
AP7AM27 Sept, 05:04 am
కడలిలో కల్లోలం.. ఒకరు మృతి, ఆరుగురి గల్లంతు.. విశాఖలో కొనసాగుతున్న గాలింపుఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో సోమవారం రెండు వేర్వేరు విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. అనకాపల్లి జిల్లాలో పడవ బోల్తా పడిన ఘటనలో ఒక మత్స్యకారుడు మృతి చెందగా, విశాఖ తీరంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం రెం