
TV9 Telugu03 Nov, 08:54 am
మహానటి సావిత్రికి పాటలు పాడనని శపథం చేసిన జానకమ్మ.. చివరి వరకు అదే మాట మీదే.. ఎందుకో తెలుసాలెజెండరీ గాయని ఎస్. జానకి మరణంతో యావత్ సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రధాని నరేంద్ర మోడీ మొదలు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ దిగ్గజ గాయని మరణం పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు