
భారతదేశ రవాణా రంగం ప్రస్తుతం ఒక చారిత్రక పరివర్తన దశను ఎదుర్కొంటోంది. కాలుష్య రహిత భవిష్యత్తు వైపు సాగుతున్న ప్రయాణంలో భారత్ ఒకేసారి రెండు భిన్నమైన వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందులో మొదటిది 20 శాతం


భారతదేశ రవాణా రంగం ప్రస్తుతం ఒక చారిత్రక పరివర్తన దశను ఎదుర్కొంటోంది. కాలుష్య రహిత భవిష్యత్తు వైపు సాగుతున్న ప్రయాణంలో భారత్ ఒకేసారి రెండు భిన్నమైన వ్యూహాలను అమలు చేస్తోంది. ఇందులో మొదటిది 20 శాతం

ప్రస్తుతం E25 పెట్రోల్ను ప్రవేశపెట్టే ప్రతిపాదన ఏదీ లేదు పరీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎలాంటి విధాన నిర్ణయం తీసుకోలేదు రెండున్నర సంవత్సరాలుగా వాడుకలో ఇథనాల్ మిశ్రమ ఇంధనం E25 పెట్రోల్ షెడ్యూల్

BAT BMS App : అయ్య బాబోయ్.. బ్యాట్ బీఎంఎస్ యాప్ మళ్లీ వచ్చిందా? ప్రభుత్వం బ్లాక్ చేసిందిగా.. అయినా ఈ-రిక్షాలను ఆపే యాప్ పోయిందిలే అనుకుంటే.. ఈసారి ఏటీఎంలను ఆన్ ఆఫ్ చేసే మరో యాప్ టెన్షన్
దేశంలో 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) వినియోగం వల్ల వాహనాలు దెబ్బతింటున్నాయనే ఆరోపణలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తీవ్రంగా ఖండించారు. E20 పెట్రోల్ కారణంగా కనీసం ఒక్క కారు పాడైందని

దేశంలో ఇంధన వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజాగా ఒక అత్యంత కీలకమైన ప్రకటన చేసింది. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా E25 పెట్రోల్ అంటే 25 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనాన్ని ప్రవేశపెడుతున్నట్లు

ఇంటర్నెట్ డెస్క్: 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ వాడకం వల్ల వాహనాల ఇంధన సామర్థ్యం తగ్గుతుందంటూ వస్తున్న ఆరోపణలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin gadkari) తోసిపుచ్చారు. ఇ-20 పెట్రోల్ వల్ల
దేశవ్యాప్తంగా 25 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ఈ25)ను త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అటువంటి ప్రతిపాదన ఏదీ ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని ప్రభుత్వం

ఇంటర్నెట్ డెస్క్: ఇథనాల్ బ్లెండింగ్ ప్రక్రియలో భాగంగా ఇ-25 (E25 ethanol)పెట్రోల్ను కూడా తీసుకొస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని

ఇంటర్నెట్ డెస్క్: 20 శాతం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (ethanol-blended petrol (E20)) సురక్షితం కాదంటూ కొన్ని కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. పాత వాహనాల సామర్థ్యాన్ని ఇది దెబ్బతీస్తుందని పలువురు

యుద్ధం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఇటు రోజూవారీ ఖర్చులు పెరిగిపోతున్నాయని ఇబ్బంది పడే ఆటో డ్రైవర్లకు పియాజియో ఒక కొత్త ఆప్షన్ తెచ్చింది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 90 కిలోమీటర్లు
ఫ్యామిలీపై అర్ధరాత్రి గంజాయి బ్యాచ్ దాడి.. పాపం వాళ్ల పరిస్థితి చూడండి.. అనంతపురంలోని హమాలీ కాలనీకి చెందిన రాజేష్, ఉమా మహేశ్వరి దంపతులు.. ఇద్దరు వ్యక్తులపై గత నెలలో ఇంటి ఓనర్కు ఫిర్యాదు చేశారు. దీంతో తమ మీదే కంప్లైట్ ఇస్తారా అంటూ.. వారిపై దాడికి యత్నించారు. దీంతో ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు వారిపై కేసులు నమోదు చేశారు. అయితే మరోసారి ఆ ఇద్దరు వ్యక్తులు.. కొందరు రౌడీలను తీసుకుని అర్ధరాత్రి వేళ రాజేష్ ఇంటిపై దాడికి దిగారు. పిల్లలు ఉన్నారని వేడుకుంటున్నా వినకుండా.. వారు బూతులు తిడుతూ, తలుపులు ధ్వంసం చేసి.. బీభత్సం సృష్టించారు. ఇంట్లోకి పెట్రోల్ బాటిల్ విసిరి దాడికి యత్నం చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ సంఘటనపై ఆ దంపతులు జిల్లా ఎస్పీ జగదీష్కు ఫిర్యాదు చేశారు. ఈ వార్తకు సంబంధించిన పూర్తి వివరాలు అసలు వార్తా మూలంలో అందుబాటులో ఉన్నాయి

