
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త హారర్ ట్రెండ్ను సృష్టించిన 'మసూదా' చిత్ర దర్శకుడు సాయి కిరణ్, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. తన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో


తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సరికొత్త హారర్ ట్రెండ్ను సృష్టించిన 'మసూదా' చిత్ర దర్శకుడు సాయి కిరణ్, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. తన మొదటి సినిమాతోనే ఇండస్ట్రీలో

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీదుగా తెలుగు మరియు తమిళ బైలింగ్యువల్ చిత్రం ‘ఓ సుకుమారి’ ట్రైలర్ ఇటీవల అత్యంత ఘనంగా విడుదలైంది. ఈ సినిమాలో టాలెంటెడ్ నటుడు తిరువీర్ మరియు ప్రముఖ నటి

టీజర్, ఫస్ట్ సింగిల్తో అంచనాలను పెంచిన ‘ఓ..! సుకుమారి’ ఇప్పుడు గ్రాండ్గా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. తిరు వీర్, ఐశ్వర్య రాజేష్ కలసి నటిస్తున్న ఈ చిత్రం, రొమాన్స్, కామెడీ, పల్లెటూరి అందాలతో

తిరువీర్ (Thiruveer), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా నటించిన ‘ఓ..! సుకుమారి’ (Oh Sukumari) చిత్రం విడుదలకు సిద్ధమైంది. రొమాన్స్, కామెడీ, పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి భరత్ దర్శన్

మసూద చిత్రంతో నటుడిగా సాలిడ్ గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్ (Thiruveer).. అలాంటి మంచి హిట్ కోసం కష్టపడుతున్నాడు. విభిన్నమైన కథలను ఎంచుకుంటున్నా విజయాలను మాత్రం అందుకోలేకపోతున్నాడు. మసూద చిత్రంతో

తిరువీర్, ఐశ్వర్య రాజేష్ తొలిసారి జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓ సుకుమారి’. గ్రామీణ నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశారు. జులై 17న థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం, వినూత్నమైన కథాంశంతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.ట్రైలర్ ప్రకారం.. దామిని (ఐశ్వర్య రాజేష్) అనే యువతికి ఓ విచిత్రమైన సమస్య ఉంటుంది. ఆమెను ఎవరైనా తాకితే వారికి కరెంట్ షాక్ తగులుతుంది. ఈ విషయాన్ని దాచిపెట్టి, ఆమె కుటుంబ సభ్యులు కథానాయకుడితో (తిరువీర్) పెళ్లి జరిపిస్తారు. ఆ తర్వాత వారి వైవాహిక జీవితంలో ఎదురైన సరదా సంఘటనలు, భావోద్వేగాల చుట్టూ ఈ కథ సాగుతుందని తెలుస్తోంది. ట్రైలర్లోని హాస్య సన్నివేశాలు, ఆహ్లాదకరమైన గ్రామీణ వాతావరణం సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.ఈ సందర్భంగా అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. "ట్రైలర్ చాలా రిఫ్రెషింగ్గా, పూర్తి వినోదాత్మకంగా ఉంది. తిరువీర్, ఐశ్వర్య రాజేష్లకు ఈ కథాంశం చక్కగా సరిపోయింది" అని చిత్ర బృందాన్ని ప్రశంసించారు.భారత్ దర్శన్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతుండగా, గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వర రెడ్డి మూలి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమాను ఏకకాలంలో విడుదల చేయనున్నారు. ఎం.ఎం. కీరవాణి శిష్యుడు భరత్ మంచిరాజు సంగీతం అందించగా, సి.హెచ్. కుశేందర్ ఛాయాగ్రహణ బాధ్యతలు చేపట్టారు. వినోదాత్మకమైన కథతో వస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేస్తోంది

తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఓ.. సుకుమారి. ఈ సినిమాకు భరత్దర్శన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వరరెడ్డి మూలి నిర్మించారు

Oh Sukumari Trailer : తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ఓ..! సుకుమారి’. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై మహేశ్వర రెడ్డి నిర్మాణంలో భరత్ దర్శన్ దర్శకత్వంలో ఈ సినిమా

ఐశ్వర్య రాజేష్, తిరువీర్ ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త చిత్రం ఓహ్ సుకుమారి విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు తాజాగా యూ ఐ ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. గ్రామీణ నేపథ్యంతో కూడిన

ఐశ్వర్య రాజేశ్, తిరువీర్ జంటగా నటించిన 'ఓ సుకుమారి' సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ఫాంటసీ

Deepti Sati Latest News: దీప్తి సతి..ఈ పేరు చాలామంది తెలుగు ప్రేక్షకులకు తెలియకపోవచ్చు. కానీ, టాలీవుడ్ ఓటీటీ ఫ్యాన్స్కు మాత్రం ఈమె తప్పుకుండా తెలుసు. ఎందుకంటే తెలుగులో ఒకే ఒక వెబ్సిరీస్తో ఎంతో

యంగ్ హీరో తిరువీర్, ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన విలేజ్ ఎంటర్టైనర్ ‘ఓ.! సుకుమారి’. భరత్ దర్శన్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై మహేశ్వర

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో గ్రాండ్ విక్టరీ అందుకున్న ఐశ్వర్య రాజేశ్ తెలుగు స్ట్రయిట్ తెలుగు ప్రాజెక్ట్స్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ జనం ముందుకు వస్తున్నాయి. అందులో 'ఇసాక పట్నం' వెబ్ సీరిస్

విలక్షణ నటుడు తిరువీర్, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ఓ సుకుమారి'. భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ మంగళవారం అధికారికంగా

ఓ! సుకుమారి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. తిరువీర్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ గ్రామీణ ప్రేమకథా చిత్రాన్ని డైరెక్టర్ భరత్ దర్శన్

ఇటీవల పాపం ప్రతాప్ సినిమాతో ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన తిరువీర్ ఇప్పుడు ఓ సుకుమారి అంటూ పలకరించేందకు రెడీ అయ్యాడు. ఇటీవల పాపం ప్రతాప్ సినిమాతో ప్రేక్షకుల ఎదుటకు వచ్చిన తిరువీర్
టాలీవుడ్లో సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా, పబ్లిసిటీ డిజైనర్గా తనకంటూ ఓ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు శ్రీనివాస్ కుమార్ (ఎస్కేఎన్). కెరీర్ ప్రారంభంలో జర్నలిస్ట్గా ప్రస్థానాన్ని మొదలుపెట్టి.. ఆ తర్వాత

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తిరువీర్, వర్సటైల్ యాక్ట్రెస్ ఐశ్వర్య రాజేష్ జంటగా నటిస్తున్న సరికొత్త చిత్రం ‘ఓ..! సుకుమారి’. భరత్ ధర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే

తిరువీర్, ఐశ్వర్య రాజేశ్ జంటగా నటిస్తోన్న లేటేస్ట్ మూవీ ఓ..! సుకుమారి. ఈ సినిమాకు భరత్దర్శన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని గంగా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై మహేశ్వరరెడ్డి మూలి

విలక్షణ నటుడు తిరువీర్, స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రం 'ఓ సుకుమారి!'. భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా వినోదభరితమైన టీజర్ను చిత్రబృందం

టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ (Thiruveer), ఐశ్యర్య రాజేష్ (Aishwarya Rajesh) జంటగా భరత్ దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఓ సుకుమారి (Oh Sukumari). టాలీవుడ్ యంగ్ హీరో తిరువీర్ (Thiruveer), ఐశ్యర్య

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ హీరో తిరువీర్, విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే **ఐశ్వర్య రాజేష్** జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఓ..! సుకుమారి’