Samayam Telugu13 Nov, 10:04 am
లో దారుణం.. ఇద్దరు కుమారులను చంపి తల్లి ఆత్మహత్యపల్నాడు జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లే తన ఇద్దరు కుమారులను చంపి, ఆ పై ఆమె కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే ఇంట్లో ముగ్గురు చనిపోవడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ కలహాల నేప