Samayam Telugu28 Oct, 09:14 am
వియత్నాంలో భారతీయ టూరిస్ట్ ల బోటు బోల్తా.. ఏపీ, తెలంగాణ పర్యటకులు సహా 15 మంది మృతివియత్నాంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారతీయ పర్యాటకులతో ప్రయాణిస్తున్న బోటు బోల్తాపడింది. ఈ ఘటనలో 15 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. వీరిలో పలువురు తెలుగువారు ఉన్నారు