
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా


రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

అమర్నాథ్ యాత్ర నేటి నుంచి అధికారికంగా ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు హిమాలయాల్లోని పవిత్ర క్షేత్రానికి తరలివస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పవిత్ర గుహ పరిసరాల్లో అధికారులు నో-ఫ్లై జోన్

హిమాలయాల్లోని పవిత్ర అమర్నాథ్ గుహాలయ వార్షిక యాత్ర ఈ తెల్లవారుజామున అధికారికంగా ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్లోని బాల్తాల్, పహల్గామ్ జంట బేస్ క్యాంప్ల నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. బల్తాల్/పహల్గామ్ (జమ్మూ- కశ్మీర్) , జూలై 3: హిమాలయాల్లోని పవిత్ర అమర్నాథ్ గుహాలయ వార్షిక యాత్ర ఈ తెల్లవారుజామున (శుక్రవారం) అధికారికంగా ప్రారంభమైంది. జమ్మూ కశ్మీర్లోని బాల్తాల్, పహల్గామ్ జంట బేస్ క్యాంప్ల నుంచి మొదటి బ్యాచ్ యాత్రికులు అమర్నాథ్ పవిత్ర క్షేత్రం వైపు తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. 'బమ్ బమ్ భోలే' అంటూ శివనామస్మరణతో ఆ ప్రాంతమంతా భక్తిభావంతో మార్మోగిపోయింది. యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిపాలనా యంత్రాంగం, భద్రతా దళాలు ఉదయాన్నే అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి, ట్రాక్లను క్లియర్ చేశారు. బాల్తాల్ బేస్ క్యాంప్ వద్ద స్వల్పంగా చిరుజల్లులు కురుస్తూ, చలి పెరిగినప్పటికీ, భక్తుల రద్దీని తట్టుకునేలా అధికారులు మార్గాన్ని పూర్తిగా అందుబాటులో ఉంచారు. దీనిపై బాల్తాల్ నోడల్ ఆఫీసర్ రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. 14 కిలోమీటర్ల మేర ఉండే ఈ కఠినమైన మార్గంలో యాత్ర సజావుగా సాగేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. తొలిరోజు దాదాపు 10,000 మంది యాత్రికులు ఇక్కడి నుంచి బయలుదేరతారని అంచనా వేస్తున్నట్లు, వాతావరణంలో మార్పులు వస్తే భక్తులు తలదాచుకోవడానికి వీలుగా పలుచోట్ల అత్యవసర ఆశ్రయాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. మరోవైపు, సాంప్రదాయకమైన నున్వాన్-పహల్గామ్ బేస్ క్యాంప్ నుంచి మొదటి విడత భక్తులు భారీ భద్రత నడుమ ప్రయాణమయ్యారు. జమ్మూ కాశ్మీర్ పోలీస్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), భారత సైన్యం (Indian Army) కలిసి ఇక్కడ బహుళ అంచెల భద్రత ఏర్పాటు చేశాయి. శ్రీ అమర్నాథ్జీ శ్రైన్ బోర్డ్ (SASB), స్థానిక యంత్రాంగం చేసిన ఏర్పాట్లపై యాత్రికులు పూర్తి సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి సదుపాయాలు చాలా బాగున్నాయని
పవిత్రమైన అమర్నాథ్ యాత్ర భంభంభోలే నినాదాలతో మొదలైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య అమర్నాథ్ యాత్ర శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. జమ్మూకశ్మీర్లోని దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లో 3880

దేశవ్యాప్తంగా ఉన్న శివభక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్షిక అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఈ పవిత్ర యాత్రకు వెళ్లాలనుకునే వారు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి