Samayam Telugu26 Dec, 04:04 pm
హైదరాబాద్ భక్తుల పెద్దమనసు.. టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు కోటి విరాళంతిరుమల తిరుపతి దేవస్థానానికి మరో భారీ విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన ఇద్దరు భక్తులు టీటీడీకి రూ. కోటి విరాళం అందించారు. రక్షిత్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ రామేశ్వరరావు, సాయిచందన ఏపిఐ ప్రైవే