Samayam Telugu23 Jan, 02:14 am
విశాఖలో విషాదం.. తరగతి గదిలో కుప్పకూలి.. ఆరేళ్ల విద్యార్థి మృతివిశాఖపట్నంలో విషాదం చోటుచేసుకుంది. ప్రణయ్ తేజ అనే ఆరేళ్ల విద్యార్థి తరగతి గదిలోనే కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలించేసరికి తను చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. విశాఖ వన్టౌన్లోని లిటిల్ గార్డెన్స