
తెలంగాణ రాజకీయాల్లో అప్పులు, అభివృద్ధి, అవినీతి చుట్టూ తిరుగుతున్న సవాళ్ల రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది. ఒకరినొకరు కడిగిపారేస్తామంటూ అధికార, ప్రతిపక్షాలు విసిరిన సవాళ్లు చివరకు కాంగ్రెస్ నేతల


తెలంగాణ రాజకీయాల్లో అప్పులు, అభివృద్ధి, అవినీతి చుట్టూ తిరుగుతున్న సవాళ్ల రాజకీయం సరికొత్త మలుపు తిరిగింది. ఒకరినొకరు కడిగిపారేస్తామంటూ అధికార, ప్రతిపక్షాలు విసిరిన సవాళ్లు చివరకు కాంగ్రెస్ నేతల

తెలంగాణ భవన్ వద్ద పోలీసులతో మాట్లాడుతున్న కేటీఆర్ అప్పులపై చర్చకు సవాల్ చేసిన సీఎం, మంత్రులు పారిపోయారు జూపల్లి కోసం అన్నీ సిద్ధం చేసి 3 గంటలు వేచి చూశా.... బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హరీశ్రావు అరెస్టు, గన్పార్కుకు వెళ్లకుండా అడ్డుకోవడం పిరికితనం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ బండారం బట్టబయలు చేస్తాం రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాయి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు సవాల్ చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయన మంత్రులు చర్చకు రాకుండా తోక ముడిచి పారిపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు చర్చకు వస్తానని చెప్పడంతో ప్రత్యేకంగా కుర్చి, శాలువా సిద్ధం చేసి మూడు గంటల పాటు వేచి చూసినా రాలేదన్నారు. గురువారం తెలంగాణ భవన్లో పార్టీ నేతలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గన్పార్క్ వద్ద చర్చకు వెళ్లేందుకు సిద్ధమైతే హరీశ్రావుతో పాటు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. నన్ను కూడా తెలంగాణ భవన్ నుంచి బయటకు రానీయకుండా భారీగా పోలీసులను మోహరించారు. ఒకవైపు మంత్రులు సవాళ్లు విసురుతుంటే మరోవైపు పోలీసులతో మమ్మలను అడ్డుకోవడం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనం. కంచ¯న్బాగ్ పోలీస్ స్టేషన్కు తరలించిన పార్టీ నేతలను పరామర్శించేందుకు వెళ్లకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. చర్చించే ధైర్యం లేక ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకున్న తీరును రాష్ట్ర ప్రజలు గమనించారు..’అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలో సదస్సులు ‘రాష్ట్రంలో ’ఆర్ఆర్ టాక్స్’వసూళ్లపై ప్రధానమంత్రి వ్యాఖ్యల తర్వాత కూడా బీజేపీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. అమత్, హోలోగ్రామ్ టెండర్లలో అవినీతి ఆరోపణలపై విచారణ ఎందుకు జరగడం లేదు? కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ నేతలకు చెందిన సంస్థలకు కాంట్రాక్టులు ఎలా దక్కుతున్నాయో సమాధానం చెప్పాలి. కాంగ్రెస్–బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు తెలంగాణ ప్రజలకు అర్థమయ్యాయి. ఆరు గ్యారంటీలు, 420 హామీలు, 14

తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ పోరు తీవ్రరూపం దాల్చింది. గురుకుల పాఠశాలల టెండర్లు, రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు రావాలంటూ సవాల్ విసిరిన మంత్రి జూపల్లి

Hyderabad: రోడ్డుపై బైఠాయించిన హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్! హైదరాబాద్: మాజీ మంత్రి హరీష్ రావు, RS ప్రవీణ్ కుమార్ అరెస్ట్ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కు

సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ

ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా కమర్షియల్ సినిమాలు చేస్తూనే కొన్ని ప్రయోగాత్మక పాత్రలు కూడా ఎంచుకుంటున్నారు. తన పాత్రల ఎంపిక విషయంలో ఐశ్వర్యరాజేష్ సెలెక్టివ్ గా ఉంటున్నారు. ఏ పాత్రలు పడితే వాటిని ఓకె
మొత్తానికి మన వంటలక్క సీఈవో అయిపోయింది. వంటగదిలో గరిటె వదిలేసి.. సీఈవో కుర్చీ ఎక్కేసింది. తాను సీఈవో అవ్వడం కాదు.. జోత్స్నని తన అసిస్టెంట్గా పెట్టుకోవడం నిన్నటి ఎపిసోడ్లో హైలైట్. ఇక ఈరోజు (జూలై

మహేష్ బాబు కథానాయకుడిగా నటించిన గుంటూరు కారం చిత్రం నుండి వచ్చిన అత్యంత ఎనర్జెటిక్ డ్యాన్స్ నంబర్ కుర్చీ మడతపెట్టి పాట యూట్యూబ్లో 800 మిలియన్ల వ్యూస్ సాధించి సరికొత్త సంచలనం సృష్టించింది. ఈ

ఈ రోజుల్లో ఎంత సంపాదించినా చేతిలో రూపాయి నిలవడం లేదని చాలా మంది బాధపడుతుంటారు. అయితే, మన ఇంట్లో ఉండే కొన్ని చిన్న చిన్న వాస్తు దోషాలే దీనికి కారణం కావచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం.. వంటింట్లోని

మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జడ్చర్లలో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో సీఎం

మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చర్చ అనవసరం. ఆ సినిమా కాలగర్భంలో కలిసిపోయినా, అందులోని ఓ పాట మాత్రం

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మాస్ మసాలా సినిమా గుంటూరు కారం. 2024 సంక్రాంతికి రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ

ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల మÖసీ కష్టాలు త్వరలోనే తొలగుతాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. నల్గొండ జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకుస సీఎం

నల్లగొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. అభివృద్ధి పనులు, గత ప్రభుత్వాలపై ఆరోపణలు, ప్రస్తుత ప్రాజెక్టుల పురోగతి వంటి అంశాలపై ఆయన

మనం నివసించే ఇల్లు లేదా పని చేసే ఆఫీసులో ఉండే ప్రతి వస్తువుకూ ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అందుకే వాస్తుశాస్త్రంలో ప్రతి చిన్న వస్తువును కూడా సరైన స్థానంలో ఉంచాలని పెద్దలు చెబుతుంటారు. అయితే మన

తమిళనాడు : సీఎం అంటే కేవలం కుర్చీ కాదు... సమాజానికి సందేశం ఇచ్చే నాయకుడని మరోసారి నిరూపించారు తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ (Tamil Nadu Chief Minister Joseph Vijay) ప్రపంచ మాదకద్రవ్యాల వ్యతిరేక

క్రికెట్ లవర్స్ కు అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) లేటెస్ట్ వీక్లీ ర్యాంకింగ్స్ను రిలీజ్ చేసింది. ఇందులో ఇండియన్ ప్లేయర్స్ గట్టిగానే స్కోర్ చేశారు

ఇంట్లో వాడే ప్లాస్టిక్ కుర్చీలు కాలక్రమేణా మెరుపు కోల్పోతాయి. నల్లగా మారతాయి. రెగ్యులర్ గా శుభ్రం చేస్తున్నా కూడా ఆ పేరుకుపోయిన మురికి వదలదు. కొంతకాలం అలానే వదిలేసి.. ఆ తర్వాత..వాటిని పడేసి.. మళ్లీ
గోడ కుర్చీ వేయడం కాళ్లకు చాలా మంచిది. గోడ కుర్చీ వేసి ఒక నిమిషం పాటు ఉంటే కాళ్ల కండరాలు బలంగా తయారవుతాయి. కాళ్లు బలహీనపడకుండా ఉంటాయి. రివర్స్ లాంజెస్ చేయడం ద్వారా మోకాళ్లతో పాటు కాళ్ల బలం

హైదరాబాద్లోని కొత్తపేటలో ఎస్బీఐ కాలనీకి వెళ్లి ‘అందరి ఇల్లు’ ఎక్కడా అని అడిగితే రోడ్ నంబర్ 2లో ‘మీ సేవ’ ఎదురుగా ఉంటుందని ఎవరైనా చెబుతారు. అటువైపు వెళితే గ్రౌండ్ ఫ్లోర్లో ఓ నాలుగు గదుల ఇంటికి

ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా రేజర్, కేనతా కానం, దృశ్యం 3, అతిరథి, ఎమ్4ఎమ్, సేవ్ ద టైగర్స్ 3 లాంటి తెలుగు స్ట్రెయిట్-డబ్బింగ్ మూవీస్, సిరీస్లు రాబోతున్నాయి

తెలుగులో పదుల సంఖ్యలో ఆల్బమ్ సాంగ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దారిపొంటొత్తుండు, పెద్దిరెడ్డి, నా పేరు ఎల్లమ్మ లాంటి హిట్ సాంగ్స్ మిలియన్ల కొద్ది వ్యూస్

విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్తో కలిసి ఫాతిమా విజయ్ ఆంటోనీ సమర్పణలో సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్పై రామంజనేయులు జవ్వాజీ నిర్మించిన చిత్రం 'వంద దేవుళ్ళు'. విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధీషన్

హఠాత్తుగా జడ్జి సీటులోకి వెళ్లి కూర్చుని హడావుడి చేసిన ఒక మహిళ ఉదంతం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఆమెకు మతిస్థిమితం లేదని పోలీసులు తేల్చారు. ఇంటర్నెట్ డెస్క్: జడ్జి సీటులో ఒక సాధారణ మహిళ

కోర్టు హాల్ అంటేనే గంభీరమైన వాతావరణం.. లాయర్ల వాదనలు, జడ్జ్ తీర్పులతో నిశ్శబ్దంగా ఉండే ఆ ప్రాంగణంలో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది. ఒక మధ్యవయస్కురాలైన మహిళ నేరుగా కోర్టు హాల్లోకి దూసుకెళ్లి, ఏకంగా

అనుకోని ప్రమాదం.. అయిపోయిందనుకన్న జీవితం.. ఆత్మహత్యకూ పాల్పడిన దైన్యం.. కానీ, అక్కడితో ఆగిపోలేదు ఈ కథ. నిండైన ఆత్మస్థైర్యంతో చక్రాల కుర్చీ నుంచే కుటుంబానికి అండగా ఉంటున్నాడు హైదరాబాద్కు చెందిన

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని
.webp)
దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్... డీకే శివకుమార్గా ఫ్యామస్.. కర్ణాటక సీఎంగా పదవి అధిరోహించబోతున్న కాంగ్రెస్ ట్రంప్ కార్డ్. కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా
.webp)
గాంధీభవన్లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్పై పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సీఎం