
ఇండస్ట్రీ.. ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించేవారు. పెళ్లి అయ్యకా.. పిల్లలు పుట్టాక మాత్రమే తల్లి, అత్త, అక్క


ఇండస్ట్రీ.. ఒకప్పుడు ఉన్నట్లు ఇప్పుడు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రల్లోనే ఎక్కువగా కనిపించేవారు. పెళ్లి అయ్యకా.. పిల్లలు పుట్టాక మాత్రమే తల్లి, అత్త, అక్క

బాహుబలి 2 విడుదలై దాదాపు 9 ఏళ్ళు అవుతోంది. ఇండియన్ సినిమా మొత్తం ఉలిక్కి పడేలా బాహుబలి 2 కలెక్షన్ల ప్రభంజనం సృష్టించింది. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు సినిమాలు సత్తా చాటడం బాహుబలితోనే మొదలైంది. నిత్యం బాహుబలికి సంబంధించిన విషయాలు ఏదో విధంగా వార్తల్లో ఉంటాయి. ఆ మధ్యన బాహుబలి 2 భాగాలని కలిపి బాహుబలి ఎపిక్ గా రిలీజ్ చేశారు. తాజాగా బాహుబలి వెనుక దాగున్న నటీనటులు, దర్శకుడు, నిర్మాణ సంస్థ, మేకింగ్ కష్టాలని డాక్యుమెంటరీ రూపంలో నెట్ ఫ్లిక్స్ ఆడియన్స్ ముందుకు తీసుకువచ్చింది. దీనికి సంబంధించిన విశేషాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాహుబలి ది టార్చ్ బేరర్ పేరుతో ఈ డాక్యుమెంటరీ స్ట్రీమింగ్ అవుతోంది. అనుష్క చాలా రోజుల తర్వాత ఈ డాక్యుమెంటరీ కోసం కెమెరా ముందుకు వచ్చింది. ఆమె లుక్ కంప్లీట్ గా మారిపోయింది అనే చెప్పాలి. రాజమౌళి గురించి అనుష్క చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటి సారి రాజమౌళి దర్శకత్వంలో విక్రమార్కుడు మూవీలో నటించాను. ఈ సినిమాలో ఛాన్స్ వచ్చినప్పుడు రాజమౌళి నాకు స్ట్రైట్ గా ఓ విషయం చెప్పారు. నా మూవీలో హీరోయిన్లకు అంతగా ప్రాధాన్యం ఉండదు. విక్రమార్కుడు మూవీలో కూడా అంతే. గ్లామరస్ గా కనిపించాలి, సాంగ్స్ ఉంటాయి అంతే అని చెప్పారు. అప్పుడు నేను విక్రమార్కుడు చేశాను. బాహుబలిలో కూడా ఛాన్స్ వచ్చింది. ఆల్రెడీ రాజమౌళి గురించి తెలుసు కాబట్టి ఇందులో కూడా మంచి రోల్ ఉంటుంది అని నేను ఆశించలేదు. కానీ దేవసేన పాత్ర గురించి చెబుతున్నప్పుడు అది జస్ట్ పాత్ర కాదు అదొక ప్రపంచం అని భావించినట్లు అనుష్క పేర్కొంది. తొలి రోజు సెట్ లో ఎదురైనా అనుభవాన్ని కూడా అనుష్క వివరించింది. ఫస్ట్ డేనే నాకు రమ్యకృష్ణ గారితో సీన్లు పెట్టారు. ఆమె ఎలాంటి నటి అనేది అందరికీ తెలుసు. దీనితో కాస్త

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే తేడా లేకుండా వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఇటీవల ‘ఓ రోమియో’, ‘ఓదెల-2’ వంటి చిత్రాలతో అలరించిన తమన్నా... స్పెషల్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన పెద్ది చిత్రం జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే పెద్ది చిత్రానికి పాజిటివ్ టాక్ మొదలైంది. రాంచరణ్ నటనకు దేశం నలువైపున నుంచి ప్రశంసలు దక్కాయి

రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతుండటంతో ‘ఎల్లమ్మ’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బలగం’ (Balagam) వంటి సూపర్ హిట్తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వేణు యెల్దండి (venu yeldandi) తెరకెక్కిస్తున్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ‘ఎల్లమ్మ’(Yellamma). రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (devi sri prasad) ఈ చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అవుతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు (dil raju) ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. కథపై ఉన్న నమ్మకంతో ఎంత లేట్ అవుతున్నా సరే, పట్టు వదలకుండా వేణుని తన దగ్గరే అట్టిపెట్టుకుని ఈ ప్రాజెక్ట్ను పట్టాలెక్కిస్తున్నారు. ఒకవేళ గతంలో ఈ కథకు నాని ఒప్పుకుని ఉంటే ఈపాటికి రిలీజైపోయి ‘దసరా’ను మించిన పేరు తెచ్చేదని ఇండస్ట్రీ వర్గాల టాక్. అయితే ఈ పాత్ర దేవిశ్రీ ప్రసాద్ను వరించడంతో, కథాబలం రీత్యా ఆయనకు హీరోగా కూడా బ్లాక్ బస్టర్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇటీవల ‘ఎల్లమ్మ’కు సంబంధించి దేవి స్వంత ఊరి వీడియో ఒకటి బయటకు రావడం అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపుతోంది. ఈ సినిమాలో హీరో పాత్ర ఎంత క్రేజీగా ఉండబోతుందో, హీరోయిన్ పాత్రకు కూడా అంతే ప్రాధాన్యం ఉందని సమాచారం. కేవలం గ్లామర్ పాత్రగా కాకుండా, ఇంటెన్స్ యాక్షన్ డిమాండ్ చేసే ఎమోషనల్ రోల్ కావడంతో హీరోయిన్ ఎంపిక మేకర్స్కు పెద్ద టాస్క్గా మారింది. డబ్బింగ్ తో మేనేజ్ చేయడం కాకుండా స్వయంగా పర్ఫెక్ట్ ఎమోషన్స్ పలికించగల నటి కోసం అన్వేషణ సాగుతోంది. ఈ క్రమంలో గతంలో పలువురు ముద్దుగుమ్మల పేర్లు తెరపైకి వచ్చాయి. మహానటి కీర్తి సురేష్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని ప్రచారం జరగ్గా.. ఆ