
Eenadu05 Dec, 02:24 am
అప్పుడు కంటిచూపు కోల్పోయిన వారికి పరిహారం ఇవ్వండిహనుమకొండ: హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కంటి వెలుగు కార్యక్రమం కింద 2018లో కంటి శుక్లాల శస్త్రచికిత్సలు చేయించుకొని 18 మంది చూపు కోల్పోయారు. ఆ బాధితులకు పరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర మానవ