ప్రధాని మోదీ
Actor ProfilePolitician

ప్రధాని మోదీ

📊 Box Office Collections
Total News50
Movie Updates0
Sources10
ఇదే కాంగ్రెస్ పాలనలో జరిగితే దేశమంతా రాద్ధాంతం చేసే వాళ్లు కాదా
Telugu Times3 Sept 2026
ఇదే కాంగ్రెస్ పాలనలో జరిగితే దేశమంతా రాద్ధాంతం చేసే వాళ్లు కాదా

అయోధ్య రామమందిర విరాళాల అవినీతిపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించి దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి (Jagga Reddy) డిమాండ్ చేశారు. గాంధీభవన్‌లో జగ్గారెడ్డి

మోదీ నా పెద్దన్న’! హైదరాబాద్ హౌస్ వేదికగా ’ ప్రాజెక్టుకు సైన్
Oneindia Telugu3 Sept 2026
మోదీ నా పెద్దన్న’! హైదరాబాద్ హౌస్ వేదికగా ’ ప్రాజెక్టుకు సైన్

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అత్యంత కీలకమైన, అతిపెద్ద ప్రజాస్వామ్య మార్కెట్ ఆర్థిక వ్యవస్థలైన భారత్ - జపాన్ దేశాల మధ్య రక్షణ, వ్యూహాత్మక సంబంధాలు సరికొత్త శిఖరానికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా అస్థిరమైన

వాళ్ల డ్రామా చూస్తుంటే బిగ్ బాస్ షో చూస్తున్నట్టుంది
AP7AM2 Sept 2026
వాళ్ల డ్రామా చూస్తుంటే బిగ్ బాస్ షో చూస్తున్నట్టుంది

తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గురుకుల టెండర్లలో అవకతవకలు, రాష్ట్ర అప్పుల అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య చోటుచేసుకున్న సవాళ్లు, ప్రతిసవాళ్లు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి

డీలిమిటేషన్ పై కొత్త ఫార్ములా, జమిలి ముహూర్తం ఫిక్స్ - మోదీ మార్క్ లెక్క
Oneindia Telugu1 Sept 2026
డీలిమిటేషన్ పై కొత్త ఫార్ములా, జమిలి ముహూర్తం ఫిక్స్ - మోదీ మార్క్ లెక్క

మోదీ 4.0 లక్ష్యంగా కొత్త వ్యూహాలు సిద్దం అవుతున్నాయి. తాజా లెక్కలు తెర మీదకు వస్తు న్నాయి. అందులో భాగంగా డీలిమిటేషన్.. జమిలి నిర్వహణను ప్రధాని మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అమలు చేసి తీరాలని

ప్రధాని మోదీ విజ్ఞప్తి.. జూన్ లో దుమ్మురేపిన ల అమ్మకాలు.. టాటా, మహీంద్రా కార్లకు జనాల బ్రహ్మరథం
Zee Telugu31 Aug 2026
ప్రధాని మోదీ విజ్ఞప్తి.. జూన్ లో దుమ్మురేపిన ల అమ్మకాలు.. టాటా, మహీంద్రా కార్లకు జనాల బ్రహ్మరథం

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

బీజేపీ హిందుత్వకు రేవంత్ రెడ్డి 'ఆధ్యాత్మిక' టచ్
Telugu Times27 Aug 2026
బీజేపీ హిందుత్వకు రేవంత్ రెడ్డి 'ఆధ్యాత్మిక' టచ్

రాజకీయాల్లో శత్రువును దెబ్బతీయాలంటే వారి బలాన్నే బలహీనతగా మార్చాలనే సూత్రాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కాగా వంటబట్టించుకున్నారు. “ముల్లును ముల్లుతోనే తీయాలి” అనే సామెతను తూచా తప్పకుండా

