AP7AM23 Jul, 04:44 am
అయోధ్య రామమందిరంలో నిధుల గోల్ మాల్.. 8 మందిపై కేసు, ఆరుగురు అరెస్ట్దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు ఎనిమిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీరామ