
వడ్డే నవీన్ ఈ పేరు వినగానే అందరికి పెళ్లి, మనసిచ్చిచూడు, చాలా బాగుంది లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు గుర్తొస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరైన ఈ కథానాయకుడు చాలా కాలం విరామం తరువాత 'ట్రాన్స్ఫర్


వడ్డే నవీన్ ఈ పేరు వినగానే అందరికి పెళ్లి, మనసిచ్చిచూడు, చాలా బాగుంది లాంటి సక్సెస్ ఫుల్ చిత్రాలు గుర్తొస్తాయి. ఫ్యామిలీ ఆడియన్స్కు దగ్గరైన ఈ కథానాయకుడు చాలా కాలం విరామం తరువాత 'ట్రాన్స్ఫర్

నటీనటులు: వడ్డే నవీన్, రాశీ సింగ్, శిల్ప తులస్కర్, దేవి ప్రసాద్, వివేక్ రఘువంశీ, వడ్లమాని శ్రీనివాస్, ప్రమోదిని తదితరులు త్రిమూర్తులు (వడ్డే నవీన్) నిజాయితీకి మారుపేరు లాంటి కానిస్టేబుల్. ఆ

వడ్డే నవీన్, రాశి సింగ్, శిల్పా తులస్కర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. ఇది వడ్డే నవీన్ రీఎంట్రీ సినిమా. ఓ సాధారణ కానిస్టేబుల్ తన నిజాయితీతో ఏకంగా ముఖ్యమంత్రి

ఒకప్పుడు మంచి లవ్ స్టోరీస్, ఫ్యామిలీ చిత్రాలతో హీరోగా ఆకట్టుకున్నాడు వడ్డే నవీన్. ఇరవై ఏళ్ల క్రితం స్టార్ హీరోగా రాణించాడు. మంచి ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత వరుస పరాజయాలతో ఆయన

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్లో ఛీఫ్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు

Transfer Trimurthulu Review : వడ్డే నవీన్ రీ ఎంట్రీ ఇస్తూ తెరక్కించిన సినిమా ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. వడ్డే జిష్ణు సమర్ఫణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ నిర్మాణంలో కమల్ తేజ నార్ల

వడ్డే నవీన్ కొంత గ్యాప్ తర్వాత 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు.రాశీ సింగ్ కథానాయిక. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇన్నాళ్ల తర్వాత తెరపై కనిపించిన వడ్డే నవీన్ ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామాతో మెప్పించారా? లేదా అన్నది చూద్దాం. సినిమా రివ్యూ: ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు విడుదల తేది: 19-6-2026 వడ్డే నవీన్ ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్కు అభిమాన హీరో. కెరీర్ బిగినింగ్లో వరుస విజయాలతో ఆకట్టుకున్న ఆయన తదుపరి పరాజయాలను చవిచూశారు. దాంతోపాటు పలు కారణాల వల్ల సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. 2016లో రామ్గోపాల్ వర్మ తెరకెక్కించిన ‘ఎటాక్’ చిత్రంలో చివరి సారిగా ఓ పాత్రను పోషించారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు 'ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఆయనే నిర్మించారు. రాశీ సింగ్ కథానాయిక. కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయమయ్యారు. ఇన్నాళ్ల తర్వాత తెరపై కనిపించిన వడ్డే నవీన్ ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామాతో మెప్పించారా? లేదా అన్నది చూద్దాం. కథ: త్రిమూర్తులు (వడ్డే నవీన్) నిజాయతీ గత కానిస్టేబుల్. భార్య లక్ష్మీ (రాశీ సింగ్). వాళ్ళకో పాప. ఇలా చిన్న కుటుంబం అతనిది. 10 ఏళ్ల సర్వీస్లో 55 సార్లు ట్రాన్స్ఫర్ అవుతాడు. అతని తండ్రి శ్రీనివాసులు కూడా నిజాయతీ గల పోలీస్. ఆయన బాటలోనే నీతి-నిజాయతీలతో ముందుకు సాగాలనుకుంటాడు. అలా అరకులోని ఓ పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ కాగా అక్కడ ఓ ప్రియమ్మ అనే యువతి మానభంగంకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ దొరుతుకుంది. దానిని ఫైల్ చేసింది త్రిమూర్తులు తండ్రే! అసలు 20 ఏళ్లగా ఆ కేసు పక్కన పడటానికి కారణం ఏంటి? దీని వెనకున్నది ఎవరు? మంత్రి కమల (శిల్ప తులస్కర్)కు ఈ కేసుకు ఉన్న సంబంధం ఏంటి? అసలు ప్రియమ్మ బతికుందా లేదా? ఈ కేసును త్రిమూర్తులు ఎలా చేధించారు? అన్నది కథ. విశ్లేషణ: అన్యాయం జరిగిన

చాలా ఏళ్ల తర్వాత హీరో వడ్డే నవీన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ సినిమా ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు. కమల్ తేజ నార్ల తెరకెక్కించిన ఈ సినిమాల నవీన్ సరసన

వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. కమల్ తేజ నార్ల ఈ మూవీతో దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో

వడ్డే క్రియేషన్స్ బ్యానర్ మీద వడ్డే జిష్ణు సమర్ఫణలో వడ్డే నవీన్ హీరోగా, నిర్మాతగా చేసిన చిత్రం ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’. ఈ మూవీతో కమల్ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాలో వడ్డే

చాలా రోజుల తర్వాత వడ్డే నవీన్ (Vadde Naveen) వెండితెరపై కనిపించనున్నారు. ఆయన హీరోగా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు(Transfer Trimurthulu Movie) అనే మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమాలో రాశీ

ఖుషీ తర్వాత టాలీవుడ్ ఆడియన్స్తో కాస్త గ్యాప్ తీసుకున్న సమంత.. సాలిడ్ కంబ్యాక్ ఇచ్చేందుకు మా ఇంటి బంగారంతో వచ్చేస్తోంది. మే 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ బొమ్మ కొన్ని రీజన్స్తో కొద్ది రోజుల