ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట దక్కింది.. ప్రమోషన్లు, పోస్టుల అప్గ్రేడ్, బదిలీలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 25 నుంచి అమల్లోకి రావాల్సిన ఫ్రీజింగ్ గడువును జులై 5కు పొడిగించింది. రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమల్లో భాగంగా సాధారణ పరిపాలన శాఖ ఉద్యోగుల ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, పోస్టుల అప్గ్రేడ్కు ఈ నెల 25 నుంచి ఫ్రీజింగ్ అమల్లోకి వస్తుందని మెమో జారీ చేసింది. కానీ ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించిన తర్వాత జులై 5 నుంచి ఫ్రీజింగ్ అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా సాధారణ పరిపాలన శాఖ జులై 5కు మారుస్తూ సవరణ మెమో జారీ చేసింది. జులై 5లోగా ప్రమోషన్లు, పోస్టుల అప్గ్రేడ్.. జూన్ 30 వరకు ఏర్పడే ఖాళీలకు ప్రమోషన్లకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది.అమరావతి సచివాలయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు-2025పై 16 ఉద్యోగ సంఘాల నాయకులతో అధికారులు కీలక సమావేశం నిర్వహించారు. రిటైర్మెంట్ ఖాళీలకు ప్రమోషన్లు ఇచ్చేందుకు వీలుగా జులై 5 వరకు ఫ్రీజింగ్ను సడలించాలని నిర్ణయించారు. ఉద్యోగ సంఘాల నేతల నుంచి వినతులు రావడంతో ప్రభుత్వం మరికొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల క్యాడర్ల పునర్వ్యవస్థీకరణ తర్వాత.. కొత్త జిల్లా, జోన్, మల్టీ జోన్ క్యాడర్లకు ఉద్యోగుల్ని కేటాయించేందుకు మూడు అంచెల అమలు కమిటీలను ఏర్పాటు చేసింది. కలెక్టర్ ఛైర్మన్గా జిల్లా స్థాయి కమిటీ.. కో ఛైర్మన్గా కొత్త జిల్లా కలెక్టర్ ఉంటారు. జిల్లా క్యాడర్ల కేటాయింపుల్ని ఈ కమిటీ పరిశీలిస్తుంది. అలాగే శాఖాధిపతుల కమిటీలో ఆయా శాఖకు చెందిన విభాగాధిపతి ఛైర్మన్గా జోనల్ క్యాడర్ ఉద్యోగుల కేటాయింపులను పూర్తి చేస్తారు. సచివాలయ స్థాయి కమిటీలో ఆ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లేదా సెక్రటరీ ఛైర్మన్గా మల్టీ జోనల్ క్యాడర్ పోస్టుల కేటాయింపులు చూస్తారు.ఏపీ ప్రభుత్వం స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ చేపట్టనుండటంతో కొత్త పోస్టులు, పోస్టుల అప్గ్రేడేషన్, పునర్విభజన ప్రక్రియకు ఛాన్స్ ఇచ్చింది
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. బదిలీలు, ప్రమోషన్ల

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖలో మరో కీలకమైన నిర్ణయంతో ముందుకు సాగారు. మండల స్థాయి అభివృద్ధి అధికారులకు ఉన్నత స్థాయి బాధ్యతలు అప్పగించే ప్రక్రియను ఆయన వేగవంతం చేశారు

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాలు సాధించిన బీసీ గురుకుల విద్యార్థులకు ల్యాప్టాప్లు అందిచనుంది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల స్థానిక కేడర్ల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియకు ప్రభుత్వం మరింత గడువు కల్పించింది. పోస్టుల ఫ్రీజింగ్, కేడర్ మార్పులపై అమలులో ఉన్న పరిమితులను జూలై 5, 2026 వరకు పొడిగిస్తూ
ఉత్తరాది నుంచి వచ్చే కథానాయికలకు దక్షిణాది చిత్రసీమ ఎప్పుడూ రెడ్ కార్పెట్ పరుస్తూనే ఉంటుంది. ఇక్కడి ప్రేక్షకులు ఇచ్చే ఆదరణ, గౌరవం మరెక్కడా దక్కవనేది జగమెరిగిన సత్యం. అవకాశాలు ఉన్నంత కాలం

