
దిశా శాలియన్ మృతి కేసు.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ మృతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మాజీ మేనేజర్ దిశా శాలియన్ మృతి కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

Nuclear Warheads: భారత్ వద్ద 190 న్యూక్లియర్ వార్హెడ్స్: అమెరికా రిపోర్ట్

చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన ప్రాధాన్యం గురించి మనకు తెలిసిందే. అయినా సరే- కొంతమంది ఈ విషయంలో అశ్రద్ధ చేస్తుంటారు. బయటి నుంచి వచ్చాక, ఆహారం తీసుకునే ముందు.. ఏదో అలా పైపైన చేతులు కడుక్కుంటారు. ఫలితంగా చేతులకు అంటుకున్న క్రిములు, బ్యాక్టీరియా తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి చేరతాయి. సమస్త ఆరోగ్య సమస్యలకు ఇక్కడే బీజం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో చేతుల శుభ్రత విషయంలో ఏమాత్రం అజాగ్రత్త పనికి రాదని సూచిస్తున్నారు. ⚛ చేతులు శుభ్రం చేసుకోకపోతే చేతిపై ఉన్న వ్యాధికారక క్రిములన్నీ మనం తీసుకునే ఆహారం ద్వారా శరీరంలోకి వెడతాయి. ఇక అపరిశుభ్ర చేతులతో ఇతరులను తాకితే వారి చేతులకు కూడా ఆ క్రిములన్నీ అంటుకుంటాయి. ⚛ చేతులు పరిశుభ్రంగా లేకపోవడం వల్ల డయేరియా, హెపటైటిస్, జలుబు.. వంటి వివిధ రకాల అనారోగ్యాలు తలెత్తే అవకాశాలు ఎక్కువ. ఒక టాయిలెడ్ కమోడ్ పైనే లక్షల సంఖ్యలో క్రిములు దాగి ఉంటాయని పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి తరచూ చేతులు శుభ్రం చేసుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు అంటున్నారు నిపుణులు. ⚛ చేతులు అపరిశుభ్రంగా ఉండడం వల్ల కంటి సంబంధిత సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. కాబట్టి సబ్బు, హ్యాండ్వాష్, శానిటైజర్తో కనీసం 20 సెకన్ల పాటు చేతులు శుభ్రం చేసుకుంటే వివిధ అనారోగ్యాలకు దూరంగా ఉండచ్చని సూచిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకించి పిల్లలకు కూడా చేతులు చక్కగా శుభ్రం చేసుకునేలా చిన్నప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలి అని చెబుతున్నారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి

సాక్షి,కృష్ణా: ఉయ్యూరులో డయేరియా (అతిసారం) ప్రబలిందనే విషయాన్ని స్వయంగా అంగీకరించిన మంత్రి నారాయణ, దాని వ్యాప్తికి గల కారణాలపై విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలు ఆర్వో ప్లాంట్ల (నీటిని శుద్ధి చేసే యంత్రాలు) నుంచి కూడా నీరు తాగుతున్నారని, వాటి వల్ల కూడా అతిసారం రావచ్చు కదా అంటూ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తాగునీటి పైపులైన్లను భారీగా మరమ్మత్తులు చేయాల్సిన అవసరం ఉందంటూ మున్సిపల్ శాఖ వైఫల్యాలను పరోక్షంగా ఒప్పుకున్నారు. డయేరియా తీవ్రంగా ఉన్న అసలు ప్రభావిత ప్రాంతాలకు వెళ్లి అక్కడి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించకుండా, బాధితుల ఇబ్బందులను తెలుసుకోకుండా మంత్రి నారాయణ మొహం చాటేశారని స్థానికులు మండిపడుతున్నారు. ఉయ్యూరులో డయేరియా కారణంగా సంభవించిన మరణాన్ని మంత్రి నారాయణ సహజ మరణంగా ధృవీకరించడం తీవ్ర వివాదాస్పదమైంది. బాధితుడు నూరుద్దీన్ డయేరియాతో కాకుండా కేవలం గుండెపోటుతోనే చనిపోయాడంటూ మంత్రి సమర్థించుకోవడంపై ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. మొత్తంగా, బాధితులకు భరోసా ఇవ్వాల్సిన మంత్రి, వాస్తవాలను కప్పిపుచ్చుతూ పర్యటనను ముగించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి వరలక్ష్మీ వ్రతం స్పెషల్.. టాలీవుడ్ సినీతారల ప్రత్యేక పూజలు..ఫోటోలు హైదరాబాద్: నూతన వధూవరులకు వైఎస్ జగన్ ఆశ్వీరాదం(ఫొటోలు) ‘ఇరుముడి’మూవీ ప్రెస్మీట్...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా? నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు) ‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్మీట్ (ఫొటోలు) 20 మంది MLAల లేఖ కొండా సురేఖ మెడకు ఉచ్చు బర్తరఫ్ చేయాల్సిందే విశాఖ పిల్లాడి ఘటనపై త్రీమెన్ కమిటీ నియమించిన ప్రభుత్వం తీరని విషాదం.. కొడుకు ఎంత చెప్పినా వినలేదు, చివరికి తల్లి కూడా ! రోహిత్, గిల్ రికార్డులు OUT పంత్ @ NO.1 ఎవరికీ సాధ్యం కాని ఘనత

కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా విస్తరిస్తోందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని, కొందరు కావాలనే అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ మండిపడ్డారు. ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని డయేరియా బాధితులను ఆయన ఈరోజు పరామర్శించారు. స్థానిక 5వ వార్డులో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 9 మంది చికిత్స పొందుతున్నారని, బాధితులందరి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని తెలిపారు. ఆగస్టు 17న మృతి చెందిన ఒక వ్యక్తి గుండెపోటు కారణంగానే కన్నుమూశారని, ఆ మరణానికి డయేరియాకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి తేల్చిచెప్పారు. ప్రాథమిక నీటి పరీక్షల నివేదిక ప్రకారం తాగునీటిలో ఎలాంటి బ్యాక్టీరియా లేదని వెల్లడైందన్నారు. సమస్యకు కారణం మున్సిపల్ పైప్లైన్లా లేక ప్రైవేట్ ఆర్వో ప్లాంట్లా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉందని వివరించారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో పాత పైప్లైన్లను మారుస్తున్నామని, అందులో భాగంగా ఉయ్యూరులో రూ. 98 కోట్లతో పనులు చేపడుతున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

ఇప్పటి వరకూ సెల్ ఫోన్లు పేలడం గురించే మనకు తెలుసు. అయితే.. సెల్ఫోన్లే కాదు.. మేమూ పేలతాం అంటున్నాయి ల్యాప్ట్యాప్లు. అవును.. హైదరాబాద్లో జరిగిన ఈ తాజా ఘటనే అందుకు నిదర్శనం. చెప్పడానికి చిన్న ఘటనలా అనిపించినా, ఇది ప్రతి ఒక్కరినీ ఆందోళనకు గురిచేస్తోంది. హైదరాబాద్ ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్లో ఉన్న నెస్ట్ హాస్టల్లో ఓ గదిలో తీవ్ర కలకలం రేగింది. ఓ విద్యార్థి తన ల్యాప్టాప్ను ఛార్జింగ్లో పెట్టాడు. కొద్దిసేపటి తర్వాత ల్యాప్టాప్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడంతో పాటు మంటలు చెలరేగాయి. ల్యాప్టాప్ ఛార్జింగ్ సమయంలో అధిక వేడి కారణంగానే మంటలు అంటుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. గదిలో మంటలు చెలరేగడంతో అక్కడున్న విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై ప్రాణభయంతో పరుగులు తీశారు. కొందరు ఫైర్ సిబ్బందికి సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకురావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన స్వల్ప అగ్నిప్రమాదంతో ముగిసినా, హాస్టల్ విద్యార్థులను మాత్రం తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అసలు ల్యాప్టాప్లోనే సాంకేతిక లోపం ఉందా? లేక నాసిరకం ఛార్జర్ కారణంగా వేడెక్కిందా? అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ వాడేవారు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మంచాలు, దుప్పట్లు లేదా దిండ్లపై ల్యాప్టాప్లను ఉంచి ఛార్జింగ్ పెట్టకూడదని, గాలి ప్రసరణ ఉండే గట్టి ప్రదేశాల్లో మాత్రమే ఛార్జ్ చేయాలని సూచిస్తున్నారు. ఎప్పుడూ నాణ్యమైన ఛార్జర్లను మాత్రమే వాడాలని, పర్యవేక్షణ లేకుండా ఎక్కువసేపు ఛార్జింగ్లో వదిలేయడం ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి. Trisha Krishnan: లగ్జరీ ఇళ్లు.. కార్లు.. త్రిష ఆస్తులు విలువ ఎంతో తెలుసా? మటన్ అమ్మే పనిలో బిజీగా షాపు ఓనర్.. అంతలో వచ్చిన ఊహించని కస్ట్మర్.. తర్వాత ఏమైందంటే.. Anupama Parameswaran: నెలసరి వచ్చిందా అంటూ నీచంగా అవహేళన చేసేవాడు.. టాలీవుడ్లో ఆగని రచ్చ.. ఫిల్మ్ పెడరేషన్

