Samayam Telugu04 Jan, 07:04 pm
రిటైర్మెంట్ డబ్బుల కోసం దారుణం.. హుస్నాబాద్ లో భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్యసిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. రిటైర్మెంట్ డబ్బులు, ఆస్తి పంపకాల విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం చివరకు హత్యకు దారితీసింది. హనుమాన్ నగర్లో దంపతులు నివాసం ఉండగా