
"ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి పిఠాపురం నుంచి ఉత్తరాలు రాసేవాడిని. నా ఉత్తరాలు ఆయన దగ్గరికి చేరాయో లేదో తెలియదు కానీ, నా కథ ఆయన ఇంటికి చేరింది," అంటూ 'పెద్ది' చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సాన


"ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారికి పిఠాపురం నుంచి ఉత్తరాలు రాసేవాడిని. నా ఉత్తరాలు ఆయన దగ్గరికి చేరాయో లేదో తెలియదు కానీ, నా కథ ఆయన ఇంటికి చేరింది," అంటూ 'పెద్ది' చిత్ర దర్శకుడు బుచ్చిబాబు సాన

పుస్తకాల బరువుతో వంగిపోతున్న చిన్నారులు అమలుకు నోచుకోని విద్యాహక్కు చట్టం వాంకిడి(కుమరం భీం): బాల్యంపై భారం పెరిగి పోతోంది. వారిని పుస్తకాల బరువు కుంగదీస్తొంది. కిలోల కొద్ది బరువును వీపుపై మోస్తూ అనారోగ్యం భారిన పడాల్సి వస్తోంది. పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమ లాభాపేక్ష కోసం ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి. విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నాయి. అవసరం లేని, అర్హతకు మించిన పుస్తకాలను కొనుగోలు చేయించి విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. వాస్త వానికి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు అసలు పుస్తకాలు ఉండొద్దని చట్టం పేర్కొంటుంది. కానీ ఈ నిబంధనలేవి అమలవడంలేదు. అంతేనా పలు ప్రైవేటు పాఠశాలలు పుణ్యమా అని ఒకటి రెండు తరగతుల విద్యార్థులే 30 నుంచి 45 పుస్త కాలను మోస్తున్నారు. వాస్తవానికి విద్యార్థి బరువులో 10 శాతం మాత్రమే పుస్తకాల బరువు ఉండాలని విద్యా హక్కు చట్టం చెబుతోంది. పుస్తకాలు పాఠశాలల్లో ఉంచుకునేలా ర్యాక్బాగులు లేదంటే లాకర్లు సదుపాయం ఏర్పాటు చేయాలని ఉన్నా అది కేవలం కొన్ని పాఠశాలలకే పరిమితమైంది. విద్యార్థులకు తరగతి గదులే సరి పడాలేని పలు పాఠశాలల్లో ఇక లాకర్ల సదుపాయం ఎక్కడ ఉంటుందనే వాదన వినిపిస్తోంది. కానీ ఇలాంటి పాఠశాలలను అధికారులు పట్టించకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మారిన ఫ్యాషన్ పోకడలను అనుసరించి విద్యార్థులు నడుం కిందకు బ్యాగు వేసుకుంటున్నారు. ఇలా వేసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఏడాది అకాడమిక్ క్యాలెండర్ను విడుదల చేసిన ప్రభుత్వం పది బ్యాగ్లెస్ డేస్ను నిర్వ హించాలని, నెలలో ప్రతీ మూడో శనివారం నో బ్యాగ్ డేగా పాటించాలని నిర్ణయం తీసుకుంది. అవసరం లేని పుస్తకాలతో అధికభారం... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరు సబ్జెక్టులకు సంబంధించి ఆరు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు ఉంటాయి. కానీ ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం అందకు

టాలీవుడ్ హీరోయిన్ సమంత కమ్ బ్యాక్ అద్దిరిపోయింది. ఆమె నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్లుతోంది. జూన్ 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. కేవలం

ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై, పిల్లలపై ఆమె ఎన్నోసార్లు తన అభిప్రాయాన్ని, ప్రేమను వ్యక్తం చేసింది. దీనికి

స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం అటు ప్రొఫెషనల్ లైఫ్లో, ఇటు పర్సనల్ లైఫ్లో ఫుల్ హ్యాపీ మోడ్లో ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె లీడ్ రోల్లో నటించిన ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్

అగ్ర కథానాయిక సమంత ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్నారు. ఆమె కథానాయికగా నటించిన, నిర్మించిన ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ను ఆస్వాదిస్తున్నారు. అగ్ర కథానాయిక సమంత (Samantha) ఫుల్ హ్యాపీ మూడ్లో ఉన్నారు. ఆమె

Samantha : హీరోయిన్ సమంత ప్రస్తుతం ఎంతో సంతోషంగా ఉంది. సుదీర్ఘ విరామం తరువాత ఆమె నటించిన మూవీ మా ఇంటి బంగారం మంచి విజయం సాధించింది. మరోవైపు ఆమె తల్లి కాబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ

ఇంటర్నెట్ డెస్క్: నటి సమంత ప్రస్తుతం హ్యాపీ మోడ్లో ఉన్నారు. సుదీర్ఘ విరామం తర్వాత ఆమె నటించిన ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) విజయం సాధించింది. మరోవైపు ఆమె తల్లి కానుందనే వార్తలు కూడా

రాజకీయాల్లో విజయానికి పెద్ద పెద్ద సభలు, ఘాటు విమర్శలు, నిత్యం వార్తల్లో ఉండే హడావిడి తప్పనిసరి కాదని నిరూపించిన నాయకుడు విజయ్. వెండితెరపై స్టార్గా కోట్లాది అభిమానులను సంపాదించిన ఆయన

ప్రముఖ నటుడు ఆనంద్ ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ 40 ఏళ్ల సినీ ప్రస్థానంలోని ఎన్నో కీలక ఘట్టాలను, అనుభవాలను విపులంగా పంచుకున్నారు. ఆటుపోట్లు, నిరాశలు, విజయాలు, విమర్శలు – అన్నింటినీ అనుభవించిన తాను, నేడు

ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఘన నివాళి అర్పించారు. తెలంగాణ సిద్ధాంతకర్త, రాష్ట్ర ఏర్పాటు కోసం తన జీవితాన్ని ధారపోశారని, ఈ సందర్భంగా ఆ

Ram Charan daughter face reveal:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమ కుమార్తె క్లిన్ కారా కొణిదెల పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక ప్రత్యేకమైన సర్ప్రైజ్ ఇచ్చారు. ఇప్పటి వరకు తమ కూతురు

Kalyandurgam News: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండేళ్లలో రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తూ విధ్వంసం నుండి వికాసం వైపు పాలన సాగుతోందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఆమిలినేని సురేంద్రబాబు