
పెట్రోల్ ధరల తగ్గింపుపై అస్పష్టత ఆయిల్ కంపెనీల చేతిలోనే రేట్లు భారత్లోనే తక్కువ ధరల పెరుగుదల Petrol Prices: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో త్వరలోనే దేశంలో పెట్రోల్


పెట్రోల్ ధరల తగ్గింపుపై అస్పష్టత ఆయిల్ కంపెనీల చేతిలోనే రేట్లు భారత్లోనే తక్కువ ధరల పెరుగుదల Petrol Prices: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో త్వరలోనే దేశంలో పెట్రోల్

అమెరికా, ఇరాన్ మధ్య దాదాపు ఆరు నెలలుగా సాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఇటీవల ఒమన్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాల నడుమ చర్చలు జరుగుతున్నాయనే వార్తలు రాగానే, గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు కాస్త తగ్గాయి. అయితే, ఈ హెచ్చుతగ్గుల మధ్య వారంలో మొదటి రోజే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పైకి లేచాయి. దీనికి ప్రధాన కారణం ప్రసిద్ధ 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' ను తిరిగి తెరిచే విషయంలో ఉన్న అయోమయమే. ఇరాన్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం, కొత్త సముద్ర మార్గాన్ని ఖరారు చేసేందుకు ఒమన్తో ఒప్పందం చివరి దశలో ఉంది. కానీ, అమెరికా ముందుగా తమ మిగిలిన షరతులను నెరవేర్చాలని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ పరిణామాల మధ్య అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 91 సెంట్లు అంటే 1.09 శాతం పెరిగి బ్యారెల్కు 84.46 డాలర్లకు చేరుకుంది. అలాగే, అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ ఫ్యూచర్స్ కూడా 61 సెంట్లు అంటే 0.78 శాతం పెరిగి బ్యారెల్కు 78.79 డాలర్లుగా నమోదైంది. గత వారం ఇరాన్, ఒమన్ మధ్య ఒప్పందం కుదిరిందనే వార్తల తర్వాత ఆయిల్ ధరలు ఏకంగా 7 శాతానికి పైగా పడిపోయాయి. ఆ సమయంలో హోర్ముజ్ జలసంధి త్వరలోనే తెరుచుకుంటుందని అంతా భావించారు. సాధారణంగా, యుద్ధ పరిస్థితులకు ముందు ప్రపంచవ్యాప్త చమురు అవసరాలలో దాదాపు 20 శాతం ముడి చమురు ఈ హోర్ముజ్ మార్గం ద్వారానే రవాణా అయ్యేది. అయితే, ఆ తర్వాత ఇరాన్ ఇచ్చిన ఒక కొత్త ప్రకటన మార్కెట్ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. జూన్ దాడి వల్ల జరిగిన నష్టానికి అమెరికా పరిహారం చెల్లించడంతో పాటు, తమ మిగిలిన షరతులన్నింటినీ పాటిస్తేనే హోర్ముజ్ను తెరుస్తామని ఇరాన్ కుండబద్దలు కొట్టింది. ప్రస్తుతం మార్కెట్ విశ్లేషకులు, వ్యాపారులు కేవలం

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

మనదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉంటాయి. పెట్రోల్, డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా ఒకేలా ఉండవు. కేంద్ర పన్నులతో పాటు రాష్ట్రాల పన్నులు, స్థానిక ఛార్జీల వల్ల ధరల్లో తేడా ఉంటుంది. ఇండియన్ ఆయిల్

అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. హోర్ముజ్ జలసంధి వేదికగా ఈ రెండు దేశాల మధ్య రగులుతున్న ఘర్షణల నేపథ్యంలో

పెరిగిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు చూస్తేనే వాహనం కొనాలనుకునే వారి గుండెల్లో గుబులు మొదలవుతుంది. దీనికి తోడు కార్ల రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇలాంటి టైమ్లో మన బడ్జెట్లో ఒక సూపర్

దమ్మపేట, జూలై 08 : పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని , ట్రాన్స్పోర్టు డ్రైవర్లకు, కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్టు వర్కర్ ఫెడరేషన్ (AIRTWF-CITU) ఆల్

యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఇటు రోజూవారీ ఖర్చులు పెరిగిపోతున్నాయని ఇబ్బంది పడే ఆటో డ్రైవర్లకు పియాజియో ఒక కొత్త ఆప్షన్ తెచ్చింది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 90 కిలోమీటర్లు

ఆగస్టు నుంచి ముడి చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ ప్లస్ (OPEC+) దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలను స్థిరీకరించడమే లక్ష్యంగా ఈ అడుగు వేశాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర
Petrol Price: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గిస్తారా అని వాహనదారులు ఎదురుచుస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. ఇరాన్- అమెరికా యుద్ధం ముందటి
వాహనదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక సంకేతాలిచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ప్రస్తుత స్థాయిలోనే స్థిరంగా కొనసాగితే, రాబోయే రెండు

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అధిక ధరలకు కొన్న ముడి చమురునే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ప్రాసెస్ చేసి దేశీయంగా

అమెరికా-ఇరాన్ వార్ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల్ని (Petrol, Diesel price) వరుసగా పెంచుకుంటూ పోయిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు యుద్దం ముగిసిపోయి శాంతి ఒప్పందాలు కుదిరిపోయి, అంతర్జాతీయంగా క్రూడాయిల్

ఇంధన ధరలు ప్రజల జీవితాలను శాసిస్తాయి.. పెట్రోల్, డీజిల్ ధరల్లో చిన్న మార్పు వచ్చినా సామాన్యుడి నెల బడ్జెట్ పూర్తిగా తారుమారు అవుతుంది. వీటి ధరలు పెరిగితే నేరుగా వాహనదారులపై భారం పడుతుంది… అలాగే
ATF Price Cut : జులై 1న ఇంధన ధరల పరంగా వరుస అప్డేట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఉదయాన్నే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్రోల్, డీజిల్ ధరలు

దేశవ్యాప్తంగా వాహనదారులకు నయారా ఎనర్జీ భారీ ఊరట కల్పించింది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. పెట్రోల్పై లీటర్కు రూ. 5, డీజిల్పై లీటర్కు రూ. 3 చొప్పున కోత విధించింది

Petrol Price Reduced : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో అంతర్జాతీయ చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికి అనుగుణంగా ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ బుధవారం పెట్రోల్ ధరను లీటరుకు రూ.5, డీజిల్ ధరను
Nayara Energy Petrol Price Cut 2026 : దేశీయ వాహనదారులకు ఒక క్రేజీ అప్డేట్. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఇంధన రిటైలర్ నయారా ఎనర్జీ కీలక నిర్ణయం తీసుకుంది