
Oneindia Telugu24 Sept, 08:24 am
భారత్ కు గుడ్ న్యూస్.. హార్మూజ్ జలసంధి దాటిన 15 ఎరువుల నౌకలుపశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు అస్తవ్యస్తమైనప్పటికీ, దేశీయంగా ఎరువుల కొరత రాకుండా భారత్ విజయవంతంగా అధిగమించింది. విదేశాల నుంచి ఎరువుల దిగుమతులు సజావుగా సాగడం, దేశీయం