
Andhra Jyothy15 Jun, 04:19 pm
ఏబీఎన్ ఎఫెక్ట్.. రొయ్యల ఫీడ్ ధరల పర్యవేక్షణకు శాశ్వత కమిటీ ఏర్పాటుఆక్వా రైతుల సమస్యలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రసారం మయ్యాయి. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనాలతో ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఈ క్రమంలో ఆక్వా రంగ రైతుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది