీనటులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు మాగంటి మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఘనంగా సత్కరించారు. ఇటీవల కేంద్రం ప్రకటించిన 2026 పద్మ అవార్డుల ప్రదానోత్సవం మంగళవారం న్యూఢిల్లీలో జరగనుంది. ఈ అవార్డులను స్వీకరించేందుకు డిల్లీకి వచ్చిన మురళీ మోహన్, రాజేంద్రప్రసాద్ లను మంత్రి లోకేష్ కలుసుకొని జ్ఞాపికలతో సత్కరించారు. వందలాది సినిమాల్లో నటించి, తెలుగు సినిమా రంగానికే వన్నెతెచ్చిన ఇద్దరు సీనియర్ నటులకు ఒకేసారి పద్మశ్రీ అవార్డులు రావడం రాష్ట్రానికే గర్వకారణమని కొనియాడారు. ఈ సందర్భంగా విశ్వ విఖ్యాత నటసర్వబౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి తో తమకు గల సాన్నిహిత్యాన్ని ఇద్దరూ నెమరువేసుకున్నారు. భవిష్యత్తులోనూ తెలుగు కళామతల్లికి సీనియర్ నటులు సేవలందించాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు పార్లమెంటు సభ్యులు కూడా మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను సన్మానించారు

ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్
Andhra Jyothy3 Jul 2026
ఆంధ్రజ్యోతి ఫ్లాష్ న్యూస్

ప్రపంచ వ్యాప్తంగా జరిగే వివిధ సంఘటనల అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఇక్కడ చదవండి. SIPB, CRDA నిర్ణయాలకు అమోదం తెలపనున్న కేబినెట్‌ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై చర్చ రుషికొండ విషయంలో తుది నిర్ణయం

ఢిల్లీలో మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను సత్కరించిన మంత్రి నారా లోకేశ్
AP7AM2 Jul 2026
ఢిల్లీలో మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ లను సత్కరించిన మంత్రి నారా లోకేశ్

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాలను అందుకునేందుకు ఢిల్లీకి విచ్చేసిన ప్రముఖ సినీ నటులు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లను ఏపీ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఘనంగా సత్కరించారు.మంగళవారం

ఐఐటీ సాధించిన అంధ విద్యార్థులకు తోడ్పాటు అందిస్తాం
Eenadu20 Jun 2026
ఐఐటీ సాధించిన అంధ విద్యార్థులకు తోడ్పాటు అందిస్తాం

హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు మురళీమోహన్ తన 61వ వివాహ వార్షికోత్సవాన్ని బేగంపేటలోని స్కూల్‌ ఫర్‌ బ్లైండ్‌లో నిర్వహించారు. అంధ విద్యార్థుల ప్రతిభను చూసి ప్రశంసించిన ఆయన.. వారికి ఆశీస్సులు అందజేశారు

మ రళ మ హన Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in