
10 . 4 -2 27 , -1 5
తిరుపతి: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం మేరకు వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 27 కంపార్టుమెంట్లలో సర్వదర్శన భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లో 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచివున్నారు. ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న భక్తులు: 90,826 తలనీలాలు సమర్పించినవారు: 42,747
శనివారం హుండీ ఆదాయం: రూ.3.85 కోట్లు