Samayam Telugu08 Aug, 06:34 am
పరిహారం ఇవ్వకుండా భూసేకరణ.. అవసరమైతే జగన్ ను పిలుస్తాం.. పెనుమాక రైతులుఅమరావతిలో వైసీపీ నేతల పర్యటన ఉద్రిక్తతలకు కారణమైన సంగతి తెలిసిందే. పెనుమాకలోని రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న వైసీపీ నేతలను అమరావతి రైతులు అడ్డుకోవటం శనివారం ఉద్రిక్తతలు దారితీసింది. దీంతో రాళ్లదా