సీషెల్స్ ద్వితీయ మహిళకు ప్రధాని మోదీ గిఫ్ట్ గా కాంచీపురం చీర..! స్పెషాల్టీ ఇదే
Sakshi27 Aug 2026
సీషెల్స్ ద్వితీయ మహిళకు ప్రధాని మోదీ గిఫ్ట్ గా కాంచీపురం చీర..! స్పెషాల్టీ ఇదే

ద్వీపదేశమైన సెషల్స్‌లో ప్రధాని మోదీ పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో ఆయన ఆ దేశ స్వర్ణోత్సవ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరయ్యారు. అక్కడ మోదీకి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్‌ పాట్రిక్‌

ఆర్మీ కొత్త చీఫ్ గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు.. 'విజయ్' మంత్రం ప్రకటన
AP7AM26 Aug 2026
ఆర్మీ కొత్త చీఫ్ గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు.. 'విజయ్' మంత్రం ప్రకటన

భారత సైన్యం 31వ అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. పదవీ విరమణ చేసిన జనరల్ ఉపేంద్ర ద్వివేది స్థానంలో ఆయన ఈ బాధ్యతలను స్వీకరించారు. ఈ నియామకం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తూ.. విధి

ప్రధాని మోదీపై ఇరాన్ అధ్యక్షుడి ప్రశంసల వర్షం
TeluguOne26 Aug 2026
ప్రధాని మోదీపై ఇరాన్ అధ్యక్షుడి ప్రశంసల వర్షం

అంతర్జాతీయ రాజకీయ యవనికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠ మరోసారి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించేలా దేదీప్యమానమైంది. శాంతి, స్థిరత్వం, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందిం చడంలో ప్రధాని మోదీ విశేష కృషి చేస్తున్నారంటూ.. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కి యన్ ప్రశంసల వర్షం కురిపించారు. మసూద్ పెజెష్కియన్ మంగళవారం (జూన్ 30) ప్రధాని మోడీతో టెలిఫోన్ లో సంభాషించారు. ఈ సంభాషణ సారాంశాన్ని భారత్‌లోని ఇరాన్ రాయబార కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. పశ్చిమాసియాలో మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో.. మసూద్, మోడీ టెలిఫోన్ టాక్ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ఇరు నేతలు గుర్తుచేసుకున్నారు. రాజకీయ, ఆర్థిక, వాణిజ్య, రవాణా రంగాలతో పాటు అంతర్జాతీయ వ్యవహారాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఇరువురూ భావించారు. ఇటీవల భారతదేశం అత్యంత విజయవంతంగా నిర్వహించిన బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశం పట్ల ముసూద్ హర్షం వ్యక్తం చేశారు. బ్రిక్స్ వంటి బహుళపక్ష వేదికల ద్వారా రాబోయే రోజుల్లో భారత్, ఇరాన్ దేశాల మధ్య వ్యూహాత్మక బంధం మరింత విస్తరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ వేదికలపై అనేక కీలక అంశాల్లో ఇరు దేశాల అభిప్రాయాలు ఏకీభవించడం ఈ వ్యూహాత్మక బంధానికి మరింత ఉతం ఇస్తోందన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు, తాజా పరిణామాలపై కూడా మోడీ, మసూద్ లు ఈ సందర్భంగా చర్చించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను తగ్గించేందుకు కుదిరిన అంతర్జాతీయ ఒప్పందాలకు ఇరాన్ పూర్తిగా కట్టుబడి ఉందని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ చెప్పారు. కేవలం ఒక వైపు నుంచే కాకుండా, ఈ ప్రాంతంలో శాశ్వత శాంతి, భద్రతల స్థాపన కోసం ఇతర పక్షాలు కూడా అంతే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశం అనుసరిస్తున్న తటస్థ, శాంతియుత విదేశాంగ విధానమే నేడు ఇరాన్ వంటి

నేడే కేంద్ర మంత్రిమండలి కీలక సమావేశం
SkyC Media26 Aug 2026
నేడే కేంద్ర మంత్రిమండలి కీలక సమావేశం

