
కరీంనగర్ జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. చిగురుమామిడి మండలం సుందరగిరి శివారులో ఉన్న వ్యవసాయ బావిని ఢీకొట్టి బస్సు ఆగిపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. బస్సు హుస్నాబాద్కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ వార్త చదివారా: బండను చీల్చిన గుండెరా!





