
Asianet News Telugu11 Jan, 10:24 am
రూ. 1070 కోట్లతో, వెయ్యి ప డ క ల ప్ర భుత్వ ఆసుప త్రి.. హైద రాబాదీలసనత్నగర్లోని ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రి ప్రాంగణంలో సుమారు 22.6 ఎకరాల విస్తీర్ణంలో టిమ్స్ను నిర్మించారు. గత బీఆర్ఎస్ హయాంలో మొదలైన నిర్మాణ పనులు ప్రస్తుతం పూర్తయి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది