
AP7AM23 Jan, 11:34 am
టీటీడీ నెయ్యి వివాదం.. సజ్జల రామకృష్ణారెడ్డిపై సంగం డెయిరీ పరువునష్టం దావావైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థ సంగం డెయిరీ రూ. 10 కోట్ల సివిల్ పరువునష్టం దావా వేసింది. తమ సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఆయన అసత్య ఆరోపణలు చేశారని పేర్కొంటూ గుంటూరు కో