
AP7AM24 Nov, 03:44 am
ఒకే వేదికపై టీడీపీ, వైసీపీ నేతలు.. చర్చనీయాంశమైన మంత్రి తీరుకాకినాడ జిల్లాలో ఆదివారం ఆసక్తికర రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి, టీడీపీ నేత వాసంశెట్టి సుభాష్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఒకే వేదికను పంచుకోవడం రాజకీయ వర్గాల్ల