దేశంలో E20 పెట్రోల్ వాడకంపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. ఇథనాల్ కలిపిన పెట్రోల్ వల్ల ముడిచమురు దిగుమతులు తగ్గుతాయని.. కాలుష్యం అదుపులోకి వస్తుందని.. ఈ ఇంధనం వాహనాలకు పూర్తిగా సురక్షితమని ప్రభుత్వం

ఈ జూలైలో హ్యుందాయ్ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు క్రెటా, వెన్యూ, ఎక్స్ టర్ మోడళ్లపై రూ. 85వేలు వరకు ఆదా ప్యాసింజర్ కార్లపై అద్భుతమైన ఆఫర్లు, మరెన్నో డిస్కౌంట్లు Hyundai July 2026 Discounts

మీరు పెట్రోల్ బంక్కు వెళ్లినప్పుడు E20 అనే పదాన్ని ఎప్పుడైనా గమనించారా? ఇటీవల సోషల్ మీడియాలో E20 పెట్రోల్పై ఎన్నో వార్తలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. "ఈ పెట్రోల్ వాడితే ఇంజిన్ పాడవుతుంది"

Budget Car : బైక్ ధరలోనే కారు... వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్నా ఇది అక్షరాలా నిజం. సాధారణంగా రాయల్ ఎన్ ఫీల్డ్, కేటిఎం, కవాసకి వంటి లగ్జరీ బైక్స్ ధర రూ.2 లక్షల నుండి రూ.4 లక్షల వరకు ఉంటుంది. ఇదే ధరకి

Petrol Price : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే కొనసాగితే.. మరో వారం నుంచి 10 రోజుల్లో పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై చమురు మార్కెటింగ్ కంపెనీలు బ్రేక్ఈవెన్ (లాభనష్టాలు లేకుండా) స్థితికి చేరుకునే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, వంట గ్యాస్ సిలిండర్ విక్రయంపై మాత్రం ఇప్పటికీ ఒక్కో సిలిండర్ కు సుమారు రూ.500 వరకు నష్టం వస్తోందని సమాచారం. Aslo Read : Russia Ukraine Bioweapon Allegation : రష్యాపై యుక్రెయిన్ సంచలన ఆరోపణలు.. ‘బయోవెపన్’ ముప్పు సృష్టిస్తోందా..? ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ చమురు శుద్ధి సంస్థలు రూ.75 వేల కోట్లకు పైగా నష్టాలను చవిచూశాయి. గతంలో అధిక ధరలకు కొనుగోలు చేసిన ముడి చమురు నిల్వలు ఇంకా ఉండటంతో, ఈ త్రైమాసికంలో కూడా వాటి ఆర్థిక ఫలితాలపై ఒత్తిడి కొనసాగే అవకాశముందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మార్కెట్ పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై సమీక్ష నిర్వహించేందుకు సౌదీ అరేబియా, రష్యా నేతృత్వంలోని ఏడు ప్రధాన చమురు ఉత్పత్తి దేశాలు వర్చువల్ సమావేశం నిర్వహించాయి. నివేదికల ప్రకారం, పశ్చిమాసియాలో యుద్ధం ప్రారంభమైన ఫిబ్రవరి 28 నుంచి ఈ దేశాలు తమ ఉత్పత్తి కోటాలను రోజుకు 9.4 లక్షల బ్యారెళ్ల (940,000 బ్యారెల్స్ పర్ డే) మేర పెంచాయి. ఇది ప్రపంచ చమురు డిమాండ్లో దాదాపు 1 శాతానికి సమానం. అమెరికా – ఇజ్రాయెల్ దాడుల కారణంగా ఇరాన్ పై ఏర్పడిన ఉద్రిక్తతలతో హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడిన విషయం తెలిసిందే. సౌదీ అరేబియా, కువైట్, ఇరాక్ దేశాల నుంచి ఎగుమతి అయ్యే ముడి చమురు ప్రధానంగా ఈ మార్గం ద్వారానే ప్రపంచ మార్కెట్ కు చేరుతుంది. యుద్ధానికి ముందు ప్రపంచ చమురు సరఫరాలో ఐదో వంతుకుపైగా ఈ జలసంధి ద్వారానే రవాణా అయ్యేది

ఈ20 పెట్రోల్పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. చాలా మంది దీనివల్ల వాహనాలపై ప్రతికూల ప్రభావం ఉంటుందని వాదిస్తున్నారు. సోషల్ మీడియాలో చాలా మంది పోస్ట్లు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో

