తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్లో ఎయిడ్స్ నియంత్రణ, అవగాహనా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం, సినీ నటుడు తనికెళ్ల భరణి, తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎయిడ్స్పై అవగాహన పోస్టర్ను విడుదల చేశారు. గొడుగులు, ప్లకార్డులతో ర్యాలీ చేశారు. పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. Hyderabad: ఎయిడ్స్ నియంత్రణ, అవగాహనా ర్యాలీ.. పాల్గొన్న మంత్రి పొన్నం | AIDS Control and Awareness Rally