
TeluguOne24 Jul, 04:04 pm
మురుగునీటి పునర్వినియోగ విధానానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.. జల భద్రత దిశగా కీలక ముందడుగుఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో జల భద్రతకు కొత్త పాలసీని అమలులోకి తీసుకు వచ్చింది. భవిష్యత్తు తరాలకు నీటి కొరత లేకుండా ఈ విధానాన్ని తీసుకువచ్చింది. స్వర్ణాంధ్ర విజన్-2047 పది సూత్రాల ప్రణాళికలో భాగం