దీప, మాలినిలు ఎదురుపడటంతో నిన్నటి ఎపిసోడ్లో ఉత్కంఠగా మారింది. దీప ఎవరో తెలిసి కూడా.. ‘నువ్వు నా దగ్గర వంట మనిషిగా పినిచేస్తావా? అని అడిగి అవమానిస్తుంది మాలిని. ఇక ఈరోజు (జూలై 11) రాత్రి ప్రసారం
దక్షిణమూర్తి, మాలినిలు గుడిలో హోమం చేస్తుండగా.. అదే గుడికి శివన్నారాయణ తన ఫ్యామిలీని తీసుకుని వస్తాడు. అక్కడ సుమిత్రకి ఎదురుపడటంతో నిన్నటి ఎపిసోడ్ ఉత్కంఠగా సాగింది. ఇక ఈరోజు (జూలై 10) రాత్రి ప్రసారం కాబోయే ఎపిసోడ్లో ఏమైందంటే.. దక్షిణమూర్తిని చూడగానే.. పదండి పోదాం అని అంటాడు శివన్నారాయణ. దాంతో దక్షణమూర్తి.. ఆగూ అంటూ వాళ్లకి ఎదురు పడి.. ‘నేను నా కూతురు కోసం ఈ హోమం ఎందుకు జరిపించానో.. గుడిలో ఉన్న ఆ దేవుడుకి, పక్కనున్న నా కూతురికి తెలియకపోయినా పర్లేదు కానీ.. నీకు మాత్రం తెలియాల్సిందే అని అంటాడు. కనీసం వచ్చే జన్మలో అయినా.. నా కూతురు నన్ను నాన్నా అని పిలిచే అదృష్టం ఇవ్వమని ఈ హోమం చేస్తున్నా’ అని అంటాడు. ఆ మాటతో సుమిత్ర.. ‘మీది ఎంత రాతి గుండెనాన్నా..? కూతురుకి అమ్మా అనే పిలుపుని దూరం చేసి.. నువ్వు నాన్న అని పిలిపించుకోవాలని అనుకుంటున్నావా? మనసులో లేని శాంతిని మాటల్లో వెతుక్కుంటే దొరుకుతుందా? గుండెల్లో లేని ప్రేమ.. గుడిలో కలిస్తే పుడుతుందా? ప్రాణం లేని బంధానికి శాంతి అవసరమా? అని అంటుంది. ఆ మాటతో మాలిని.. ‘అవసరమే సుమిత్రా... ఖచ్చితంగా అవసరమే.. ఇంతకీ ఎలా ఉన్నావ్ సుమిత్రా అని ప్రేమగా అడుగుతుంది.ఎలా ఉన్నావ్ మేనకోడలా.. షాక్లో జ్యోత్స్న దాంతో జ్యోత్స్న ఆశ్చర్యంగా చూడటం గమనించిన దక్షణమూర్తి.. ‘ ఏంటీ వీళ్లు ఎవరని చూస్తున్నావా? మీ తాత ఎలాగూ పరిచయం చేయడులే.. తను నా కోడలు.. పేరు మాలిని. వరసకి నీకు పిన్ని అవుతుంది అని అంటాడు. ‘వరసలేం అవసరం లేదు’ అని అంటాడు శివన్నారాయణ. మా ఇంటి ఆడపడుచు.. మీ ఇంటి కోడలు అయితే.. వరసలు కలుపుకోకుండా ఎలా ఉంటాం.. పిల్లల రూపంలో ఆ వరుసలు బతికే ఉంటాయ్.. ఏం మేనకోడలా.. ఎలా ఉన్నావ్ అని జ్యోత్స్నని పలకరిస్తుంది. నా పేరు మీకు ఎలా తెలుసు అని

కార్తీక దీపం 2 సీరియల్ గురువారం ఎపిసోడ్ లో షర్ట్ ఉతక్కపోతే శారీ కాల్చేస్తాను అని బ్లాక్ మెయిల్ చేస్తాడు సూరజ్. నీకు నచ్చింది చేస్కోపోరా అంటుంది జ్యోత్స్న. ఏం చేయాలో నాకు బాగా తెలుసు అంటాడు సూరజ్

కార్తీక దీపం 2 సీరయల్ బుధవారం ఎపిసోడ్ లో 2 గంటలు టైం ఎందుకు బ్రదర్ అని అడుగుతాడు కార్తీక్. చెప్పడానికి ఇబ్బందిగా ఉంది బ్రదర్ అంటాడు సూరజ్. ఎవ్వరినైనా కలవడానికి వెళ్తున్నావా అని అడుగుతుంది జ్యోత్స్న

కార్తీక దీపం 2 సీరియల్ మంగళవారం ఎపిసోడ్ లో కిచెన్ లో జ్యూస్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది దీప. కార్తీక్ వచ్చి దీప అని పిలిచినా అలాగే ఉండిపోతుంది. ఏమైంది నీకు అంతలా ఏం ఆలోచిస్తున్నావు. ఈ జ్యూస్ ఎవరికీ అని
సూరజ్ ఎవరనే దానిపై కూపీ లాగా పనిలో పడ్డారు దీప కార్తీక్లు. అయితే తాను అనాథ అని ఎవరూ లేని చెప్పాడు సూరజ్. మరోవైపు జ్యోత్స్న ముందు బండెడు ఫైల్స్ పడేసి.. తెల్లారేసరికి వాటిని ఫినిష్ చేయాలని ది గ్రేట్

కార్తీక దీపం 2 సీరియల్ సోమవారం ఎపిసోడ్ లో హాయ్ డియర్ అంటూ జ్యోత్స్న దగ్గరకు వస్తాడు సూరజ్. నా పని అయిపోయింది, నేను వెళ్తున్నాను. పని కంప్లీట్ చేసుకొని రా అని చెప్తాడు. నాకు హెల్ప్ చేయవా అని క్యూట్

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో దక్షిణ మూర్తితో సూరజ్ మాట్లాడడాన్ని చూసి నువ్వు దక్షిణ మూర్తి మనిషివా అని అడుగుతాడు శివన్నారాయణ. దక్షిణ మూర్తి అంటే ఎవరని అడుగుతాడు సూరజ్. ఎవరో

కార్తీక దీపం 2 సీరియల్ శుక్రవారం ఎపిసోడ్ లో సూరజ్ స్కూటీపై రివర్స్ లో కూర్చొని వెళ్తుంటుంది జ్యోత్స్న. సరిగ్గా కూర్చోవచ్చు కదా అంటాడు సూరజ్. నీకు ఇబ్బందిగా ఉందా అని వెటకారంగా మాట్లాడుతుంది
మొత్తానికి మన వంటలక్క సీఈవో అయిపోయింది. వంటగదిలో గరిటె వదిలేసి.. సీఈవో కుర్చీ ఎక్కేసింది. తాను సీఈవో అవ్వడం కాదు.. జోత్స్నని తన అసిస్టెంట్గా పెట్టుకోవడం నిన్నటి ఎపిసోడ్లో హైలైట్. ఇక ఈరోజు (జూలై

నటి ఖుష్భూ సుందర్ పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో రచ్చకు దారి తీసింది. వందల మంది ఈ పోస్టుపై నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఖుష్భూపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ తమిళ

తెలుగుతెరకు మరో కేరళ కుట్టి పరిచయం అవుతోంది. ఇ తెలుగుతెరకు మరో కేరళ కుట్టి పరిచయం అవుతోంది. ఇప్పటికే మలయాళ అనువాదాలతో పరిచయమైన దీప థామస్ తొలిసారిగా స్ట్రయిట్ సినిమా చేస్తోంది. అది కూడా
దర్శకుడు కథ చెప్పే విధానం ఏదైనా కావచ్చు కానీ.. ప్రేక్షకుడు చూసే కోణం రకరకాలుగా ఉంటుంది. కార్తీకదీపం పార్ట్ 01లో కానీ.. పార్ట్ 02లో కానీ.. నీతి, నియమాలను పక్కన పెడితే విలన్పై కథానాయికదే పై చేయి
కార్తీకదీపం సీరియల్తో వంటలక్కగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేమి విశ్వనాథ్ కు తిరుగులేని ఫాలోయింగ్ ఏర్పడింది. ఇక డాక్టర్ బాబుగా నిరుపమ్కి కూడా బుల్లితెరపై స్టార్డం వచ్చింది. బుల్లితెర శోభన్
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జ్యేష్ఠ నక్షత్రం వేళ రైతులందరూ నాగలి సారించి పనులు ప్రారంభించడానికి మంచి రోజుగా భావిస్తారు. అందుకే వర్షాకాలం ప్రారంభం కాగానే, రైతులు ఉదయమే కాడెద్దులను శుభ్రం చేసి, వాటి