గత కొన్ని వారాలుగా ఆదివారం విత్ స్టార్ మా పరివారం అనే షోలో సీరియల్స్కి సంబంధించిన ఆర్టిస్టులు సందడి చేస్తున్నారు. వంద రోజుల ఎపిసోడ్ తర్వాత పొదరిల్లు టీం ఈ షోకి వచ్చి సందడి చేసింది. ఆ తరువాత కార్తీకదీపం టీం అంతా వచ్చి షోతో అందరినీ ఎంటర్టైన్ చేశారు. ఇక ఇప్పుడు గుండెనిండా గుడిగంటలు టీం వచ్చింది. ఈ ఆదివారం శ్రీముఖి ఈ టీంతోనే అందరికీ ఎంటర్టైన్ పంచనుంది. ఇక బాలు వస్తే శ్రీముఖి చేసే యాక్షన్, ఓవర్ యాక్షన్ ఎలా ఉంటుందో తెలిసిందే. ఈ ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోని తాజాగా వదిలారు.ఇక ఇందులో గుండెనిండా గుడిగంటలు టీం నుంచి ప్రభావతి, సత్యం, మనోజ్, శ్రుతి, రవి, బాలు, మీనా, సుమతి ఇలా అందరూ వచ్చారు. ఇక ప్రభావతిని మనం సీరియల్లో చీరకట్టులోనే చూస్తూ ఉంటాం. ఈ షోకి మాత్రం పంజాబీ డ్రెస్సులో కనిపించారు. మిమ్మల్ని చీరలో చూస్తుంటాం.. ఇక్కడ ఇలా కనిపించే సరికి మాకు అక్కలా ఉన్నారు అని శ్రీముఖి అంటుంది. దీంతో ప్రభావతి మురిసిపోతుంది. ఓ థాంక్స్ అని నవ్వేస్తుంది. ఓటీటీలోనూ, స్మాల్ స్క్రీన్లోనూ మీ సీరియల్ దూసుకుపోతోంది.. మీకు ఎలా అనిపిస్తోంది అని సత్యంను అడుగుతుంది శ్రీముఖి.చాలా ఆనందంగా ఉందమ్మా అని సత్యం అంటాడు. ఇక మీరు తమిళ్లోనూ, తెలుగులోనూ ఒకే పాత్రను పోషిస్తున్నారు.. మీకు ఏ భాషలో నటిస్తుండటం ఇష్టంగా ఉంది అని ప్రభావతిని ఇరుకున పెడుతుంది శ్రీముఖి. రెండు కళ్లలో ఏది ముఖ్యం అంటే ఏం చెప్తాం అని ప్రభావతి కవర్ చేస్తుంది. ఇక నా బాలు ఎక్కడ అని శ్రీముఖి అందరినీ అడుగుతుంటుంది. బాలు, మీనా కలిసి జంటగా వచ్చి స్టెప్పులు వేస్తారు. సూసేకీ అంటూ ఇద్దరూ స్టెప్పులు వేస్తూ రొమాన్స్ చేస్తుంటే.. శ్రీముఖి మాత్రం కడుపు మండుతున్నట్టుగా చూస్తుంది.నీకు మీనా కావాలా? నేను కావాలా? మీనానా? నేనా? అని బాలుని శ్రీముఖి అడుగుతుంది


Sanjjanaa Galrani : పలు సినిమాలతో తెలుగు వారికి దగ్గరైన కన్నడ నటి సంజన మధ్యలో సినిమాలకు దూరమైంది. పలు ఆరోగ్య సమస్యలు, పెళ్లి, పిల్లలు, ఓ కేసు విషయం.. ఇలా పలు కారణాలతో కెరీర్ గ్యాప్ తీసుకున్న సంజన
బుల్లితెరపై ధారావాహికతో సంజనా గల్రానీ తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించబోతోన్నారు. మలయాళంలో ఆల్రెడీ హిట్ అయిన సీరియల్ను తెలుగులో ఇప్పుడు ‘ ఏ దేవి వరమో నీవు ’ అని తీస్తున్నారు. ఇందులో సోనియా సురేష్
రోహిణికి అన్యాయం జరుగుతోంది.. మీ అన్నయ్య మనోజ్ పైకి కనిపించేంత అమాయకుడు అయితే కాదు.. చాటుగా పిల్లాడ్ని కని.. ప్రేయసిని విదేశాల్లో పెట్టి.. కొడుకుని అమ్మమ్మ దగ్గర పెట్టి చదివిస్తున్నాడు.. ఇదంతా

పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభం నుండి ఆయన ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్త ట్రెండ్ను సెట్ చేస్తూనే వచ్చారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)కు సినిమా ఇండస్ట్రీలో కోట్లాది మంది అభిమానులు
చింటుని, సుగుణమ్మని మనోజ్ కారులో డ్రాప్ చేస్తాడు. అప్పటికే సత్యంని డ్రాప్ చేసేందుకు బాలు, మీనా స్కూల్ వద్దకు వస్తారు. మళ్లీ పికప్ చేసుకుంటాం.. అంత వరకు ఇక్కడే గుడిలో దర్శనం చేసుకుంటాం.. మళ్లీ వస్తాం
ఇంటి మీద కంట్రోల్ లేని వాళ్లకి ఒంటి మీద ఏం కంట్రోల్ ఉంటుంది.. నీ కోడళ్లు నీ మాట వింటారా? ఆ మీనా ఆగుతుందా? మీరు చెప్పినట్టు వింటుందా? అని ప్రభావతిని రెచ్చగొడుతుంది చింతామణి. నా ఇంట్లో నా మాటే
సుందరి పెళ్లి పనుల గురించి రంగా, కామాక్షి మాట్లాడతారు. పెళ్లి కొడుకు తరుపున మేనమామ ఇక్కడే మటన్ కొట్టులో ఉంటాడట.. ఆయనే అన్ని పనులు చూసుకుంటాడట అని రంగా అంటాడు. అంటే మన రోహిణికి ఉన్నట్టుగానే పెళ్లి

స్కూల్లో ఉర్దూ బోధించడంపై చెలరేగిన వివాదం తీవ్రరూపం దాల్చింది. ప్రిన్సిపాల్పై దాడి చేసినందుకు గాను నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ బీజేపీ అధ్యక్షుడు మందుల బాలును సోమవారం పోలీసులు అదుపులోకి

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా “స్టూడెంట్”. ఈ సినిమాలో విజేత పరీక్ హీరోయిన్ గా నటిస్తోంది. జోవికా సినిమాస్, చెరిష్ మీడియా వర్క్స్ బ్యానర్స్ పై

దివంగత రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి హీరోగా తెరకెక్కిన చిత్రం 'స్టూడెంట్'. దివంగత రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్ శ్రీహరి (Megamsh Srihari) హీరోగా తెరకెక్కిన చిత్రం

తెలుగు సినీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిన సినిమా నిరీక్షణ. ఈ సినిమా విడుదలైన 44 ఏళ్లు పూర్తయ్యింది, ఆ సినిమా విశేషాలను సినీ విశ్లేషకుడు చిలకగంటి శ్రీకాంత్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన

దివంగత శ్రీహరి కొడుకు మేఘాంశ్ హీరోగా చేస్తున్న సినిమా 'స్టూడెంట్'. విజేత పరీక్ హీరోయిన్. బెల్లం సిద్ధారెడ్డి నిర్మిస్తున్నారు. బాలు తత్వమసి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో మూవీ థియేటర్లలోకి రానుంది

నల్గొండ జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా రూ.13,006 కోట్లతో చేపట్టనున్న హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ రహదారుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన

సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న పనులు ఇప్పుడు సమాజంలో చర్చకు దారి తీస్తున్నాయి. అనేక ప్రమాదాల దారిపడుతున్నాయి. ఇటీవల హైదరాబాద్కు చెందిన ఉప్పల్ బాలు అనే సోషల్
సామాజిక మాధ్యమాల్లో లైకులు, వ్యూస్ కోసం కొందరు సోషల్ మీడియా తారలు ఎంతటి ప్రమాదకరమైన పనులకైనా తెగిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన వింత డ్యాన్సులతో ఫేమస్ అయిన ఉప్పల్ బాలు తాజాగా చేసిన తిక్క
గుండెనిండా గుడిగంటలు సీరియల్లో ఈ వారం అంతా సుందరి హవానే సాగింది. బావా అంటూ వచ్చి ఇంట్లో నానా హంగామా చేసింది. ఇక సుందరి ఓవర్ యాక్షన్ చూసి మీనాకు ఒళ్లు మండిపోయినట్టుంది. బావా అని సుందరి పలవడం, బాలు

