
Andhra Jyothy31 Oct, 05:44 am
వియత్నాం పడవ ప్రమాదం.. సహాయ చర్యలపై సీఎం చంద్రబాబు సమీక్షవియత్నాం పడవ ప్రమాద బాధితులకు అన్ని విధాలా సహాయ చర్యలను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను సురక్షితంగా వారి స్వస్థలాలకు చే