కేంద్ర రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి మండలి కీలక సమావేశం ప్రారంభం కానుంది. ప్రస్తుత ప్రభుత్వం సాధించిన

ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్ కాల్.. ఏం మాట్లాడుకున్నారంటే
Oneindia Telugu25 Aug 2026
ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోదీ ఫోన్ కాల్.. ఏం మాట్లాడుకున్నారంటే

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ కాల్ ద్వారా సంభాషించారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకున్న పరిస్థితులపై ఇరు దేశాల అధినేతలు చర్చలు

వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ సరికొత్త వ్యూహం
SkyC Media23 Aug 2026
వికసిత్ భారత్ లక్ష్యంగా మోదీ సరికొత్త వ్యూహం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం ఢిల్లీలోని సేవా తీర్థ్‌లో కేంద్ర మంత్రులు మరియు వివిధ శాఖల సెక్రటరీలతో ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయి

ప్రధాని మోదీకి ఫోన్ చెయ్.. అమెరికా రాయబారి సర్జియో గోర్ తో డోనాల్డ్ ట్రంప్
Andhra Jyothy20 Aug 2026
ప్రధాని మోదీకి ఫోన్ చెయ్.. అమెరికా రాయబారి సర్జియో గోర్ తో డోనాల్డ్ ట్రంప్

భారత ప్రధాని నరేంద్ర మోదీని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన స్నేహితుడు అంటూ ప్రపంచ వేదికలపై ఇప్పటికే పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా వారి మధ్య ఉన్న స్నేహబంధాన్ని తెలియజేసే మరో ఘటన

ఏరికోరి అదృష్టాన్ని తీసుకొచ్చే ఇత్తడి తాబేలును ఎంచుకున్న ప్రధాని మోదీ
Oneindia Telugu20 Aug 2026
ఏరికోరి అదృష్టాన్ని తీసుకొచ్చే ఇత్తడి తాబేలును ఎంచుకున్న ప్రధాని మోదీ

దేశ సంస్కృతి, హస్తకళల వారసత్వాన్ని అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడూ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయా దేశాల నేతలకు ఆయన అందించే

గ్రీస్ లో భారత యూపీఐ సేవలు.. వాణిజ్య బంధం బలోపేతమే లక్ష్యం
AP7AM20 Aug 2026
గ్రీస్ లో భారత యూపీఐ సేవలు.. వాణిజ్య బంధం బలోపేతమే లక్ష్యం

భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ 'యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్' (యూపీఐ) తన ప్రపంచవ్యాప్త విస్తరణలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. తాజాగా యూరప్ దేశమైన గ్రీస్‌లో యూపీఐ సేవలు అధికారికంగా

తెలంగాణపై కాషాయ జెండా
Sakshi18 Aug 2026
తెలంగాణపై కాషాయ జెండా

బీజేపీ బూత్‌ అధ్యక్షుల సమ్మేళనంలో పార్టీ నేతలు బహూకరించిన విల్లును ఎక్కుపెడుతున్న నితిన్‌ నబీన్‌. సమ్మేళనానికి హాజరైన బీజేపీ బూత్‌ అధ్యక్షులు 2028లో అదే జరుగుతుంది.. డబుల్‌ ఇంజన్‌ ప్రభుత్వం ఏర్పడి

ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని దూరం.. భారత తరఫున హాజరయ్యేది వీళ్లే
Samayam Telugu15 Aug 2026
ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని దూరం.. భారత తరఫున హాజరయ్యేది వీళ్లే

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు భారత్ తరఫున బిహార్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హసనైన్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి

డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి
Telugu Times14 Aug 2026
డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ అభివృద్ధి

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా లోని పార్టీ శ్రేణులు పోరాడాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ (Nitin Nabin) పిలుపునిచ్చారు. బీజేపీ కార్యాలయాలను నితిన్ నబీన్ వర్చువల్‌గా

తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ఇన్ - ఔట్.. ఊహించని నిర్ణయం
Oneindia Telugu12 Aug 2026
తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ లో ఇన్ - ఔట్.. ఊహించని నిర్ణయం

ప్రధాని మోదీ తన కేబినెట్ ను పూర్తిగా ప్రక్షాళన దిశగా కసరత్తు చేస్తున్నారు. త్వరలో జరిగే కీలక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు... మోదీ 4.0 టార్గెట్ గా ఈ మార్పులు చేర్పులకు రంగం సిద్దం చేస్తు న్నారు

మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు
Sakshi10 Aug 2026
మోదీ మాట.. రూ.13 వేలు తగ్గిన గోల్డ్ రేటు

భారతదేశంలో ఇటీవల బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. పౌరులను ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని చేసిన సూచన తర్వాత ఈ మార్పు చోటుచేసుకుందని నిపుణులు

నిజామాబాద్ లో ఉర్దూ బోధిస్తున్నారని ప్రిన్సిపాల్ పై దాడి... బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలన్న షమా మహమ్మద్
AP7AM9 Aug 2026
నిజామాబాద్ లో ఉర్దూ బోధిస్తున్నారని ప్రిన్సిపాల్ పై దాడి... బీజేపీ నేతలపై చర్యలు తీసుకోవాలన్న షమా మహమ్మద్

నిజామాబాద్ జిల్లాలో ఓ పాఠశాలలో ఉర్దూ బోధిస్తున్నారన్న కారణంతో ప్రిన్సిపాల్‌పై కొందరు బీజేపీ నేతలు దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసుల సమక్షంలోనే ప్రిన్సిపాల్‌ను చెంపదెబ్బ కొడుతున్న

మోదీ ఒకే ఒక మాట.. బంగారం ధరలు ఢమాల్.. థాంక్స్ చెప్పిన ప్రధాని.. తులం పసిడి ఎంత తగ్గిందంటే
Zee Telugu9 Aug 2026
మోదీ ఒకే ఒక మాట.. బంగారం ధరలు ఢమాల్.. థాంక్స్ చెప్పిన ప్రధాని.. తులం పసిడి ఎంత తగ్గిందంటే

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం
Oneindia Telugu8 Aug 2026
ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం

భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రస్తుతం ప్రధాని మోదీ సీషెల్స్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆ దేశ అత్యున్నత పురస్కారం అయిన గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ పురస్కారాన్ని

నా పిలుపునకు స్పందించిన మీ అందరికీ ధన్యవాదాలు
Andhra Jyothy8 Aug 2026
నా పిలుపునకు స్పందించిన మీ అందరికీ ధన్యవాదాలు

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పిలుపు మేరకు పొదుపు చర్యలు పాటించిన దేశ ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పిలుపు మేరకు పొదుపు చర్యలు పాటించిన దేశ

ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం
Sakshi8 Aug 2026
ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం

విక్టోరియా: సముద్ర పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి రంగాలలో ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన నాయకత్వాన్ని ప్రదర్శిస్తున్న ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం దక్కింది. వాతావరణ మార్పుల నియంత్రణ

బంగారంపై మోదీ కీలక ప్రకటన, దేశ ప్రజలకు కృతజ్ఞతలు
Oneindia Telugu8 Aug 2026
బంగారంపై మోదీ కీలక ప్రకటన, దేశ ప్రజలకు కృతజ్ఞతలు

బంగారం కొనుగోళ్లపై దేశ ప్రధాని మోదీ మరోసారి స్పందించారు. తన 135వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని కీలక విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు తాను ఇచ్చిన

ప్రధాని మోదీకి సీషెల్స్ అత్యున్నత పురస్కారం
Eenadu8 Aug 2026
ప్రధాని మోదీకి సీషెల్స్ అత్యున్నత పురస్కారం