సూపర్స్టార్ రజనీకాంత్తో కలిసి వెండితెరను షేర్ చేసుకోవడం అనేది ప్రత్యేక అనుభూతి అని సీనియర్ నటి ఈశ్వరీ రావు తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. సూపర్స్టార్ రజనీకాంత్తో (Rajanikanth)

ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక ప్రాధాన్యంతో ప్రసిద్ధి చెందిన అనంతగిరి పుణ్యక్షేత్రంలో సోషల్ మీడియా కోసం చేసిన ప్రమాదకర స్టంట్లు వివాదానికి దారితీశాయి. అనంతగిరి ఘాట్ రోడ్డుపై కారు పైభాగంపై కూర్చొని
సుందరి గురించి వివరాలన్నీ కనుక్కుని బాలు, మీనా వస్తారు. రంగారావుకి అసలు విషయం చెప్తారు. కామాక్షి మాత్రం తన నగల గురించే ఆలోచిస్తుంటుంది. ఆ ఇద్దరూ పెళ్లి చేసుకోలేదు.. మీ పెద్దల అంగీకారం కోసం

రియల్ స్టార్, స్వర్గీయ శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా నటిస్తున్న సినిమా 'స్టూడెంట్'. విజేత పరీఖ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని బాలు తత్త్వమసి డైరెక్ట్ చేస్తున్నారు. రియల్ స్టార్, స్వర్గీయ
షాపులో కూర్చుని మనోజ్ కంగారు పడుతుంటాడు. డబ్బు కోసం వెళ్లిన రోహిణి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తోందని మనోజ్ మరింతగా హైరానా పడుతుంటాడు. ఇంతలో జీఎస్టీ ఆఫీసర్లు వచ్చి షాప్ సీజ్ చేస్తామని, ఇదిగో పేపర్స్

మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు పవన్ కల్యాణ్. అనతికాలంలోనే పవర్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తనదైన యాక్టింగ్, స్టైల్ తో కోట్లాది మంది

చుంచుపల్లి, జూన్ 23 : చుంచుపల్లి మండలం రాంపురం గ్రామంలో బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ర్యాలీ చేపట్టి విద్యార్థుల చేరికలపై
కాలుకాలిన పిల్లిలా బాలు అటూ ఇటూ తిరుగుతుంటాడు. అసలు బాలు ఎందుకు అలా తిరుగుతున్నాడో ఎవ్వరికీ అంతు పట్టడు. కళ్లలో పోసుకోడానికి నిప్పులు ఆర్డర్ పెట్టాను అని బాలు చెబుతుంటాడు. ఇక ఇంతలో బ్యాంక్ ఆఫీసర్
ప్రభావతిని బాలు ఆటపటిస్తుండగా.. మీనా, సత్యం నవ్వుతుంటారు. ఇక ఇంతలోనే రంగా ఇంటికి వస్తాడు. ఇలా వచ్చావేంట్రా అని సత్యం అడుగుతాడు. మన సుందరిని హాస్టల్ నుంచి తీసుకు రావాలి రా అని బాలుతో అంటాడు రంగా. ఇక

మహిళలు, బాలికల కోసం ఎన్ని రక్షణా చట్టాలు వచ్చినా నేటికీ సమాజంలో మహిళలు, పిల్లలు లైంగిక వేధింపులను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఎన్ని కఠిన చట్టాలు ఉన్నా, దోషులకు కఠిన శిక్షలు పడుతున్నా పరిస్థితులలో ఏ మాత్రం...