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు

సూపర్స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో రాబోతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ అడ్వెంచరస్ యాక్షన్ డ్రామా వారణాసి (Varanasi). సూపర్స్టార్ మహేష్

విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్, బ్లాక్బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో మోస్ట్ ఎవైటెడ్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. 'షైన్ స్క్రీన్స్' బ్యానర్పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని

ఇంట్లో నిరంతరం గొడవలు, ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవకపోవడం, మానసిక అశాంతి.. ఇలాంటి సమస్యలతో సతమతమవుతున్నారా? వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లోని ప్రతికూల శక్తుల ప్రభావం వల్లే ఇలా జరుగుతుంటుంది

Samantha Pregnancy News: స్టార్ హీరోయిన్ సమంత ప్రధానపాత్రలో నటించిన 'మా ఇంటి బంగారం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సినిమాపై ఫ్యాన్స్ నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. అయితే ఈ క్రమంలో సమంత

'గణపత్' ప్రమోషన్ల కోసం కృతి అలెగ్జాండర్ మెక్క్వీన్ బ్రాండ్కు చెందిన నల్లటి హై-స్లిట్ గౌనులో దర్శనమిచ్చింది. దీని ధర అక్షరాలా రూ. 6 లక్షలు. స్మోకీ ఐస్, అందమైన లిప్స్టిక్తో ఈ గ్లామరస్ లుక్కు

టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నందిని రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ జూన్ 19 నుంచే థియేటర్లలో సందడి చేస్తోంది. సమంత యాక్షన్
ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో ఒక చిత్రాన్ని ఎంత అద్భుతంగా తెరకెక్కించామన్నది ఎంత ముఖ్యమో.. దాన్ని ప్రేక్షకుల గుండెల్లోకి ఎంత బలంగా తీసుకెళ్లామన్నది కూడా అంతే కీలకంగా మారింది. మరీ ముఖ్యంగా ఓటీటీ

టాలీవుడ్లో గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్గా మారిన ‘పోలీస్ కంప్లైంట్’ సినిమా ప్రమోషన్ల వివాదం ఎట్టకేలకు ఒక సుఖాంతానికి చేరింది. ప్రమోషన్లకు హీరోయిన్ రావడం లేదనే టెన్షన్లో, నిన్న జరిగిన ప్రెస్

చారాణ కోడికి.. బారాణా మసాలా!. కానీ, ఏపీలో ఏ కోడి కోయకుండానే చంద్రబాబు సర్కార్ మసాలా నూరుతోంది. లేని అభివృద్ధిని ఉన్నట్లుగా చూపించేందుకు డిజిటల్ ప్రమోషన్ల పేరిట కోట్లు కుమ్మరిస్తోంది. అదే సమయంలో

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా నేడు ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం నుంచి సరికొత్త స్వయంభూ సినిమా పోస్టర్ ను చిత్ర బృందం

చెన్నై నగరంలో జరిగిన పెద్ది సినిమా ప్రమోషన్స్ గ్రాండ్ ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ పై ఏఆర్ రెహమాన్ చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన విషయాలు ప్రస్తుతం

Mahesh Babu:టాలీవుడ్లో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో మహేశ్ బాబు ఒకరు. అలాగే తన నటనతో ప్రత్యేక గుర్తింపు సంపాదించిన హీరోయిన్ కీర్తి సురేష్ కూడా ప్రేక్షకుల అభిమానాన్ని పొందింది

‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ డైలాగ్తో టాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు పృథ్వీరాజ్ తాజాగా మూవీ ప్రమోషన్స్ విధానంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా