
తెలంగాణలో మోస్ట్ వాంటెడ్ మహిళా మావోయిస్టు లొంగుబాటు
తెలంగాణలో నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన మోస్ట్ వాంటెడ్ మహిళా అగ్రనేత నక్కా సుశీల అలియాస్ రేలా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి చెందిన మోస్ట్ వాంటెడ్ మహిళా అగ్రనేత నక్కా సుశీల అలియాస్ రేలా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలుస్తోంది.

అవాంఛిత రోమాలు మహిళల అందాన్ని దెబ్బతీస్తుంటాయి. ముఖ్యంగా పైపెదవి, గడ్డం, కొంతమందికి బుగ్గల పైనా ఇవి పెరుగుతుంటాయి. ఫలితంగా ఎదురయ్యే అసౌకర్యాన్ని దూరం చేసుకోవడానికి చాలామంది వ్యాక్సింగ్ పద్ధతిని ఆశ్రయిస్తుంటారు. అవాంఛిత రోమాలు మహిళల అందాన్ని దెబ్బతీస్తుంటాయి. ముఖ్యంగా పైపెదవి, గడ్డం, కొంతమందికి బుగ్గల పైనా ఇవి పెరుగుతుంటాయి. ఫలితంగా ఎదురయ్యే అసౌకర్యాన్ని దూరం చేసుకోవడానికి చాలామంది వ్యాక్సింగ్ పద్ధతిని ఆశ్రయిస్తుంటారు. అయితే సహజసిద్ధమైన పద్ధతులను పాటించి కూడా ముఖంపై అవాంఛిత రోమాల్ని తొలగించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ⚛ రెండు టేబుల్స్పూన్ల చొప్పున చక్కెర, నిమ్మరసానికి.. పది టేబుల్స్పూన్ల నీళ్లు చేర్చి కలుపుకోవాలి. ఇది కాస్త చిక్కపడే దాకా మరిగించుకొని చల్లార్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని హెయిర్ గ్రోత్ దిశలో అప్లై చేసి, వ్యతిరేక దిశలో తొలగించుకోవాలి. ⚛ రెండు టేబుల్స్పూన్ల చొప్పున చక్కెర, నిమ్మరసం తీసుకొని.. దానికి టేబుల్స్పూన్ తేనె కలుపుకోవాలి. దీన్ని ఐదు నిమిషాల పాటు వేడి చేస్తే చిక్కబడుతుంది. ముందు వెంట్రుకలు ఉన్న చోట కార్న్స్టార్చ్ అప్లై చేసుకొని.. చల్లారిన చక్కెర మిశ్రమాన్ని వెంట్రుకలు మొలిచే దిశలో అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్ సహాయంతో వ్యతిరేక దిశలో తొలగించుకోవాలి. ⚛ టేబుల్స్పూన్ చొప్పున తేనె, నిమ్మరసం తీసుకొని.. దానికి ఐదు టేబుల్స్పూన్ల బంగాళాదుంప రసం కలుపుకోవాలి. మరోవైపు రాత్రంతా నానబెట్టిన శెనగపప్పును పేస్ట్ చేసుకోవాలి. వీటన్నింటినీ కలుపుకొని సమస్య ఉన్న చోట అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. అయితే ఈ చిట్కా ఈ చిట్కా అవాంఛిత రోమాలను తొలగించే ప్రక్రియలో వాటిని బలహీనపరచడానికి ఉపయోగపడుతుందట. అయితే ఈ చిట్కాల వల్ల ఆశించిన ఫలితం లేకపోయినా, వీటిని పాటించేంత ఓపిక, సమయం లేవనుకున్నా; ఇతర దుష్ప్రభావాలేమైనా ఎదురైనా.. చర్మ సంబంధిత నిపుణుల్ని సంప్రదించి ఆరోగ్యకరమైన పద్ధతుల్లో తగిన చికిత్స తీసుకోవడం మంచిది. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల
హత్య, హత్యాయత్నం, దోపిడీ, ఎక్సైజ్, గంజాయి, గొడవలు, బైండోవర్ కేసుల్లో కీలక నిందితుడిగా ఉంటూ.. పోలీసుల కళ్లుగప్పి తిరుగుతున్న రాయలసీమ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సయ్యద్ సుల్తాన్ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఇన్నాళ్లు పోలీసుల కంటపడకుండా తిరుగుతున్న సుల్తాన్ను అరెస్టు చేసి పిట్ ఎన్డీపీఎష్ యాక్ట్ పెట్టి కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ వెల్లడించారు. ఈ మేరకు విలేకర్ల సమావేశం నిర్వహించిన ఎస్పీ ధీరజ్ సయ్యద్ సుల్తాన్ అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించారు. మదనపల్లె త్యాగరాజవీధికి చెందిన 31 సంవత్సరాల సయ్యద్ సుల్తాన్పై హత్య, హత్యాయత్నం, దోపిడీ, ఎక్సైజ్, గంజాయి, గొడవలు, బైండోవర్ కేసులు ఉన్నాయని.. మదనపల్లె, పీలేరు, ఆత్మకూరు స్టేషన్లలో గంజాయి కేసులు కూడా నమోదయినట్లు తెలిపారు. మూడు కేసుల్లో 51.915 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు.READ ALSO ప్రాణం తీసిన చికెన్ పకోడి.. శనివారం మాంసం తినొద్దన్న అన్న.. గొడ్డలితో నరికి చంపిన తమ్ముడుగంజాయి రవాణా, విక్రయాలు, వినియోగం చేస్తుండటంతో ప్రభుత్వానికి నివేదిక పంపగా ప్రివెన్షన్ ఆఫ్ ఇల్లిసిటీ ట్రాఫిక్ ఇన్ నార్కో డ్రగ్స్ అండ్ సైకోథెరఫిక్ సబ్స్టెషన్స్ యాక్ట్ 1998 కింద కేసు నమోదు చేసినట్లు ఎస్పీ ధీరజ్ తెలిపారు. పలు కేసుల్లో నిందితుడుగా ఉన్న సయ్యద్ సుల్తాన్ ముంబై, హైదరాబాద్, కర్ణాటకలో తిరుగుతున్నట్లు గుర్తించి బృందాలు ఏర్పాటు చేశామని.. టెక్నాలజీ ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు.సయ్యద్ సుల్తాన్పై మూడు గంజాయి, రెండు హత్య కేసులు, ఏడు హత్యాయత్నం కేసులు, దోపిడీ కేసు ఒకటి, ఎక్సైజ్ కేసు 1, గొడవ కేసులు 2, బైండోవర్ కేసులు రెండు ఉన్నాయని.. పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఆరు నెలలు జైలులోని ఉండాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఆపై పీటీ వారెంట్పై పెండింగ్ కేసులకు సంబంధించి అదుపులోకి తీసుకుని మళ్లీ అరెస్టు చేస్తామన్నారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా

19 Wanted Terrorists : స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో తీవ్రవాద బెదిరింపుల దృష్ట్యా దేశ రాజధాని ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. రాజధాని వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఆగస్టు 15 సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు, భద్రతా సంస్థలు భారీ స్థాయిలో నిఘా పెంచాయి. ముందు జాగ్రత్త చర్యగా నగరంలోని పలు ప్రముఖ ప్రాంతాల్లో 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు, వివరాలతో పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఈ పోస్టర్లలో ఇండియన్ ముజాహిదీన్, అల్ఖైదా, వివిధ ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లు, ఫొటోలు, గుర్తింపు వివరాలను ప్రదర్శించారు. అనుమానితుల ఆచూకీకి సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను అధికారులు సూచించారు. పోస్టర్లలో ఉగ్రవాదులు వీరే : ఇండియన్ ముజాహిదీన్కు చెందిన రియాజ్ భత్కల్, షబాంద్రి మహ్మద్ ఇక్బాల్ అలియాస్ ఇక్బాల్ భత్కల్ పేర్లు ఉన్నాయి. అల్ఖైదాతో సంబంధం ఉన్న మొహమ్మద్ షర్జీల్ అక్తర్, అబు సుఫియాన్, సయ్యద్ మొహమ్మద్ అర్షియాన్ కూడా పోస్టర్లలో ఉన్నారు. Read Also : Junk Food Ads Ban : జంక్ ఫుడ్ యాడ్స్తో పిల్లలకు ముప్పు? బ్యాన్ చేయాలా..? డాక్టర్లు చెప్పిన అసలు పరిష్కారం ఇదే! ఖలిస్థానీ ఉగ్రవాదుల్లో ఖలిస్థాన్ జిందాబాద్ ఫోర్స్కు చెందిన రంజిత్ సింగ్ అలియాస్ నీటా, పరమ్జిత్ సింగ్ పమ్మా, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్కు చెందిన అర్ష్దీప్ సింగ్ అలియాస్ అర్ష్ దల్లా ఉన్నారు. అలాగే, బబ్బర్ ఖాల్సా ఇంటర్నేషనల్ (BKI)తో సంబంధం ఉన్న హర్విందర్ సింగ్ సంధు అలియాస్ రిండా, వధావా సింగ్ బబ్బర్, గుర్మీత్ సింగ్ బగ్గ పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. ఢిల్లీలో భారీ నిఘా : బస్ టెర్మినల్స్, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, ప్రార్థనా స్థలాలు, కీలక ప్రభుత్వ, ఇతర ప్రాంతాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు

పోలీసు అధికారి హత్య, హత్యాయత్నం, పోలీసు కస్టడీ నుంచి సంకెళ్లతో పరారీ వంటి తీవ్రమైన కేసుల్లో నిందితుడై, దాదాపు మూడు దశాబ్దాలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న మోస్ట్ వాంటెడ్ నేరస్థుడి కథకు ఎట్టకేలకు తెరపడింది. రాజేందర్ బైరాగి అలియాస్ రాజేందర్ సింగ్ యాదవ్ అలియాస్ 'డాక్టర్ ఝట్కా' (53)ను ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచ్ విభాగం శనివారం రాత్రి మధ్యప్రదేశ్లో అరెస్ట్ చేసింది. 28 ఏళ్ల సుదీర్ఘ వేట అనంతరం నిందితుడిని అశోక్నగర్ జిల్లా ముంగావలిలో పక్కా ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నారు.1997లో ఢిల్లీలోని జనక్పురిలో జరిగిన కత్తుల దాడి, హత్యాయత్నం కేసులో రాజేందర్ బైరాగి పరారీలో ఉన్నాడు. ఈ కేసులో 2008లో రోహిణి కోర్టు అతడిని 'ప్రొక్లెయిమ్డ్ అఫెండర్'గా ప్రకటించింది. అప్పటి నుంచి ఈ కేసును ఛేదించేందుకు ప్రయత్నిస్తున్న ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ప్రత్యేక బృందం, టెక్నికల్ సర్వైలెన్స్, డిజిటల్ ఫుట్ప్రింట్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో నిందితుడు మధ్యప్రదేశ్లోని ముంగావలిలో పేరు మార్చుకుని నివసిస్తున్నట్లు కీలక సమాచారం లభించింది. దీంతో డీసీపీ చందర్ కుమార్ సింగ్ పర్యవేక్షణలో పోలీసులు దాడి చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్థానిక కోర్టులో హాజరుపరిచి, ఢిల్లీకి తరలించేందుకు ట్రాన్సిట్ రిమాండ్ పొందారు.పోలీస్ అధికారి హత్య, సంకెళ్లతో పరారీవిచారణలో రాజేందర్ నేర చరిత్ర పోలీసులను ఆశ్చర్యపరిచింది. 1998 మే 10న హరియాణాలోని సోనిపట్ జిల్లాలో జరిగిన ఒక పెళ్లి వేడుకలో తన ముఠాతో కలిసి వివాదం సృష్టించి, విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో పెళ్లికూతురు బంధువు