రియా చక్రవర్తి తన కొత్త ఇంటి ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ఈ ఇల్లు తను ఊహించినట్లే చాలా స్టైలిష్గా ఉంది. ఫిల్మ్మేకర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్ను రియా తన ఇంటికి ఆహ్వానించింది. ఫరా ఖాన్ ఇంటిలోని ప్రతీ మూలను చూసి, దాని డిజైన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోయారు. ఫరా ఖాన్ తన కుక్ దిలీప్తో కలిసి ప్రైవేట్ లిఫ్ట్ ద్వారా ఇంట్లోకి అడుగుపెట్టారు. మరోవైపు ఉన్న గ్లాస్ డోర్స్ వల్ల ఇల్లు మరింత విశాలంగా, ఓపెన్గా కనిపిస్తోంది. ఇంటి ఇంటీరియర్స్లో ఎక్కువగా తెలుపు రంగే వాడారు. ఇది ప్రశాంతమైన వాతావరణాన్ని ఇస్తోంది. లివింగ్ రూమ్ను ఓపెన్-ప్లాన్ లేఅవుట్లో డిజైన్ చేశారు. డ్రాయింగ్ రూమ్, డైనింగ్ ఏరియా కలిసిపోయి ఉన్నాయి. ఇంటిలో ఫ్లోర్ నుంచి సీలింగ్ వరకు ఉన్న కిటికీలు ప్రధాన ఆకర్షణ. వీటివల్ల గదిలోకి సహజమైన వెలుతురు బాగా వస్తుంది. దీంతో ఇల్లు మరింత విశాలంగా అనిపిస్తుంది. ట్రాక్ లైట్లు, ఆధునిక ఫిక్చర్స్ అన్నీ మినిమలిస్ట్ డెకర్లో చక్కగా కలిసిపోయాయి. ఫర్నిచర్ కూడా ఇంటికి ప్రత్యేక అందాన్ని తెచ్చింది. క్రీమ్ కలర్ రగ్ మధ్యలో ఒక రౌండ్ కాఫీ టేబుల్ ఉంది. దాని చుట్టూ ఒక వైట్ సోఫా, సేజ్ గ్రీన్ సోఫా, విక్టోరియన్-స్టైల్ యాక్సెంట్ చైర్ ఉన్నాయి. డైనింగ్ ఏరియాలో నాలుగు సీట్ల రౌండ్ టేబుల్ ఉంది. దానిపై ప్లేట్లు, గ్లాసులు, కత్తిపీటలు చక్కగా అమర్చారు. దగ్గర్లోనే పువ్వులతో అలంకరించిన వైట్ స్టోరేజ్ క్యాబినెట్ ఉంది. ఇండోర్ ప్లాంట్స్ లివింగ్ స్పేస్కు పచ్చదనాన్ని జోడిస్తున్నాయి. ఆ తర్వాత ఫరా ఖాన్, రియాను తన బెడ్రూమ్ చూపించమని అడిగింది. ఆ గది కొంచెం చిందరవందరగా ఉందని రియా చెప్పినా, లోపలికి అడుగుపెట్టిన ఫరా మాత్రం చాలా ఇంప్రెస్ అయ్యింది. ఆ గదిలో పెద్ద కిటికీలు, గ్లాస్ స్లైడింగ్ డోర్లు ఉన్నాయి. దీనివల్ల గది చాలా ప్రకాశవంతంగా, విశాలంగా కనిపిస్తుంది. ఇది గదిలా కాకుండా, ఓ ఇల్లులా