
Oneindia Telugu27 Aug, 11:04 pm
తిరుమలకు వాహనదారులకు ముఖ్య గమనిక.. కొత్త రూల్ తెలుసుకోండితిరుమల వెళ్ళే భక్తులకు అలెర్ట్. కలియుగ ప్రత్యక్ష దైవం , ఏడు కొండలపైన కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన క్షేత్రంలో ఆధ్యాత్మిక ప్రశాంతతను కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది