జూన్ 22 వరకు టెలిగ్రామ్
Actor ProfilePolitician

జూన్ 22 వరకు టెలిగ్రామ్

Total News1
Movie Updates0
Sources1
జూన్ 22 వరకు టెలిగ్రామ్ పై బ్యాన్ విధించిన కేంద్రం
Vaartha16 Jun 2026
జూన్ 22 వరకు టెలిగ్రామ్ పై బ్యాన్ విధించిన కేంద్రం

Read Also: Ayodhya Ram Mandir Funds: రామమందిర నిధుల దుర్వినియోగం నిజమేనా? ఎన్‌టీఏ తెలిపిన వివరాల ప్రకారం, గతంలో కొందరు వ్యక్తులు టెలిగ్రామ్‌లోని మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను దుర్వినియోగం చేసి, ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను తర్వాత మార్చి వాటికి అసలు టైమ్‌స్టాంప్‌ను అలాగే ఉంచడం ద్వారా “పేపర్ లీక్” జరిగినట్లు తప్పుడు ఆధారాలు సృష్టించే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో జూన్ 30 వరకు భారతదేశంలో టెలిగ్రామ్ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను నిలిపివేయాలని కూడా కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. జూన్ 21న జరగనున్న నీట్ పునఃపరీక్షను లక్ష్యంగా చేసుకుని కొంతమంది మోసగాళ్లు టెలిగ్రామ్ ద్వారా ప్రశ్నాపత్రాలు అందుబాటులో ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ఎన్‌టీఏ గుర్తించింది. Sangareddy mineral deposits: సంగారెడ్డిలో ఖనిజ నిక్షేపాలు.. కేంద్ర జియోలాజికల్ సర్వేలో వెల్లడి గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము. Air India, IndiGo: ATF పన్ను పెంపు ప్రభావం ఎయిర్ ఇండియా, ఇండిగో టికెట్లుపై పడనున్నదా? Mukesh Ambani: బద్రీనాథ్ క్షేత్రానికి రూ.10 కోట్ల విరాళం ప్రకటించిన ముఖేశ్ అంబానీ Viksit Bharat Yuva Parliament 2026: జాతీయ వేదికపై ముగ్గురు తెలంగాణ యువతులు ఎంపిక! US H-1B, H-4: H-1B, H-4 వీసా స్లాట్లు భారీగా విడుదలతో భారతీయల్లో ఆనందం CM Vijay: సీఎం విజయ్ పుట్టినరోజున కొత్త రేషన్ కార్డుల పంపిణీ Ayodhya Ram Mandir Funds: రామమందిర నిధుల దుర్వినియోగం నిజమేనా?