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రధాని మోదీకి (PM Modi) మరో అరుదైన గౌరవ పురస్కారం లభించింది. సీషెల్స్‌ దేశ అత్యున్నత ‘గార్డియన్‌ ఆఫ్‌ ది బ్లూ హారిజన్‌’ (Guardian of the Blue Horizon)పురస్కారాన్ని ఆయన

గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్'.. మోదీకి అత్యున్నత పురస్కారం ప్రదానం చేసిన సీషెల్స్
AP7AM8 Aug 2026
గార్డియన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్'.. మోదీకి అత్యున్నత పురస్కారం ప్రదానం చేసిన సీషెల్స్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం లభించింది. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా సీషెల్స్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారమైన 'గార్డియన్

హిందూ మహాసముద్రం మనందరి ఇల్లు.. సీషెల్స్ లో భారత్ 'మహాసాగర్' సంకల్పం
Andhra Jyothy8 Aug 2026
హిందూ మహాసముద్రం మనందరి ఇల్లు.. సీషెల్స్ లో భారత్ 'మహాసాగర్' సంకల్పం

సీషెల్స్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, హిందూ మహాసముద్రంపై తనదైన ముద్ర వేశారు. 'మహాసాగర్' సంకల్పాన్ని తీసుకొచ్చారు. ఈ చరిత్రాత్మక సందర్భంలో ప్రధాని మోదీకి సీషెల్స్‌.. దేశ అత్యున్నత

అపశకునపు పక్షి ఇప్పుడు ఆ ఊరికే గర్వకారణం
Oneindia Telugu7 Aug 2026
అపశకునపు పక్షి ఇప్పుడు ఆ ఊరికే గర్వకారణం

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు ప్రకృతి సంపదకు, పర్యావరణ హితమైన జీవనశైలికి పుట్టినిల్లు. ఈ క్రమంలోనే పర్యావరణ పరిరక్షణ కోసం అక్కడి ప్రజలు సాగిస్తున్న విశేష కృషిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ప్రేమ పేరుతో వేధింపులు.. హోం గార్డుపై కేసు
Andhra Jyothy7 Aug 2026
ప్రేమ పేరుతో వేధింపులు.. హోం గార్డుపై కేసు

ఓ వివాహితను ప్రేమ పేరుతో వేధించిన చిక్కడపల్లి ట్రాఫిక్ పోలీసుస్టేషన్‌కు చెందిన హోం గార్డుపై చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ఓ వివాహితను ప్రేమ పేరుతో వేధించిన

బంగారం కొనుగోళ్లు తగ్గించినందుకు థాంక్స్ .. ఫుట్ సల్ అర్థం తెలుసా
Eenadu7 Aug 2026
బంగారం కొనుగోళ్లు తగ్గించినందుకు థాంక్స్ .. ఫుట్ సల్ అర్థం తెలుసా

Mann ki baat| ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో బంగారం కొనుగోళ్లు తగ్గడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. తాను ఇచ్చిన పిలుపు విని బంగారం కొనుగోళ్లు తగ్గించడంపై ప్రజలకు

వరంగల్ లో చిరుతపులి కలకలం.. అధికారుల అలర్ట్
Andhra Jyothy7 Aug 2026
వరంగల్ లో చిరుతపులి కలకలం.. అధికారుల అలర్ట్

వరంగల్ జిల్లాలోని ఖానాపురం మండలం రాగంపేట గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. గ్రామంలోని ఓ రైసుమిల్లులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిరుతపులి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. వరంగల్, జూన్

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి
Andhra Jyothy7 Aug 2026
ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు తప్పనిసరి

ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు మంత్రి దామోదర రాజనర్సింహ పిలుపునిచ్చారు. పోలియో రహిత తెలంగాణ లక్ష్యంగా తమ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు

నా పిలుపుతో బంగారం కొనుగోళ్లు తగ్గాయి
Eenadu7 Aug 2026
నా పిలుపుతో బంగారం కొనుగోళ్లు తగ్గాయి