ఈ నినాదాన్ని మొదటగా రాత్రి వేళల్లో సురక్షితంగా డ్రైవింగ్ చేయాలనే ఉద్దేశంతో ట్రక్కులపై రాయడం ప్రారంభించారు. వాహనాల్లో డిప్పర్ (Dipper) అంటే హెడ్లైట్లో ఉండే లో బీమ్ సెట్టింగ్ను సూచిస్తుంది. రాత్రి

ఆగస్టు నుంచి ముడి చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ ప్లస్ (OPEC+) దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరలను స్థిరీకరించడమే లక్ష్యంగా ఈ అడుగు వేశాయి. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ ధర

ఇంటర్నెట్ డెస్క్: భారత్ నుంచి 20 శాతం ఇథనాల్ను కలిపిన (E20) పెట్రోల్ దిగుమతులను భూటాన్ తిరస్కరించిందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై కేంద్రం స్పందించింది (Fact Check). అవన్నీ

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలుష్యాన్ని తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్కు ప్రత్యామ్నాయంగా పర్యావరణ అనుకూల జీవ ఇంధనాల (బయో ఫ్యూయల్స్) వాడకం బాగా పెరుగుతోంది. మన దేశంలో కూడా ఇప్పటికే పెట్రోల్లో

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

భారతదేశంలో పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలిపే E20 ఇంధన విధానం అమలులోకి వచ్చిన తర్వాత, దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కొందరు వాహనదారులు మైలేజ్ తగ్గడం, ఇంజిన్ పనితీరుపై ప్రభావం పడుతుందంటూ.. ఆందోళన

బిహార్ కు చెందిన టొయోటా ఇన్నోవా హైక్రాస్ యజమాని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇటీవల వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో సదరు కస్టమర్ మాట్లాడుతూ.. తన ఇన్నోవా హైక్రాస్ హైబ్రిడ్ ఎంపీవీ

ఇథనాల్తో మైలేజ్ తగ్గుతుంది.. ఇది నిజమే రేస్ కార్లలో కూడా ఇదే ఇథనాల్ మిశ్రమం వాడుతారు తక్కువ మైలేజ్, ఎక్కువ పర్ఫార్మెన్స్ అందించగలదు Ethanol Race Cars : ఒకప్పుడు రేస్ ట్రాక్లపై దూసుకెళ్లిన

భారత్ ఇంధన రంగంలో మరో కొత్త అడుగు పెట్రోల్కు ఇథనాల్, డీజిల్కు ఐసోబుటానోల్ డీజిల్లో ఐసోబుటానోల్ ఎందుకు? Diesel isobutanol : వార్నీ.. ఇన్నాళ్లూ E20 ఇథనాల్ పెట్రోల్లో కలుపుతామన్నారు.. ఇప్పుడు

నా కొడుకును మేకులు కొట్టి చంపారు.. కనీసం బూడిదైనా ఇవ్వండి" – సాయి కృష్ణ తల్లి ఆవేదన..! గాదె సాయికృష్ణ లాక్అప్ డెత్ కేసులో ఆయన తల్లి తీవ్ర ఆవేదనతో సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడిని అమానుషంగా
కుటుంబ కలహాలతో పుట్టింటికి వెళ్లిపోయిన భార్యను తిరిగి కాపురానికి తీసుకొచ్చేందుకు వెళ్లిన వ్యక్తిపై బావమరిది పెట్రోల్ పోసి నిప్పంటించిన దారుణమైన ఘటన పంజాబ్లోని తరన్ తరన్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ

ఓవైపు కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20)ను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా దేశంలో చమురు దిగుమతుల్ని తగ్గించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు వాహనాలకు ఇథనాల్ కలిపిన పెట్రోల్

కారు కొనాలంటే చాలా చెక్ చేసుకోవాలి. బడ్జెట్ చూసుకోవాలి. అయితే మంచి మైలేజ్, సేఫ్టీ, CNG ఆప్షన్, రూ.5 లక్షల్లోపే కారు కొనాలనుకుంటున్నారా? ఇండియాలో మొదటిసారి కారు కొనాలనుకునే వాళ్లు ప్రధానంగా రెండు

ప్రముఖ కార్ల తయారీ సంస్థ రెనో, భారత మార్కెట్లో తన విజయవంతమైన మోడల్ క్విడ్ 2026 ఫేస్లిఫ్ట్ వెర్షన్ను అధికారికంగా విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 4.52 లక్షలుగా నిర్ణయించింది. ఈసారి

ఇంటర్నేషనల్ టెలీకమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) చొరవతో ఏర్పాటైన ఏఐ ఫర్ గుడ్ గ్లోబల్ కమిషన్లో దేశీ కార్పొరేట్ దిగ్గజాలకు చోటు దక్కింది. వ్యవస్థాపక సభ్యులు, 44 మంది కమిషనర్ల జాబితాలో రిలయన్స్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్లో సీనియర్ కంటెంట్ ఎడిటర్గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్

