
ఆ దొంగ మామూలోడు కాదు.. ఏకంగా ఆ ముక్కంటి హుండీకే కన్నం వేయాలని చూశాడు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలోకి ఓ వ్యక్తి భక్తుడి రూపంలో ఎంట్రీ ఇచ్చి, ఎవరికీ అనుమానం రాకుండా హుండీలోని డబ్బులను


ఆ దొంగ మామూలోడు కాదు.. ఏకంగా ఆ ముక్కంటి హుండీకే కన్నం వేయాలని చూశాడు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలోకి ఓ వ్యక్తి భక్తుడి రూపంలో ఎంట్రీ ఇచ్చి, ఎవరికీ అనుమానం రాకుండా హుండీలోని డబ్బులను

బుల్లితెరపై, వందలాది వేదికలపై అద్భుతమైన మిమిక్రీతో, నవ్వులతో అలరించిన నటుడు మిమిక్రీ మూర్తి గుర్తున్నారా? జబర్దస్త్లో తనదైన కామెడీతో ఆయన ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. కానీ, అందరినీ నవ్వించిన ఆ కమెడియన్ జీవితంలో ఒక పెద్ద విషాదం దాగుంది. 2019లో ఆయనకు ప్యాంక్రియాస్ క్యాన్సర్ సోకింది. ఆ భయంకరమైన మహమ్మారి కారణంగా ఆయన శరీరం పూర్తిగా చిక్కిపోయింది, నడవలేని స్థితిలో బెడ్కే పరిమితమయ్యారు. వైద్యం కోసం దాదాపు 16 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఇండస్ట్రీ నుండి రోజా, మరికొందరు దాతలు సహాయం చేసినప్పటికీ పరిస్థితి చేజారిపోయింది. తన చివరి ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే.. కష్టాల్లో ఉన్నప్పుడు “ఆయన అయిపోయాడు” అని తీర్పులు ఇవ్వకండి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. చివరికి విధితో జరిగిన పోరాటంలో ఓడిపోయి, 2022 సెప్టెంబర్ 27న మూర్తి గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. తన కామెడీతో అందర్నీ నవ్వించిన మూర్తిని ఇప్పటికీ ఆయన అభిమానులు తలుచుకుంటూనే ఉంటారు. ఆయనకు కన్నీటి నివాళులు అర్పిస్తూనే ఉంటారు. పెద్ది గాడి OTT ఎంట్రీ.. డేట్ ఫిక్స్? గెట్ రెడీ…! OTT గైడ్ ఈ ఒక్కవారం ఓటీటీల్లో 21 మూవీస్.. బ్లాక్ మిల్క్.. ప్రకృతి వింత! ఆశ్చర్యపరిచే శాస్త్రీయ నిజం భూకంపాలకు చెక్కుచెదరని పిరమిడ్ల సీక్రెట్ ఇది!

రాత్రి వేళల్లో ఒంటరి ప్రయాణాలంటే మహిళలకు, వారి కుటుంబ సభ్యులకు ఎంత ఆందోళనకరంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. తప్పని పరిస్థితుల్లో ఆడపిల్లను ఒంటరిగా.. అదికూడా రాత్రివేళ క్యాబ్లో పంపించడం ఎవరికైనా