Samayam Telugu25 Jan, 09:24 am
తిరుమల గిరుల్లోని కుమారధార, పసుపుధార డ్యామ్ ల మధ్య కొత్త బ్రిడ్జి.. రూ.2.77 కోట్లతో డబుల్ లేన్ తోతిరుమల కొండల్లో కుమారధార, పసుపుధార జలాశయాలు ఉన్నాయి.. ఎన్నో ఏళ్లుగా ఈ రెండు డ్యామ్ల కారణంగా ముంపు కష్టాలు ఎదురవుతున్నాయి. వర్షాలు పడే సమయంలో ఈ రెండు జలాశయాల్లో నీటిమట్టం పెరిగిన సమయంలో రాకపోలకు అంతరా