దేశంలో బంగారం కొనుగోళ్లు తగ్గడం సంతోషంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. తాను ఇచ్చిన పిలుపు తర్వాత ప్రజలు బంగారం కొనుగోళ్లు తగ్గించారని చెప్పారు. మన్‌కీబాత్‌ కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. యువతలోని

హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం
Andhra Jyothy5 Aug 2026
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన డీసీఎం

భాగ్యనగరంలోని పేట్ బషీరాబాద్ పోలీసుస్టేషన్ పరిధిలో జీడిమెట్ల విలేజ్ వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కొంపల్లి నుంచి సుచిత్ర వైపు వెళ్తున్న డీసీఎం వాహనం అతివేగంగా ప్రయాణిస్తూ డివైడర్‌ను

నగ్న వీడియోలతో బెదిరించి డబ్బుల వసూళ్లు.. నిందితుడు అరెస్ట్
Andhra Jyothy5 Aug 2026
నగ్న వీడియోలతో బెదిరించి డబ్బుల వసూళ్లు.. నిందితుడు అరెస్ట్

హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): మహిళలను లక్ష్యంగా చేసుకుని బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడు నాగతేజ అలియాస్ నానిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సోషల్ మీడియా

అందుకే విష ప్రచారం చేస్తున్నారు
Sakshi4 Aug 2026
అందుకే విష ప్రచారం చేస్తున్నారు

సాక్షి, హైదరాబాద్‌: ‘‘సర్‌’ ప్రక్రియ ఓటర్ల జాబితాను పారదర్శకంగా మార్చే కీలక కార్యక్రమం అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా

ముంబైలో భారీ కుట్ర భగ్నం.. ఎలుకల మందున్న 15 వేల గుళికలు స్వాధీనం
Andhra Jyothy4 Aug 2026
ముంబైలో భారీ కుట్ర భగ్నం.. ఎలుకల మందున్న 15 వేల గుళికలు స్వాధీనం

ముంబై పోలీసులు తాజాగా భారీ కుట్రను భగ్నం చేశారు. మొహర్రం ఊరేగింపు సందర్భంగా ప్రజలకు ఎలుకల మందు నింపిన విషపు గుళికలు పంపిణీ చేసేందుకు ప్రయత్నించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇంటర్నెట్

భారత్, పాక్ మధ్య దౌత్యం.. తెర వెనుక చర్చలు
Andhra Jyothy4 Aug 2026
భారత్, పాక్ మధ్య దౌత్యం.. తెర వెనుక చర్చలు

భారత్‌తో పాక్ అధికారులు తెర వెనుక చర్చలు జరుపుతున్నట్టు అక్కడి మీడియాలో కథనాలు వెలువడటం సంచలనానికి దారి తీసింది. ఇంటర్నెట్ డెస్క్: పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత భారత్, పాక్ మధ్య దౌత్య

ఏళ్ల తాబేలు జొనాథన్ ’ను ఆసక్తిగా తిలకించిన ప్రధాని మోదీ
Eenadu3 Aug 2026
ఏళ్ల తాబేలు జొనాథన్ ’ను ఆసక్తిగా తిలకించిన ప్రధాని మోదీ

సీషెల్స్‌లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నేషనల్ బొటానికల్ గార్డెన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఓ మొక్కను నాటారు. అనంతరం ప్రపంచంలోని అత్యంత వృద్ధజీవిగా గుర్తింపు పొందిన ‘జొనాథన్‌’ అనే

ఏళ్ల 'జోనాథన్'ను కలిసిన ప్రధాని మోదీ... ఫొటోలు ఇవిగో
AP7AM3 Aug 2026
ఏళ్ల 'జోనాథన్'ను కలిసిన ప్రధాని మోదీ... ఫొటోలు ఇవిగో