సీరియల్ హీరో విష్ణు కాంత్ అంటే ఎవరూ పెద్దగా గుర్తించకపోవచ్చు. కానీ, గుండె నిండా గుడి గంటలు బాలు అంటే మాత్రం వెంటనే గుర్తు పట్టేస్తారు. గుర్తు పట్టడమే కాదు... తెలుగు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్

అమెరికాలోని నెవార్క్ నుంచి స్పెయిన్కు వెళ్తున్న ఓ విమానం.. మార్గమధ్యంలో వెనుదిరిగింది. ఆ విమానంలో ప్రయాణిస్తున్నవారిలో ఒకరి బ్లూటూత్ నెట్వర్క్ పేరు ‘బాంబ్’ అని ఉండటమే దీనికి కారణమైంది. ఆ సమయంలో విమానంలో 190 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. బ్లూటూత్ను ఆపివేయాలని సిబ్బంది తొలుత సూచించినప్పటికీ.. రెండు గంటలు గడిచినా అలాగే ఉండటంతో విమానాన్ని వెనక్కి మళ్లించినట్లు సమాచారం. ప్రభుత్వ పాఠశాలలో చదివి పదోతరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు విమానంలో ప్రయాణించే అవకాశం కల్పించారు.

బైక్ లవర్స్కు 'బుల్లెట్' అంటే కేవలం ఒక వాహనం కాదు.. అదొక ఎమోషన్! రోడ్డుపై ఆ 'దుగ్ దుగ్' సౌండ్ వినబడితే చాలు, ఎంతటి వారైనా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడాల్సిందే. 1932లో పుట్టిన ఈ లెజెండరీ బైక్, సుదీర్ఘ కాలంగా భారతీయ రోడ్లను ఏలుతోంది. ఇప్పుడదే ఐకానిక్ 'బుల్లెట్' పేరును మరింత పవర్ఫుల్ ప్లాట్ఫారమ్పైకి తీసుకొస్తూ.. రాయల్ ఎన్ఫీల్డ్ తన సరికొత్త 'బుల్లెట్ 650' మోటార్సైకిల్ను మార్కెట్లోకి దించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ హెవీ వెయిట్ మెషీన్ను కంపెనీ రూ.3.65 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో అధికారికంగా లాంచ్ చేసింది. రాయల్ ఎన్ఫీల్డ్ పోర్ట్ఫోలియోలో ఇప్పటికే ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ GT, సూపర్ మెటియోర్, షాట్గన్, క్లాసిక్ 650 వంటి హేమాహేమీలు ఉన్నప్పటికీ, 'బుల్లెట్' రాకతో ఈ 650 సీసీ శ్రేణికి అసలైన గంభీరత్వం వచ్చింది. సరికొత్త 'క్యానన్ బ్లాక్', 'బ్యాటిల్షిప్ బ్లూ' అనే రెండు అదిరిపోయే రంగులలో లభిస్తున్న ఈ మోటార్సైకిల్, దేశవ్యాప్తంగా ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్షిప్లలో ఇప్పుడు కొనుగోలుకు సిద్ధంగా ఉంది. ఈ కొత్త బుల్లెట్ 650 ప్రత్యేకత ఏంటంటే.. దశాబ్దాలుగా ఈ బ్రాండ్కు గుర్తింపు తెచ్చిన పాత తరం రెట్రో లుక్ను ఎక్కడా పాడుచేయకుండా, ఆధునిక ఇంజనీరింగ్ పనితీరును దీనికి జోడించారు. నిటారుగా ఉండే రాజసం ఉట్టిపడే భంగిమ (Stance), సిగ్నేచర్ సిల్హౌట్ డిజైన్ను అలాగే ఉంచుతూ.. లాంగ్ రైడింగ్ చేసే టూరర్లకు నచ్చేలా దీని బాడీ నిర్మాణాన్ని మరింత బలంగా మార్చారు. ఈ రాయల్ బైక్ గుండెకాయలో 647.95 సీసీ పారలల్-ట్విన్ ఇంజిన్ అమర్చారు. ఫ్యూయల్-ఇంజెక్టెడ్ SOHC సాంకేతికతతో పనిచేసే ఈ మోటార్ గరిష్టంగా 46.4 hp శక్తిని, 52.3 Nm టార్క్ను ప్రసరిస్తుంది. దీనికి