
AP7AM10 Jun, 01:13 pm
తృణమూల్ రెబెల్ ఎంపీల్లో యుసుఫ్ పఠాన్ , శతృఘ్న సిన్హాతృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీలో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. ఆ పార్టీకి చెందిన 19 మంది లోక్సభ సభ్యులు తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో పార్టీ నిలువునా చీలిపోయే పరిస్థితి కనిపిస్తోంది