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సెషెల్స్ పర్యటనలో ఒక ప్రత్యేక అతిథిని కలిశారు. ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయసు భూచర జీవిగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కిన 'జోనాథన్' అనే తాబేలుతో ఆయన భేటీ అయ్యారు. సెషెల్స్

లగ్జరీ క్యారవాన్ తయారు చేయించుకున్న స్టార్ హీరో.. ధర తెలిస్తే షాక్ అవుతారు
Andhra Jyothy3 Aug 2026
లగ్జరీ క్యారవాన్ తయారు చేయించుకున్న స్టార్ హీరో.. ధర తెలిస్తే షాక్ అవుతారు

ప్రముఖ కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్‌కు చెందిన అత్యంత ఖరీదైన క్యారవాన్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కిచ్చ సుదీప్ తన వ్యక్తిగత అవసరాలకు తగ్గట్టు

ఎలివేషన్ కావాలా?.. కొత్త ఫార్ములా ఇదే
Sakshi3 Aug 2026
ఎలివేషన్ కావాలా?.. కొత్త ఫార్ములా ఇదే

ప్రపంచ రాజకీయాల్లో సాఫ్ట్ పవర్ అనే పదం కొత్తది కాదు. కానీ సోషల్ మీడియా యుగం దానికి కొత్త రూపాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు నాయకులు ప్రజలకు తమ సందేశం చేరవేయడానికి కేవలం ప్రసంగాలపై ఆధారపడడం లేదు. ప్రజలు

చరిత్రలోనే అరుదైన దృశ్యం
Oneindia Telugu3 Aug 2026
చరిత్రలోనే అరుదైన దృశ్యం

సీషెల్స్ పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అత్యంత అరుదైన ఆసక్తికరమైన భేటీలో పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవిగా గుర్తింపు పొందిన జొనాథన్‌ అనే భారీ తాబేలును ప్రధాని మోదీ

తెలంగాణ బీజేపీకి చికిత్స - నేరుగా రంగంలోకి, గేమ్ షురూ
Oneindia Telugu2 Aug 2026
తెలంగాణ బీజేపీకి చికిత్స - నేరుగా రంగంలోకి, గేమ్ షురూ

తెలంగాణ కేంద్రంగా బీజేపీ ఆపరేషన్ ప్రారంభించింది. పార్టీలో నెలకున్న పరిస్థితుల పైన పూర్తి స్థాయిలో అధ్యయనం చేసిన నాయకత్వం ముందుగా చికిత్స ప్రారంభించింది. ఇందు కోసం కీలక నేతలు రంగంలోకి దిగుతున్నారు

ఏళ్ల తాబేలును కలవబోతున్న ప్రధాని మోదీ! ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవి
Oneindia Telugu31 Jul 2026
ఏళ్ల తాబేలును కలవబోతున్న ప్రధాని మోదీ! ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవి

ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం! ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన జీవించి ఉన్న భూచర ప్రాణిగా గిన్నిస్ రికార్డు సృష్టించిన ఏకంగా 194 ఏళ్ల జోనాథన్ అనే తాబేలును భారత ప్రధాని నరేంద్ర మోదీ కలుసుకోనున్నారు

రాష్ట్ర బీజేపీకి అధిష్ఠానం చికిత్స
Andhra Jyothy30 Jul 2026
రాష్ట్ర బీజేపీకి అధిష్ఠానం చికిత్స

తెలంగాణలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ.. అందుకు క్రమంగా కార్యాచరణ మొదలు పెడుతోంది. ప్రధాని మోదీ ఇటీవలే రాష్ట్ర పర్యటనకు వచ్చి వెళ్లగా. రేపు రాష్ట్రానికి పార్టీ

ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ
SkyC Media26 Jul 2026
ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని స్మరించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ

ముహర్రం పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని హజ్రత్ ఇమామ్ హుస్సేన్ చేసిన అత్యున్నత త్యాగాలను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా స్మరించుకున్నారు. ఈ మేరకు ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా ఒక ప్రత్యేక

ప రధ న మ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in