వర్షాకాలం వచ్చిందంటే.. రోడ్డు మీద చాలా నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లల్లో కారులో వెళితే.. పక్కన ఉన్నవాళ్ల మీద ఆ బురద నీళ్లు పడటం చాలా కామన్ గా జరుగుతుంది. మన దగ్గర దీనిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. కానీ

20 శాతం ఇథనాల్ మిశ్రమ పెట్రోల్ (E20) వినియోగంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇటువంటి ఆరోపణలు ప్రజల్లో అనవసర

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'కొడియాక్ ఆర్ఎస్' కారును స్కోడా ఆటో ఇండియా దేశీయ విఫణిలో లాంచ్ చేసింది. దీని ధర రూ. 66.99 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే కంపెనీ దీనిని సీబీయూ (కంప్లీట్ బిల్డ్ యూనిట్)

గతంలో అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం క్రమంలో ఎల్పీజీ గ్యాస్ ధరలు భారీగా పెరిగాయి. అంతేకాకుండా గ్యాస్ సరఫరాలో అంతరాయం వల్ల డెలివరీలు ఆలస్యమయ్యాయి. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరాపై కూడా కొద్ది రోజుల

మాజీ సీఎం మమతా బెనర్జీపై రితబ్రత బెనర్జీ తిరుగుబాటు బావుటా ఎగరేసిన నేపథ్యంలో ఈసీ ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేసింది. తామే అసలైన టీఎంసీ అని ఇరు వర్గాలు చెబుతున్న నేపథ్యంలో వారి వివరణ కోరుతూ నోటీసులు
Petrol Price: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడు తగ్గిస్తారా అని వాహనదారులు ఎదురుచుస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడంతో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. ఇరాన్- అమెరికా యుద్ధం ముందటి
వాహనదారులకు ఊరటనిచ్చేలా కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక సంకేతాలిచ్చారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు ప్రస్తుత స్థాయిలోనే స్థిరంగా కొనసాగితే, రాబోయే రెండు

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల అధిక ధరలకు కొన్న ముడి చమురునే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇప్పటికే ప్రాసెస్ చేసి దేశీయంగా

తమిళనాడులోని శివకాశి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం కోపై నాయకన్పట్టి సమీపంలోని గురులక్ష్మి బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని

అమెరికా-ఇరాన్ వార్ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల్ని (Petrol, Diesel price) వరుసగా పెంచుకుంటూ పోయిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు యుద్దం ముగిసిపోయి శాంతి ఒప్పందాలు కుదిరిపోయి, అంతర్జాతీయంగా క్రూడాయిల్

రోడ్ ట్రిప్ అనేది ప్రయాణం మాత్రమే కాదు, ఒక మంచి అనుభవం. కొత్త ప్రదేశాలు చూడటం, స్వేచ్ఛగా ప్రయాణించడం, ప్రకృతిని ఆస్వాదించడం వంటి ప్రత్యేకమైన ఆనందం ఇందులో ఉంటుంది. అయితే సరైన ప్రణాళిక లేకుండా రోడ్

ఇప్పుడు మనదేశంలో ప్రతి కొన్ని కిలోమీటర్లకు ఒక పెట్రోల్ బంకు కనిపిస్తుంది. కొత్త సాంకేతికతతో నిమిషాల్లో వాహనాల్లో నింపేస్తున్నారు. కానీ వందేళ్ళ క్రితం మనదేశంలో పరిస్థితి వేరు. మొట్టమొదటి పెట్రోల్
ఇంటర్నెట్డెస్క్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం (Russia-Ukraine War) మరోసారి తీవ్రరూపం దాల్చుతోంది. చమురుశుద్ధి కార్మాగారాలు లక్ష్యంగా ఉక్రెయిన్ దాడులు చేయడంతో రష్యాలో ఇంధన కొరత నెలకొన్న సంగతి తెలిసిందే

ఇంధన ధరలు ప్రజల జీవితాలను శాసిస్తాయి.. పెట్రోల్, డీజిల్ ధరల్లో చిన్న మార్పు వచ్చినా సామాన్యుడి నెల బడ్జెట్ పూర్తిగా తారుమారు అవుతుంది. వీటి ధరలు పెరిగితే నేరుగా వాహనదారులపై భారం పడుతుంది… అలాగే

అమెరికాలో కాన్సాస్లో సంభవించిన తీవ్రమైన ఆకస్మిక వరదల్లో (Flash Floods) చిక్కుకుని వెంకటేష్ దొప్పలపూడి (33) అనే భారతీయ ఐటీ నిపుణుడు, ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లోని పర్చూరు మండలానికి
ATF Price Cut : జులై 1న ఇంధన ధరల పరంగా వరుస అప్డేట్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఉదయాన్నే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా తగ్గాయి. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్రోల్, డీజిల్ ధరలు